ADVERTISEMENT
Hyderabad
హైదరాబాద్: అబిడ్స్లోని ఇస్కాన్ (ISKCON) ఆలయంలో ఆ ఆలయ యాజమాన్యం నిర్వహించనున్న "శ్రీ కృష్ణాష్టమి మహోత్సవం" సందర్భంగా.. భక్తుల రద్దీ, రాకపోకలను దృష్టిలో ఉంచుకొని సెప్టెంబరు 4 తెల్లవారుజామున 4 గంటల నుంచి సెప్టెంబరు...
నార్కట్పల్లి: తెలంగాణలో మళ్లీ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తామని.. రాష్ట్రంలో రాబోయేది రాజన్న యుగమేనని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి అన్నారు. ఉమ్మడి ఏపీ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డి అమలు చేసిన...
సాక్షి, హైదరాబాద్: నాలుగు దక్షిణాది భాషల్లో ప్రతి ఏటా ఒక్కో భాషా సాహితీకారుడిని గౌరవించుకునే ఉద్దేశంతో ‘బుక్బ్రహ్మ లిటరేచర్ ఫెస్టివల్’ప్రతిష్టాత్మకంగా అందిస్తున్న ‘బుక్బ్రహ్మ సాహితీ పురస్కారం’2026 సంవత్సరానికిగాను ప్రముఖ తెలుగు రచయిత మహమ్మద్ ఖదీర్బాబుకు...
పెనమలూరు: విజయవాడ సమీపంలోని కానూరులో ఓ ప్రైవేట్ కాలేజీ హాస్టల్లో ఉంటూ నీట్ కోచింగ్ తీసుకుంటున్న విద్యార్థిని మంగళవారం రాత్రి ఆత్మహత్య చేసుకుంది. ఎస్ఐ సందీప్ తెలిపిన మేరకు.. హైదరాబాద్కు చెందిన కంతేటి వైష్ణవి...
హైదరాబాద్: గర్భం దాల్చి..శిశువును కోల్పోయిన పనిమనిషి ఇంటి యజమాని కుమారుడిని కిడ్నాప్ చేసింది. ఈ ఘటన మేడిపల్లి పోలీసుస్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. గర్భం కోల్పోవడంతో తీవ్ర మానసిక ఆవేదనకు గురై ఈ చర్యకు...
సాక్షి, హైదరాబాద్: విమానాల తరహాలో అప్పర్ డెక్లో ప్రయాణికులు, కింది డెక్లో సరుకులు తరలించే బెల్లీ ఫ్రైట్ పద్ధతిలో ప్యాసింజర్ కమ్ గూడ్స్ డబుల్ డెక్కర్ రైలును రూపొందించే విషయంపై కేంద్రం తుది నిర్ణయం...
దేశంలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ తీవ్ర ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటోందని జాతీయ వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి బ్యాంక్ (నాబార్డ్) తాజా సర్వే స్పష్టం చేసింది. నాబార్డ్ ఈ ఏడాది జూన్–జూలై నెలల్లో ‘రూరల్ ఎకనామిక్ కండిషన్స్...
సాక్షి, హైదరాబాద్: ఏఐ సైకోసిస్.. ఇది కొత్తగా వచ్చిన ఓ మానసిక రుగ్మత. ఏఐ చాట్బాట్లతో ఎక్కువ సమయం గడపడం వల్ల, మానసిక సమస్యలున్న వారు లేదా దుర్బలమైన మనస్తత్వం ఉన్న వారు నిజం...
సాక్షి, హైదరాబాద్: అటవీశాఖకు చెందిన 25 మంది దాకా అధికారులు, సిబ్బంది డిప్యుటేషన్ల్ల రద్దు అంశం కొందరు మంత్రులు వర్సెస్ పీసీసీఎఫ్ అన్నట్టుగా పరిస్థితి తయారైంది. వీటిలో కొన్ని డిప్యుటేషన్లను కొనసాగించాలని మంత్రులు తుమ్మల...
సాక్షి, హైదరాబాద్: ఆపదలో ఉన్న ఎవరైనా...అది ఏ సమయంలోనైనా.. ‘డయల్–112’కు కాల్ చేస్తే తక్షణం బాధితుల వద్దకు ఓ డ్రోన్ వెళ్లేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ చెప్పారు. దేశంలోనే...
గద్వాల: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు వరద పోటెత్తుతోంది. బుధవారం రాత్రి 8 గంటల సమయంలో ప్రాజెక్టుకు 2,48,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చింది. జలాశయ నీటి నిల్వ సామర్థ్యం 9.567టీఎంసీలు కాగా.. ప్రసుత్తం 7.682 టీఎంసీల...
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఈ ఖరీఫ్లో సీజన్ వరి సాగు వేగం పుంజుకుంది. గోదావరికి జలకళ సంతరించుకోవడంతో ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ప్రాజెక్టులు, కాలువల ద్వారా సమృద్ధిగా నీరు అందుబాటులోకి వచ్చి రైతులు పెద్దఎత్తున...
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 15న స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కొత్తగా చేయూత పింఛన్ల మంజూరు ప్రక్రియను సీఎం రేవంత్రెడ్డి లాంఛనంగా ప్రారంభించనున్నట్టు అధికారవర్గాల సమాచారం. జిల్లాల్లో ఇన్చార్జీ మంత్రులు లబ్దిదారులకు పింఛన్ ప్రొసీడింగ్స్...
సాక్షి, హైదరాబాద్: నిషేధిత జాబితాలో ఉన్న భూముల విషయంలో పేదలు, నిజమైన హక్కుదారుడికి అన్యాయం జరగకుండా చూడటమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి స్పష్టం చేశారు. తాము అధికారంలోకి...
సాక్షి, హైదరాబాద్: నామినేషన్..ఒకటీ రెండుసార్లు కాదు..ఏకంగా 8 సార్లు. ఇదే పద్ధతిలో ఒకే సంస్థకు కాంట్రాక్టు కట్టబెట్టారు. ఎప్పుడో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన టెండర్ ఒప్పందమే ఇప్పటికీ కొనసాగుతోంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం...
హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ సొంత శాఖలో అవినీతి జరిగి, ఫోర్జరీ చేసి అక్రమంగా అనుమతులు తీసుకున్నా అధికారులు కనిపెట్టడం లేదని, ముఖ్యమంత్రి 18 గంటల రివ్యూ ఏమైందని బిఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా.ఆర్ఎస్...
హైదరాబాద్: ఇంటర్మీడియట్ కాలేజీలకు ఫైర్ ఎన్వోసీని తప్పనిసరి చేశామని, తమకు వచ్చిన ఎన్వోసీలను హైడ్రాతో కమ్యూనికేట్ చేయడం వల్ల బోగస్ అని తేలినట్లు ఇంటర్మీడియట్ విద్యా మండలి సెక్రటరీ అభిలాష అభినవ్ తెలిపారు. హైడ్రాకు...
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అత్యవసర సేవల కోసం ఇకపై డయల్ 100 స్థానంలో 112 నంబర్ అందుబాటులోకి వచ్చింది. పోలీస్ సహాయం, అంబులెన్స్, అగ్నిమాపక సేవలు వంటి అన్ని ఎమర్జెన్సీ సేవలకు ఇక ఒకే...
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్లో నకిలీ పత్రాల వ్యవహారం కలకలం రేపుతోంది. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ సంతకాన్ని ఫోర్జరీ చేసి నకిలీ ఫైర్ ఎన్వోసీలు (NOCలు) సృష్టించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎనిమిది ప్రైవేట్ కాలేజీలపై...
హైదరాబాద్, చందానగర్: నగరంలో విషాదం చోటు చేసుకుంది. లిఫ్ట్ ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందింది. ఎలాంటి సూచిక బోర్డు లేకుండా లిఫ్ట్ ఆపరేటర్ మరమ్మతు చేస్తుండటం, లిఫ్ట్ ఎక్కిన మహిళకు ఆ విషయం...
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. ఈనెల 17 లేదా 18 అర్ధరాత్రి నుంచి సెపె్టంబరు 10 మధ్య నాలుగు దేశాల్లో పర్యటించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. నాలుగు దేశాల్లోని...
సాక్షి, హైదరాబాద్: శాసన మండలి పట్టభద్రుల కోటాలో వచ్చే ఏడాది మార్చిలోపు రెండు స్థానాలకు ఎన్నిక జరగనుంది. పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీలు సురభి వాణీదేవి, తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ పదవీ కాలం...
సాక్షి, హైదరాబాద్: పొరుగు రాష్ట్రమైన కర్ణాటకలో మంత్రివర్గ విస్తరణ పూర్తయిన నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం ఇక తెలంగాణపై దృష్టి పెట్టనుందనే చర్చ గాంధీభవన్ వర్గాల్లో జరుగుతోంది. అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో పరిస్థితులను చక్కదిద్దడంలో భాగంగా...
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మంగళవారం ఢిల్లీ వెళ్లారు. రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులకు పూర్తిస్థాయి అనుమతుల సాధనే ఎజెండాగా ఆయన ఈ దఫా ఢిల్లీ పర్యటనకు వెళ్లినట్లు తెలుస్తోంది. బుధవారం ఆయన కేంద్ర...
సాక్షి, న్యూఢిల్లీ: సింగరేణి సంస్థకు రావాల్సిన రూ.54 వేల కోట్ల బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చెల్లించాలని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్రెడ్డి డిమాండ్ చేశారు. సింగరేణి తెలంగాణలో లేదా? అక్కడి...
సాక్షి, హైదరాబాద్/గద్వాల/అచ్చంపేట: కృష్ణమ్మ..కరువు తీరా కదులుతోంది. ఆల్మట్టి నుంచి శ్రీశైలం జలాశయం వరకు ఉధృతంగా ప్రవహిస్తోంది. శ్రీశైలం జలాశయంలో మంగళవారం సాయంత్రం 6 గంటల వరకు 1,91,076 క్యూసెక్కుల వరద చేరుతుండడంతో జలాశయ గరిష్ట...
సాక్షి, హైదరాబాద్: ఇకపై మండలాల స్థాయిలో ‘ప్రజావాణి’కార్యక్రమాన్ని నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు మండల పరిషత్ కార్యాలయం లో ఈ కార్యక్రమాన్ని...
సాక్షి, హైదరాబాద్: నగర శివార్లలోని కాటేదాన్, బాలాపూర్ కేంద్రంగా సాగుతున్న ఆహార కల్తీ దందాకు హైదరాబాద్ ఫుడ్ అడాల్ట్రేషన్ సర్వైలెన్స్ టీమ్ (హెచ్–ఫాస్ట్) చెక్ చెప్పింది. మొత్తం 13 ప్రాంతాల్లో తనిఖీలు చేసిన అధికారులు...
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో 2026–27 విద్యా సంవత్సరానికి ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్, డెంటల్ కళాశాలల్లో కాంపిటెంట్ అథారిటీ కోటా కింద ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాలకు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం మంగళవారం నోటిఫికేషన్ విడుదల...
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ తరహాలో మెట్రో రైళ్లలోనూ నెలవారీ, మూడు నెలల పాస్లను ప్రవేశపెట్టేందుకు హైదరాబాద్ మెట్రోరైల్ లిమిటెడ్ సిద్ధమవుతోంది. ప్రయాణికుల సంఖ్యను పెంచుకోవడానికి సదుపాయాలను మరింత మెరుగుపరుచుకోవాలని.. ఆకర్షణీయమైన పథకాలను ప్రవేశపెట్టాలని ఇటీవల...
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఏర్పాటైన 2014 నుంచి 2025 వరకు రాష్ట్రంలోని మిల్లర్లు ప్రభుత్వానికి కస్టమ్ మిల్లింగ్ ద్వారా అప్పగించాల్సిన రూ.13,399.71 కోట్ల విలువైన 59.95 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మాయం చేశారు...
ఇదీ 111 జీవో 1996లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జలాశయాల క్యాచ్మెంట్ ఏరియా 10 కిలోమీటర్ల వ్యాసార్ధంలో కాలుష్యాన్ని అరికట్టేందుకు, భారీ నిర్మాణాలు, పరిశ్రమలు ఏర్పాటు కాకుండా నిషేధం విధిస్తూ జీవో 111ను తీసుకొచ్చింది...
హైదరాబాద్ నగరానికి చెందిన ప్రయాణికులు ఇప్పుడు సాధారణ పర్యాటక ప్రాంతాల సందర్శనకే పరిమితం కాకుండా సంస్కృతి, సంప్రదాయాలు, స్థానిక వంటకాలు, ఆధ్యాత్మిక అనుభవాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నట్లు స్కైస్కానర్ విడుదల చేసిన ఇండియా కల్చర్...
హైదరాబాద్: సీఎం ప్రజావాణిలో కొత్తగా ఏర్పాటు చేసిన మీ-సేవా కేంద్రాన్ని సీఎం ప్రజావాణి ఇన్చార్జ్, రాష్ట్ర ప్రణాళికా సంఘం డాక్టర్ జి.చిన్నారెడ్డి, స్టేట్ నోడల్ ఆఫీసర్ కె.విద్యాసాగర్, మీ సేవా డైరెక్టర్ రవికిరణ్ కలిసి...
సాక్షి,హైదరాబాద్: హైదరాబాద్ సిటీ పోలీస్ ఉమెన్ సేఫ్టీ వింగ్ ఆధ్వర్యంలో నిర్వహించిన 'ఆపరేషన్ ముస్కాన్-XII' విజయవంతమైంది. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, కార్మిక శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ, చైల్డ్ లైన్, యాంటీ హ్యూమన్...
సాక్షి,హైదరాబాద్: రాష్ట్రంలో డిజిటల్ నెట్వర్క్ను మరింత పటిష్టం చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే సెప్టెంబర్ 1వ తేదీ నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు కేవలం ‘టీ-ఫైబర్’ ద్వారానే...
హైదరాబాద్: నగర కమిషనరేట్ పరిధిలో భారీగా నకిలీ సుగంధ ద్రవ్యాలు పట్టుబడ్డాయి. పలు నకిలీ సుగంధ ద్రవ్యాల (మసాలాల) వ్యాపార, ప్రాసెసింగ్ సంస్థలపై కమిషనర్ టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలోని హైదరాబాద్ ఫుడ్ అడల్ట్రేషన్ సర్వైలెన్స్...
సాక్షి,హైదరాబాద్: తెలంగాణలో వర్షాలు పడకూడదని, పంటలు పండకూడదని మాజీ మంత్రి హరీష్ రావు క్షుద్ర పూజలు చేస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ ఆరోపించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. హరీష్ రావు క్షుద్ర...
బంజారాహిల్స్: కేంద్ర ప్రభుత్వం పేద, బలహీన వర్గాలు ఇబ్బందులు పడకుండా గతంలో అత్యధిక వర్షాలు, తీవ్ర వేసవి పరిస్థితుల దృష్ట్యా మూడు నెలల రేషన్ను ఒకేసారి పంపిణీ చేసింది. తాజాగా ఎల్నినో ప్రభావంతో కరువు...
హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ(TSRTC)బస్సులో ఓ మహిళ చిత్రీకరించిన చిన్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారి, నెటిజన్ల మధ్య తీవ్ర చర్చకు దారితీసింది. ఆ మహిళ బస్సులో ప్రయాణిస్తున్న సమయంలో సీట్ల పైన...
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పోలీస్ శాఖలో డీజీపీ హోదాలో పనిచేస్తున్న మహిళా ఐపీఎస్ అధికారిణి లక్ష్యంగా చేసుకుని సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో అత్యంత అసభ్యకర, మహిళలను కించపరిచే వ్యాఖ్యలు చేసిన ఖాతాపై సైబర్ క్రైమ్...
పటాన్చెరు టౌన్: చిట్టీల పేరుతో దాదాపు రూ.2.5 కోట్ల మేర మోసానికి పాల్పడి దంపతులు పరారయ్యారు. ఈ ఘటన అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని బీఎస్ఆర్ కాలనీలో కలకలం రేపింది. బాధితుల కథనం ప్రకారం.. శిరీష...
సాక్షి, హైదరాబాద్: పెద్ద పండగ దసరాకు పేదలకు సొంతిళ్లు కానుకగా అందజేసేందుకు గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేస్తోంది. క్యూర్ పరిధిలో అసంపూర్తిగా నిలిచిపోయిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పూర్తి చేసేందుకు...
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఇంజనీరింగ్ విద్యార్థులను, చదువుకున్న యువతను ‘క్రిమినల్ వేస్ట్’గా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పేర్కొనడం అత్యంత అవమానకరమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు మండిపడ్డారు. పోటీ పరీక్షల కోసం రాత్రింబవళ్లు శ్రమిస్తున్న...
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మళ్లీ గతంలోని ‘బ్లాక్ లెవల్’గ్రామీణ పరిపాలనకు రంగం సిద్ధమవుతోందా ? ముఖ్యంగా మండలాల స్థాయిలో అన్నిరకాల అభివృద్ధి కార్యక్రమాలపై పర్యవేక్షణ అనేది పాత పద్ధతుల్లో సాగనుందా ? ఈ ప్రశ్నలకు...
సాక్షి, హైదరాబాద్: నీట్–యూజీలో అర్హత సాధించిన విద్యార్థులకు ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాల ప్రక్రియ మంగళవారం నుంచి ప్రారంభం కానుంది. మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (ఎంసీసీ) ఆధ్వర్యంలో 15 శాతం అఖిల భారత కోటా (ఏఐక్యూ)...
సాక్షి, హైదరాబాద్: అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మనీ లూటింగ్ ఏజెంట్లుగా మారారని బీజేపీ శాసనసభాపక్షనేత ఏలేటి మహేశ్వర్రెడ్డి తీవ్రస్థాయిలో ఆరోపించారు. ఓ కాంగ్రెస్ ప్రజాప్రతినిధి వైట్ మనీతో వేలానికి వెళ్లిన ఆస్తులను ఎమ్మెల్యే...
గౌలిపురా: నడుచుకుంటూ వెళ్తున్న టీచర్ను వేగంగా దూసుకొచ్చిన కారు ఢీకొనడంతో చికిత్స పొందుతూ మృతి చెందింది. భవానీనగర్ ఇన్స్పెక్టర్ ఎ.కరుణాకర్ తెలిపిన మేరకు...న్యూ నల్లకుంట తిలక్నగర్ ప్రాంతానికి చెందిన స్వరూపరాణి (50) మొఘల్పురాలోని ప్రభుత్వ...
సాక్షి, హైదరాబాద్: పుట్టిన గడ్డ రుణం తీర్చుకునేందుకు పెట్టుబడులతో రావాలని ఆటా (అమెరికన్ తెలుగు అసోసియేషన్), ఎన్నారైలకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. అమెరికాలోని మేరీల్యాండ్ స్టేట్ బాల్టిమోర్లో జరిగిన 19వ ఆటా...
హైడ్రా స్వాధీనం చేసుకున్న వాటిల్లో గాజుల రామారంలోని 317 ఎకరాల రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ భూములున్నాయి. హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో కలిపి సుమారు 840 ఎకరాలు, రెవెన్యూ,హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీలకు చెందిన 923 ఎకరాలు...
ఢిల్లీ: తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల తీవ్ర వ్యతిరేకత ఉందని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. యువత, మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని, అన్ని...
సాక్షి,హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి తీరుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సోమవారం మీడియాతో నిర్వహించిన చిట్చాట్లో ఆయన మాట్లాడుతూ ‘18 గంటలు పని చేశానని చెప్పుకుంటున్న సీఎం...
హైదరాబాద్: నగరంలో ఈ రోజు రాత్రి వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించిన నేపథ్యంలో ప్రజలందరూ అత్యంత అప్రమత్తంగా ఉండాలని సీపీ వీసీ సజ్జనార్ సూచించారు. ‘అత్యవసర పరిస్థితి...
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల సమయంలో యువతను వాడుకోవడం.. ఆ తర్వాత నట్టేట ముంచటం కాంగ్రెస్కు ఆనవాయితీగా మారిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు(KTR) అన్నారు. ఖమ్మం జిల్లాలో యువకుడి ఆత్మహత్య ఘటన ఆవేవన...
సాక్షి, సికింద్రాబాద్: సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతరలో జోగినులకు తీవ్ర అవమానం జరిగిందని జోగిన శ్యామల ఆరోపించారు. శతాబ్దాలుగా కొనసాగుతున్న జోగినుల సంప్రదాయాలకు తగిన గౌరవం కల్పించడంలో దేవాదాయ శాఖ పూర్తిగా విఫలమైందని...
వైఎస్ఆర్ జిలా: ఊపిరితిత్తుల వ్యాధితో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పేద సీఏ విద్యార్థిని రమ్యశ్రీని కాపాడుకునేందుకు దాతృత్వం పోటెత్తుతోంది. ఆమె వైద్య ఖర్చుల దీనగాథపై గత నెల 18న ’సాక్షి’ పత్రికలో ప్రచురితమైన ‘పేద...
శంషాబాద్: శ్రీకాకుళం నుంచి సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రికి గ్రీన్ చానల్ ద్వారా ఊపిరితిత్తులను రవాణా చేశారు. ఆదివారం మధ్యాహ్న శ్రీకాకుళం నుంచి రోడ్డు మార్గం ద్వారా విశాఖపట్నం జెమ్స్ ఆస్పత్రికి చేరిన ఊపిరితిత్తులను అక్కడి...
సాక్షి, సికింద్రాబాద్: మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాల్లో కీలక ఘట్టమైన రంగం కార్యక్రమంలో భాగంగా భవిష్యవాణిలో స్వర్ణలత కీలక వ్యాఖ్యలు చేశారు. వర్షాలకు ప్రజలు కొట్టుకుపోతారు.. అగ్ని ప్రమాదాల పట్ల జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరించారు...
సాక్షి, హైదరాబాద్: అత్యవసర సేవ అయిన డయల్–100 ఫిర్యాదును పట్టించుకోకుండా విధుల్లో నిర్లక్ష్యం వహించిన రాయదుర్గం పోలీస్స్టేషన్కు చెందిన హెడ్ కానిస్టేబుల్ సయ్యద్ యూనస్ను సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ఎం.రమేష్ ఆదివారం సస్పెండ్ చేశారు...
సాక్షి, హైదరాబాద్: భారతీయ కార్పొరేట్ ప్రపంచంలో ఒకప్పుడు ‘హసిల్ కల్చర్’(రేయింబవళ్లు కష్టపడే సంస్కృతి) రాజ్యమేలేది. కంపెనీ ఎదుగుదల కోసం ఉద్యోగులు తమ సొంత సమయాన్ని త్యాగం చేస్తూ అప్పగించిన పనికంటే ఎక్కువే చేసేవారు. కానీ...
సాక్షి, హైదరాబాద్: శాసనమండలి సభ్యుల (ఎమ్మెల్సీ) ఎంపికపై అధికార కాంగ్రెస్ పార్టీ దృష్టి సారించింది. నవంబర్లో ఖాళీ కానున్న మూడు గవర్నర్ కోటా స్థానాలు, వచ్చే ఏడాది మార్చిలో జరిగే రెండు గ్రాడ్యుయేట్ నియోజకవర్గాలకు...
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం గత రెండేళ్లలో వైద్యారోగ్య రంగంలో భారీ స్థాయిలో నియామకాలు చేపట్టింది. ఒక్క నర్సింగ్ విభాగంలోనే దాదాపు10 వేల మందిని నియమించింది. వారికి రాష్ట్ర స్థాయిలో శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తూ...
‘చంద్రయాన్–3’విజయాన్ని కోట్ల మంది భారతీయులు సంబరంగా ఆస్వాదించారు. కానీ అందులోని ఇబ్బందికర వాస్తవాల్ని కొందరే అర్థం చేసుకున్నారు. అదేంటంటే ఉపగ్రహంలోని కీలక ఎల్రక్టానిక్ వ్యవస్థల్లో వాడిన చాలా సెమీకండక్టర్ చిప్లు ఇప్పటికీ మన దగ్గర...
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ రియల్టీ మరో రికార్డు నమోదుకు సిద్ధమైంది. నగరం నడిరోడ్డున ఉన్న రాయదుర్గంలోని నాలెడ్జ్ సిటీ ఇందుకు మరోసారి వేదిక అవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూముల అమ్మకం...
సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలతో భాగస్వామ్యానికి బహుళ జాతి కంపెనీలు ఆసక్తి చూపడం లేదు. ఇంటర్న్షిప్ ఇచ్చేందుకు ససేమిరా అంటున్నాయి. ఐటీ ఉద్యోగులు సైతం ఎమర్జింగ్ కోర్సులను బోధించేందుకు భయపడుతున్నారు. మాతృ సంస్థలు...
రాంగోపాల్పేట్: చరిత్రాత్మకమైన లష్కర్ బోనాలు అంగరంగ వైభవంగా జరిగాయి. సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి బోనాల జాతరకు వేలాది మంది తరలి వచ్చారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు తెల్లవారుజాము నుంచి పెద్ద ఎత్తున క్యూలైన్లలో...
సాక్షి, హైదరాబాద్: ఆయన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన అధికార పార్టీ నేత. సుమారు రెండున్నర దశా బ్దాలకు పైగా రాజకీయాల్లో కొనసాగు తున్నారు. 2023లో తొలిసారిగా శాసనసభకు ఎన్నికయ్యారు. వ్యాపారవేత్తగానూ పేరొందిన సదరు...
హైదరాబాద్: దీర్ఘ కాలిక సమస్యల సాధన కోసం ఈ నెల 4వ తేదీన చలో బస్ భవన్ కు పిలుపునిస్తున్నట్టు ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బుచ్చి రెడ్డి వెల్లడించారు. ఇప్పటికీ...
హైదరాబాద్: బోరబండలో కారు బీభత్సం సృష్టించింది. అదుపుతప్పి వాహనాలపైకి దూసుకెళ్లింది. ఆ కారును మైనర్ బాలుడు నడపడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అతడి పేరును అలీ అహ్మద్(17)గా గుర్తించారు. అతడు కారుతో సృష్టించిన బీభత్సానికి...
సాక్షి,నల్లగొండ: తెలంగాణ రాష్ట్ర రహదారులు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో నల్లగొండ నియోజకవర్గ ప్రజలు తనకు భారీ మెజార్టీతో గెలిపిస్తామని ముందస్తుగా హామీ ఇస్తేనే...
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ ఆదివారం కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. ఆషాఢ మాస బోనాల ఉత్సవాల సందర్భంగా ఆలయానికి విచ్చేసిన ఆయన.. అమ్మవారికి పట్టు...
ఒకప్పుడు స్నేహం అంటే స్కూల్, కాలేజీ, ఆఫీస్.. లేదా పక్కింటి పరిచయాలు.. అంతే. కానీ ఇప్పుడు స్నేహానికి కొత్త చిరునామాలు పుట్టుకొస్తున్నాయి. ట్రెక్కింగ్, క్యాంపింగ్, సైక్లింగ్, రోడ్ ట్రిప్స్, అడ్వెంచర్ టూర్లు కొత్త స్నేహాల...
ఆక్రమణల తొలగింపు.. కాలువల నిర్మాణం.. సమగ్ర అభివృద్ధి కారణంగా ఉప్పల్ నల్లచెరువు మళ్లీ జీవం పోసుకుంది. చెరువుల పునరుద్ధరణ కార్యక్రమంలో భాగంగా హైడ్రా చేపట్టిన చర్యలు ఫలించాయి. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో...
హైదరాబాద్: చంపాపేట డివిజన్ శిఖరా ఎన్క్లేవ్ కాలనీకి చెందిన శ్రీపతి దీపారెడ్డి (42) అమెరికా న్యూజెర్సీలో గతనెల 28న రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. దీంతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి...
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతం దేశమంతా మార్మోగుతున్న పేరు జెన్జీ. 1997 నుంచి 2012 మధ్య పుట్టిన ఈ తరం (14 ఏళ్ల నుంచి 29 ఏళ్ల మధ్య వారు) జనాభా తెలంగాణలో సుమారు 24...
సాక్షి, హైదరాబాద్: పోలీస్ ఉద్యోగార్థులకు శుభవార్త. ఇటీవల నోటిఫికేషన్లు విడుదలైన పోలీస్, స్పెషల్ పోలీస్, అగ్నిమాపకశాఖ, జైళ్లశాఖల్లోని 7,437 పోస్టుల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తు తేదీలను, ఫీజులను తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్ నియామక మండలి...
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియను కాంగ్రెస్ పార్టీ వేగవంతం చేసింది. వ్యవసాయ పరపతి సహకార సంఘాల (పీఏసీఎస్) చైర్మన్లు, డైరెక్టర్లు, వివిధ కార్పొరేషన్లు, జిల్లా, నియోజకవర్గ, రాష్ట్ర స్థాయి నామినేటెడ్...
సాక్షి, హైదరాబాద్/సాక్షి ప్రతినిధి, నిజామాబాద్/కడెం/మంచిర్యాల రూరల్(హాజీపూర్)/గోదావరిఖని: గోదావరి పరీవాహకంలోని శ్రీరాంసాగర్, కడెం, శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుల కింద ఆయకట్టు పంటలకు సాగునీటి సరఫరాపై ప్రస్తుత పరిస్థితుల్లో ఎలాంటి హామీ ఇవ్వలేమని నీటిపారుదల శాఖ అధికారులు...
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రజల దశాబ్దాల కల అయిన వరంగల్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ విషయంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఆధునిక మౌలిక వసతులతో నిర్మించిన ఈ...
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మాత్రమే తిరిగే టూరిస్టు బస్సులు తాత్కాలిక పర్మిట్ పేరుతో ఖజానాకు టోకరా వేస్తున్నాయి. జిల్లాల పునర్విభజన తర్వాత నెలకొన్న పరిస్థితులను ఆసరా చేసుకుని రవాణా శాఖను బురిడీ కొట్టిస్తున్నాయి. ప్రభుత్వ...
సాక్షి, హైదరాబాద్: తీవ్ర వర్షాభావ పరిస్థితులతోనే నైరుతి రుతుపవనాల సీజన్ అర్ధభాగం ముగిసింది. సెప్టెంబర్ ఆఖరుతో సీజన్ ముగియనుండగా... నైరుతి రెండో అర్ధభాగం కూడా లోటు వర్షాలే నమోదవుతాయని వాతావరణశాఖ అంచనా వేసింది. ఆగస్టు...
సాక్షి, హైదరాబాద్: ‘ప్రజాస్వామ్యంలో మీడియా పాత్ర అత్యంత కీలకం. పత్రికలు వాస్తవాలు రాస్తుంటే కొన్ని రాజకీయ పార్టీలు మీడియాపై కక్షసాధింపు ధోరణితో వ్యవహరిస్తున్నాయి. పత్రికా స్వేచ్ఛ ఏ ప్రభుత్వానికీ ఇచ్చిన వరం కాదు. అది...
సాక్షి, హైదరాబాద్: మోడల్ సోలార్ విలేజ్ టెండర్లలో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు గుప్పుమంటున్నాయి. టెండర్లు దక్కించుకున్న సంస్థలు ఇళ్లపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటుచేసే పనిని సబ్ కాంట్రాక్టుకు ఇచ్చేసి.. ఒక్కో ఇంటిపై రూ.40 వేల...
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మైక్రో బ్రూవరీలకు ప్రభుత్వం బార్లా తెరిచింది. వివాదాస్పదమైన మైక్రో బ్రూవరీల ఏర్పాటుకు గుట్టుచప్పుడు కాకుండా అనుమతులు ఇచ్చేసింది. ఓఆర్ఆర్ పరిధిలోని కోర్ అర్బన్ రీజియన్లోనూ, అలాగే మునిసిపల్ కార్పొరేషన్లు కరీంనగర్...
కార్పొరేట్ సామాజిక బాధ్యత(సీఎస్ఆర్) ద్వారా ‘తెలంగాణ రైజింగ్-2047’ లక్ష్యసాధనలో భాగస్వామ్యం కావాలని కార్పొరేట్ సంస్థలకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పిలుపునిచ్చారు. ప్రభుత్వం, పరిశ్రమలు, సమాజం సమష్ఠిగా కృషి...
హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వానికి- గాంధీ భవన్కు ఎలాంటి విభేదాలు లేవన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. కాంగ్రెస్ పార్టీ మహా సముద్రమని, అందులో చిన్న చిన్న సమస్యలు సహజమన్నారు. పార్టీకి-ప్రభుత్వానికి మధ్య అన్నదమ్ముల పంచాయతీ మాత్రమే...
ఆగస్టు వచ్చేసింది. దీంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు, బ్యాంక్ ఖాతాదారులకు సెలవుల సందడి మొదలైంది. ఈ నెలలో ఆదివారాలు, పండుగలు, స్వాతంత్య్ర దినోత్సవం, రెండో శనివారం మొత్తం కలిపి విద్యాసంస్థలకు 10 రోజుల వరకు...
ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొని ప్రజలు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో మూడు నెలల రేషన్ బియ్యాన్ని ఒకేసారి అందించేందుకు కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆగస్టు, సెప్టెంబర్...
హైదారాబాద్: భర్తపై కోపంతో ఓ మహిళ తన ముగ్గురు పిల్లలతో కలిసి మూసీలో దూకి ఆత్మహత్యకు యత్నించగా సకాలంలో స్పందించిన చైతన్యపురి పోలీసు సిబ్బంది కాపాడారు. వివరాలలోకి వెళ్లితే.....గురువారం సాయంత్రం ఉప్పల్ మూసీ బ్రిడ్జి...
హైదరాబాద్: నెహ్రూ జూలాజికల్ పార్క్లో ప్రవేశ రుసుమును శనివారం నుంచి పెంచుతునట్టు జూపార్క్ క్యురేటర్ జె.వసంత శుక్రవారం తెలిపారు. ప్రవేశ రుసుము పెద్దలకు రూ.120, చిన్నారులకు రూ.60 గా నిర్ణయించామన్నారు. గతంలో పెద్దలకు రూ.100...
హైదరాబాద్: ‘ఐ ట్రైడ్... లూసర్’ అని నోట్ రాసి ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ 17వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. గచ్చిబౌలి ఇన్స్పెక్టర్ సైదులు తెలిపిన మేరకు.. జార్ఖండ్ రాష్ట్రం బొకారో స్టీల్...
హైదరాబాద్: నగర పరిధి కొండాపూర్లోని ప్రేమ్నగర్లో నాలా పైప్లైన్లో పడి గల్లంతైన వృద్ధుడు బాలయ్య (70) ఆచూకీ 72 గంటలైనా దొరకలేదు. అధునాతన సాంకేతిక యంత్రాలతో ఐదు కిలోమీటర్ల నాలా, బాక్స్ పైప్లైన్, చెరువులలో...
హైదరాబాద్: ఆ్రస్టేలియాలో ఎంఎస్ పూర్తి చేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉద్యోగం చేస్తున్నట్లు తప్పుడు వివరాలు చెప్పి విశ్రాంత ఐపీఎస్ అధికారి కుమార్తెను వివాహం చేసుకుని, అనంతరం కట్నం కోసం వేధింపులకు పాల్పడిన భర్తతో పాటు...
సాక్షి, వరంగల్: తెలంగాణ ఉద్యమంలో తనదైన ముద్ర వేసిన నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డికి శుక్రవారం వేలాదిమంది ప్రజలు, ఉద్యమకారులు కన్నీటి నివాళి అర్పించారు. సికింద్రాబాద్లోని యశోదా ఆస్పత్రి నుంచి హనుమకొండలోని అమరువీరుల...
సాక్షి, హైదరాబాద్ : ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ ప్రక్రియ దాదాపు పూర్తి కావొచ్చింది. జాతీయస్థాయిలో ఎన్ఐటీ, ఐఐటీల్లో ఇప్పటికే అన్ని దశల కౌన్సెలింగ్ పూర్తి అయింది. ఆగస్టు రెండోవారంలో క్లాసుల నిర్వహణకు సన్నాహాలు జరుగుతున్నాయి. క్లాసుల...
సాక్షి, హైదరాబాద్: ఏదైనా ఒక వస్తువుకు తుప్పు పడితే తుప్పే కదా అని తీసి పారేస్తాం. లోహపు వస్తువులో నాణ్యత లోపించిందని భావిస్తాం. కానీ ఇదే తుప్పు దేశానికి భారీ ఆర్థిక ముప్పును తెచ్చిపెడుతోందంటే...
సాక్షిప్రతినిధి, వరంగల్: తెలంగాణలో వానాకాలం–2026 సాగు జోరందుకుంది. పత్తి సాగు దాదాపు లక్ష్యాన్ని చేరుకోగా.. వరిసాగు మాత్రం ఇంకా నాట్ల దశలోనే ఉంది. వ్యవసాయశాఖ నివేదిక ప్రకారం బుధవారం నాటికి రాష్ట్రవ్యాప్తంగా అన్ని పంటలు...
సాక్షి, హైదరాబాద్: పెట్టుబడులకు సురక్షిత స్థానమైన తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) ఉత్తరాది ప్రతినిధులను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆహ్వనించారు. పెట్టుబడులకు రక్షణగా నిలుస్తామని హామీ ఇచ్చారు. సీఎంతో సీఐఐ ఉత్తర...
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగుల్లో పెద్ద ఎత్తున నకిలీలు వెలుగులోకి వస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో 4.8లక్షల మంది ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్నట్లు ఆర్థిక శాఖ గణాంకాలు...
సాక్షి, హైదరాబాద్: ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఎదురయ్యే అవకాశాలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం మరోసారి మూడు నెలల రేషన్ బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేయాలని నిర్ణయించింది. దీంతో రాష్ట్రంలో శనివారం నుంచి...