పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ఐదుగురు నామినేషన్లు | Sakshi
Sakshi News home page

పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ఐదుగురు నామినేషన్లు

Published Sat, May 4 2024 5:50 AM

పట్టభ

నల్లగొండ: నల్లగొండ – వరంగల్‌– ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ స్థానానికి శుక్రవారం ఐదుగురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా తీన్మార్‌ మల్లన్న రెండు సెట్లు, స్వతంత్ర అభ్యర్థులుగా మాధవపెద్ది వెంకట్‌రెడ్డి ఒక సెట్‌, చంద్రశేఖర్‌ రెండు సెట్లు నామినేషన్‌ పత్రాలను నల్లగొండ కలెక్టరేట్‌లోని రిటర్నింగ్‌ అధికారి కార్యాలయంలో అందజేశారు. అదేవిధంగా అలియన్స్‌ డెమొక్రటిక్‌ రీఫామ్స్‌ పార్టీ అభ్యర్థి ఈడ శేషగిరిరావు ఒక సెట్‌, తెలంగాణ సకల జనుల పార్టీ అభ్యర్థి నందిపాటి జానయ్య ఒక సెట్‌ నామినేషన్‌ దాఖలు చేశారు.

పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ఐదుగురు నామినేషన్లు
1/1

పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ఐదుగురు నామినేషన్లు

Advertisement
Advertisement