ADVERTISEMENT
Technology
సైబర్ మోసగాళ్లు ఇప్పుడు ఫోన్ కాల్స్, మెసేజ్లకే పరిమితం కావడం లేదు. సోషల్ మీడియా ప్రకటనలనే ఎరగా వేసుకుని మొబైల్ ఫోన్లను తమ ఆధీనంలోకి తీసుకునే కొత్త తరహా మోసాలు పెరుగుతున్నాయని కేంద్ర ప్రభుత్వం...
హోమ్ అప్లయెన్సెస్, టెక్నాలజీ దిగ్గజం ‘డైసన్’ (Dyson) నోటి ఆరోగ్య సంరక్షణ (ఓరల్ కేర్) విభాగంలో కొత్త ఆవిష్కరణను తీసుకొచ్చింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అడ్వాన్స్డ్ కెమెరా సాంకేతికతల కలయికతో ‘కెమెరాజెట్’ పేరుతో రూపొందించిన ఓ...
ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగాల్లో కొన్ని రిజర్వేషన్లు ఉన్నాయి. ఇందులో ఎస్సీలు, ఎస్టీలు, ఓబీసీలు, మహిళలు.. ఇలా రకరకాల రిజర్వేషన్లు అమలు చేస్తున్నారు. ప్రయివేటు ఉద్యోగాల విషయానికి వస్తే ఇక్కడ ఇలాంటి రిజర్వేషన్లు లేవు. అయితే...
దేశాన్ని ప్రపంచ ఎలక్ట్రానిక్స్ తయారీ కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మంగళవారం లోక్సభలో ప్రవేశపెట్టిన పన్నులు, ఇతర చట్టాల (సవరణ) బిల్లు-2026లో ఎలక్ట్రానిక్స్ తయారీ రంగానికి సంబంధించిన ఆదాయపు...
ప్రముఖ టెలికం సంస్థ ఎయిర్టెల్ కస్టమర్లకు షాకిచ్చింది. తన ప్రీపెయిడ్ ప్లాన్లలో కీలక మార్పులు చేసింది. కంపెనీ అధికారిక వెబ్సైట్, ఎయిర్టెల్ థ్యాంక్స్ యాప్లో ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న రూ.299 ప్రీపెయిడ్ ప్లాన్ను...
భారత రహదారులపై ప్రమాదాల నివారణకు రవాణా రంగంలో సరికొత్త సాంకేతిక విప్లవానికి కేంద్ర రహదారి రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ చర్యలు చేపడుతోంది. వాహనాలు తమలో తాము సమాచారాన్ని మార్పిడి చేసుకునే ‘వెహికల్-టు-వెహికల్’ (వీ2వీ)...
సోషల్ మీడియా దిగ్గజం మెటా చుట్టూ వివాదం ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు. భారత ప్రధాని నరేంద్ర మోదీకి సంబంధించిన ఓ వీడియోను ఫేస్బుక్ నుంచి తొలగించిన ఘటనపై ఇప్పటికే వివరణ ఇచ్చిన మెటా...
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రోజురోజుకూ వేగంగా విస్తరిస్తూ.. సైబర్ సెక్యూరిటీ రంగంపైనా ప్రభావం చూపిస్తోంది. ఈ నేపథ్యంలో.. టెక్ దిగ్గజం యాపిల్ కీలక నిర్ణయం తీసుకుంది. సెక్యూరిటీ పరిశోధకులు ఒకేసారి సమర్పించగలిగే సెక్యూరిటీ రిపోర్టుల...
ఇండియన్ మార్కెట్లో ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్లకు కూడా మంచి డిమాండ్ ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకుని శాంసంగ్ దేశీయ విఫణిలో ఇలా విభాగంలో ఫోన్స్ లాంచ్ చేసింది. ఇప్పుడు గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 8, జెడ్...
దేశంలో డిజిటల్ చెల్లింపుల వినియోగం భారీగా పెరిగింది. ముఖ్యంగా యూపీఐ (UPI) ద్వారా క్షణాల్లో డబ్బులు పంపడం, స్వీకరించడం చాలా సులభమైపోయింది. ఇదే సమయంలో ఆన్లైన్ మోసాలు కూడా గణనీయంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో...
మొబైల్ ఫోన్ వినియోగం పెరిగిన ఈ రోజుల్లో.. కాల్ నాణ్యత ప్రతి ఒక్కరికీ అవసరంగా మారింది. అయితే.. కొన్నిసార్లు కాల్ డ్రాప్లు, వాయిస్ స్పష్టంగా వినిపించకపోవడం, ఆలస్యం వంటి సమస్యలు వినియోగదారులను ఇబ్బంది పెడుతున్నాయి...
కృత్రిమ మేధ రంగంలో ఆధిపత్యం కోసం జరుగుతున్న పోరు కోడింగ్, స్క్రిప్ట్ పరిధిని దాటి సంక్లిష్టమైన శాస్త్రీయ పరిశోధనల వైపు మళ్లింది. దశాబ్దాలుగా ప్రపంచ గణిత మేధావులకు కూడా సవాలుగా నిలిచిన 10 సంక్లిష్టమైన...
సాధారణంగా కొన్నిసార్లు వస్తువులు (తాళం, బ్యాగ్, పర్స్) ఎక్కడపెట్టామో మర్చిపోతూ ఉంటాము. అత్యవసర సమయంలో అవి ఎక్కడున్నాయో వెతుక్కోవడానికి సమయం కూడా సరిపోదు. అలాంటి కష్టానికి చెక్ పెట్టడానికి జియో కొత్త ట్రాకర్ను మార్కెట్లోకి...
ప్రపంచంలో ఎక్కువమంది ఉపయోగించే మెసేజింగ్ యాప్లలో ఒకటైన వాట్సాప్లో కొత్త మార్పు కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. కొంతమంది భారతీయ వినియోగదారులను తమ పుట్టిన తేదీ వివరాలు నమోదు చేయాలని వాట్సాప్ కోరుతున్నట్లు సమాచారం. దీంతో వాట్సాప్...
క్లిక్ చేయడమే కాదు, షాక్ కూడా ఇస్తాయి ఈ కెమెరాలు! సైజు చూసి తక్కువ అంచనా వేయకండి. ఈ మినీ కెమెరా గాడ్జెట్లు చేసే పని మాత్రం పక్కా ప్రొఫెషనల్. తక్కువ ధరలో ఎక్కువ...
ఓ వినూత్న ప్రయోగానికి బ్రేక్ పడింది! న్యూయార్క్ నగరంలోని ఓ స్కూల్లో రోబో టీచర్తో పిల్లలకు పాఠాలు చెప్పించాలని అధికారులు అనుకున్నారు కానీ... ఆఖరు క్షణంలో ఈ ప్రాజెక్టును నిలిపివేయాల్సి వచ్చింది. ఎందుకు అనే...
ప్రముఖ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో తన యూజర్ల కోసం అందిస్తున్న సరసమైన రీఛార్జ్ ప్లాన్లలో రూ.198 కూడా ఒకటి. ఈ ప్లాన్ ద్వారా లభించే డేటా ఎంత, వ్యాలిడిటీ, ఇతర ప్రయోజనాల గురించి...
అస్సాంను ఇటీవల ముంచెత్తిన వరదలు ఒకవైపు వేలాది కుటుంబాలను దారుణంగా దెబ్బతీస్తే మరోవైపు సైబర్ నేరగాళ్లకు, అక్రమార్కులకు కాసులు కురిపించే అవకాశంగా మారడం ఆందోళన కలిగిస్తోంది. బాధితులను ఆదుకోవాలనే పౌరుల ఉదారతను ఆసరాగా చేసుకుని...
అంతరిక్షంలో దారితప్పిన ఓ భారీ రాకెట్ ఇప్పుడు చంద్రుడివైపు దూసుకెళ్తోంది. గంటకు దాదాపు 8 వేల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తూ.. అతి త్వరలోనే చంద్రుడి ఉపరితలాన్ని ఢీకొట్టనుంది. ఈ అనూహ్య పరిణామాన్ని శాస్త్రవేత్తలు ఆసక్తిగా...
ఎరక్కపోయి వెళ్లి ఇరుక్కుపోలేదు... రిస్క్ ఏపాటిదో తెలుసు... అంతా తెలిసే... ఆ స్పేస్ టెలిస్కోపును కాపాడటానికి వెళ్లిందొక వ్యోమనౌక. తీరా ఆ పనిలోకి దిగడానికి ముందే తానే ఆత్మరక్షణలో పడిపోయింది. రక్షించాలంటూ కేకలు పెడుతోంది...
భారత ప్రధాని నరేంద్ర మోదీకి సంబంధించిన ఫేస్బుక్ పోస్ట్ను కొంతసేపు పరిమితం చేసిన ఘటన తర్వాత.. కేంద్ర ప్రభుత్వం మెటా సంస్థపై మరింత దృష్టి పెట్టింది. ఈ వ్యవహారంపై.. మెటా గ్లోబల్ బృందాన్ని భారత్కు...
జియో తన ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం కేవలం రూ.55కే ఒక ప్రత్యేక టీవీ వోచర్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ప్లాన్ ద్వారా తక్కువ ధరలోనే ప్రీమియం లైవ్ టీవీ ఛానళ్లను చూడవచ్చు. అయితే.. ఇది...
రిలయన్స్ జియో వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా వివిధ రకాల ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్లను అందిస్తోంది. తక్కువ డేటా వినియోగదారుల నుంచి భారీగా డేటా ఉపయోగించే వారు, 5జీ యూజర్లు, గేమర్లు, ఓటీటీ ప్రియుల వరకు...
అంతర్జాతీయ టెక్నాలజీ దిగ్గజం డెల్ టెక్నాలజీస్ భారత మార్కెట్లో తన ప్రీమియం కన్జూమర్ పోర్ట్ఫోలియోను విస్తరించింది. ఇందులో భాగంగా అత్యంత సన్నని, తేలికైన ‘ఎక్స్పీఎస్ 13’ ల్యాప్టాప్తో పాటు కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతికతతో...
టెక్నాలజీ రోజురోజుకూ అభివృద్ధి చెందుతున్న కొద్దీ చాలా పనులు సులభంగా జరిగిపోతున్నాయి. దీంతో జీవితాలు కూడా సాఫీగా ముందుకు సాగుతున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో కూడా సాంకేతికత ప్రాణాలను కాపాడుతోంది. దీనికి అమెరికాలో జరిగిన ఓ...
ఇప్పుడున్న పరిస్థితులలో కొత్త ఉద్యోగం సాధించడం అంత ఆషామాషీ కాదు. కానీ ఉద్యోగం కోల్పోయిన తర్వాత ఐదు నెలల పాటు తీవ్రంగా ప్రయత్నించి చివరకు కొత్త కొలువు సాధించాడు ఓ ప్రొఫెషనల్. ఈ ప్రయాణంలో...
మాస్కో: టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు పావెల్ దురోవ్కు రష్యా అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఉగ్రవాద కార్యకలాపాలకు సహకరించారని రష్యా ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్ (ఎఫ్ఎస్బీ) అభియోగాలు మోపింది. దేశంలో విధ్వంసకర, తీవ్రవాద, సైబర్ మోసాల...
భారతదేశ ఆర్థిక రంగాన్ని ఆమూలాగ్రం మార్చేసి కోట్లాది మంది దైనందిన జీవితంలో భాగమైన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) ఇప్పుడు ఒక తీవ్రమైన సవాలును ఎదుర్కొంటోంది. అదే.. వినియోగదారుల వ్యక్తిగత డేటా గోప్యత. దేశంలో...
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఎంటార్ టెక్నాలజీస్ లాభం రూ. 50 కోట్లుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం క్యూ1లో నమోదైన సుమారు రూ. 11 కోట్లతో పోలిస్తే...
న్యూఢిల్లీ: ఐటీ సేవల రంగానికి చెందిన కంపెనీ కోఫోర్జ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026–27) తొలి త్రైమాసికానికి గానూ రూ.518 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో కంపెనీ...
దేశీయంగా టెలికం సబ్స్క్రైబర్స్ సంఖ్య జూన్లో 134.8 కోట్లకు చేరింది. భారతి ఎయిర్టెల్, రిలయన్స్ జియో నెట్వర్క్లలో కొత్తగా యూజర్లు చేరడం ఇందుకు దోహదపడింది. టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ విడుదల చేసిన...
2026 ఆగస్టు 25 నుంచి భారతదేశంలో ఇన్స్టాగ్రామ్ను నిషేధిస్తారని సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు చక్కర్లు కొడుతున్నాయి. దీంతో లక్షలాది మంది ఇన్స్టా యూజర్లు ఆందోళనకు గురయ్యారు. కొందరు తమ ఫొటోలు, వీడియోలను వెంటనే...
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో రిలయన్స్ జియో తన మార్కెట్ నాయకత్వాన్ని మరింత బలోపేతం చేసుకుంది. జూన్ 2026కు సంబంధించిన భారత టెలికాం నియంత్రణ సంస్థ (TRAI) విడుదల చేసిన తాజా సబ్స్క్రైబర్ గణాంకాలు ఈ విషయాన్ని...
టెలికాం రంగంలో రోజురోజుకూ పోటీ పెరిగిపోతోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని.. వినియోగదారులను ఆకట్టుకునేందుకు కంపెనీలు కేవలం కాలింగ్, డేటా మాత్రమే కాకుండా ఓటీటీ సేవలను కూడా తమ ప్లాన్లలో భాగం చేస్తున్నాయి. రూ. 200...
చాట్జీపీటీ సేవలకు మరోసారి అంతరాయం ఏర్పడింది. ముఖ్యంగా భారతదేశం, అమెరికా సహా పలు దేశాల్లో జులై 27 రాత్రి దాదాపు 8-11 గంటల ప్రాంతంలో వినియోగదారులు ఏఐ ఆధారిత చిత్రాలను రూపొందించడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు...
దేశంలోనే అతిపెద్ద టెలికాం సంస్థ రిలయన్స్ జియో వినోదాన్ని ప్రధానంగా దృష్టిలో పెట్టుకుని కొత్త రూ.200 OTT పాస్ను ఇటీవల అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇది సాధారణ డైలీ డేటా ప్లాన్ కాకుండా, 28 రోజుల...
ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న సాంకేతికతల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఒకటి. విద్య, వైద్యం, వ్యవసాయం, పరిశ్రమలు, రవాణా వంటి అనేక రంగాల్లో ఏఐ కీలక పాత్ర పోషిస్తోంది. అయితే.. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన...
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మానవుల కంటే ఎక్కువ తెలివైనదిగా మారే దశను ‘ఏఐ సింగులారిటీ’ అంటారు. ఇప్పటివరకు కేవలం సినిమాల్లో, కథల్లో మాత్రమే చూసిన ఈ పరిస్థితిని మానవాళి ఇప్పటికే చేరుకుందని ఓపెన్ ఏఐ సీఈఓ...
నేడు ఆధునిక గృహాల్లో స్మార్ట్ లైఫ్స్టైల్కు చిహ్నంగా మారిన ‘వాక్యూమ్ క్లీనర్’ లేని ఇల్లుని ఊహించడం కష్టమే. బటన్ నొక్కినా లేదా స్మార్ట్ఫోన్ ద్వారా కమాండ్ ఇచ్చినా ఇల్లు తళతళా మెరిసిపోవడం వెనుక దాదాపు...
సౌర కుటుంబంలోని శని గ్రహం.. తన అందమైన వలయాల వల్ల ప్రత్యేక గుర్తింపు పొందిన విషయం అందరికి తెలిసిందే. అయితే ఈ వలయాలు ఎలా ఏర్పడ్డాయి?, ఎలా మార్పు చెందుతున్నాయి?, భవిష్యత్తులో వాటి పరిస్థితి...
ఒక ఇంటి పెద్ద మరణిస్తే ఆయన పేరిట ఉండే ఆస్తిపాస్తులు, బంగారం మొదలైన వాటిని వారసులు వీలునామా ప్రకారమో లేదా వాటాల ప్రకారమో పంచుకుంటారు. మరి అదే మనిషికి చెందిన సోషల్ మీడియా జ్ఞాపకాలు...
భారత ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్కు ఫ్రాన్స్లోని కార్మిక నియంత్రణ సంస్థ 1.75 లక్షల యూరోలు (సుమారు రూ.1.75 కోట్లు) జరిమానా విధించింది. కంపెనీ ఉపయోగిస్తున్న ఉద్యోగుల వర్కింగ్ టైమ్ రికార్డింగ్ సిస్టమ్ ఫ్రెంచ్ కార్మిక...
ఢిల్లీలో జంతర్మంతర్ వద్ద కొనసాగుతున్న కాక్రోచ్ జనతా పార్టీ (CJP) నిరసనల కారణంగా సోషల్ మీడియాలో ‘కాక్రోచ్ ల్యాబ్స్’ (Cockroach Labs) అనే పేరు కూడా ట్రెండ్గా మారింది. పార్టీ పేరుకు, అమెరికాకు చెందిన...
టెక్నాలజీ దిగ్గజ సంస్థ జోహో సహ వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు భారత్లో చిన్నారులపై సోషల్ మీడియా వినియోగాన్ని సంపూర్ణంగా నిషేధించాలని చేసిన సూచన ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. వర్చువల్ ప్రపంచంలో అల్గారిథమ్ల ఉచ్చులో...
ఏఐ ప్రయోజనకరమైన సాంకేతికతగా ఎదుగుతున్నట్లే, సామాజిక స్థిరత్వానికి, ప్రజాస్వామ్య వ్యవస్థలకు తీవ్ర సవాలుగా మారుతోంది. తాజాగా కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ లక్ష్యంగా రూపుదిద్దుకున్న డీప్ఫేక్ వీడియో ఉదంతం దేశంలో...
స్పేస్ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ ప్రతిష్టాత్మక స్టార్షిప్ ప్రయోగం మరో కీలక మైలురాయిని చేరుకుంది. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన రాకెట్గా పేరొందిన స్టార్షిప్ ఫ్లైట్-13 విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. ఈ మిషన్ ద్వారా భవిష్యత్తులో...
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కృత్రిమ మేధస్సు వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఈ తరుణంలో.. దీనివల్ల జరిగే ప్రమాదాలను నియంత్రించడానికి అమెరికా ప్రభుత్వం.. ఏఐ కిల్ స్విచ్ యాక్ట్ (AI Kill Switch Act) అనే కొత్త...
దేశంలో రెండో అతిపెద్ద ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ ఉద్యోగులకు వేతనాల పెంపుపై స్పష్టత ఇచ్చింది. అర్హులైన ఉద్యోగులకు వచ్చే రెండు నెలల్లో దశలవారీగా జీతాల పెంపు అమలు చేయనున్నట్లు సంస్థ ప్రకటించింది. ఎక్కువ మంది...
అకస్మాత్తుగా అపరిచిత వ్యక్తి నుంచి కాల్ రావడం. బంపర్ ప్రైజ్ వచ్చిందని, మొబైల్కి వచ్చే ఓటీపీ నంబర్ చెప్తే సరిపోతుందని చెప్పి మోసం చేసిన ఘటనలు మన దేశంలోనే వేలల్లో ఉన్నాయి. వయసులో పైబడ్డవారు...
అద్భుతమైన ప్రతిభ ఉన్నప్పటికీ చాలామందికి ఉద్యోగం దొరకడం కష్టం కావచ్చు. దీనికి కారణం వారికి సరైన మార్గదర్శకత్వం లేకపోవడమే. ఈ నేపథ్యంలో దేవ్శ్రీ అనే టెకీ ‘జాబ్ సెర్చ్ టిప్స్’పై ఇన్స్టాగ్రామ్లో చేసిన పోస్ట్...
ప్రపంచవ్యాప్తంగా ఆటోమొబైల్ రంగం వేగంగా మారుతోంది. పెట్రోల్, డీజిల్ వాహనాలకు ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రిక్ వాహనాలు (EV) దూసుకొస్తున్నాయి. అయితే ఈ మార్పును వేగవంతం చేసే విషయంలో ఓ చిన్న దేశం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు...
దక్షిణ కొరియాకు చెందిన శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ తన గెలాక్సీ జెడ్8 సిరీస్లో ‘గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 8’, ‘గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 8 ఆల్ట్రా’, ‘గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 8’ పేర్లతో మూడు స్మార్ట్ఫోన్లను...
దేశంలో అతిపెద్ద టెలికాం సంస్థ రిలయన్స్ జియో తన ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం రూ.450 విలువైన ప్రత్యేక రీఛార్జ్ ప్లాన్ను అందిస్తోంది. తక్కువ కాలపరిమితితో వచ్చినప్పటికీ, రోజువారీ డేటా, అపరిమిత కాలింగ్తో పాటు AI...
అమెరికా టెక్ దిగ్గజం అమెజాన్ మరోసారి ఉద్యోగాల కోతలకు శ్రీకారం చుట్టింది. ఈసారి కంపెనీ ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ (AGI) విభాగంలో పలు ఉద్యోగాలను తొలగించింది. ఈ ఏడాది జనవరిలో ప్రపంచవ్యాప్తంగా సుమారు 16,000...
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) పోటీ ప్రపంచంలో ప్రముఖ ఆన్లైన్ సెర్చ్ ఇంజిన్ గూగుల్ తన ఆధిక్యాన్ని కోల్పోతోందా? ఓపెన్ ఏఐ, ఆంత్రోపిక్ వంటి సంస్థల వేగానికి గూగుల్ రేసులో వెనుకబడిందనే వార్తలపై అల్ఫాబెట్ సీఈఓ...
వన్స్ అపాన్ ఏ టైమ్... మనిషి ఆకాశంలోకి ఎగరడమనే ఊహే నాన్సెన్స్గా అనిపించింది. ‘మనిషి చంద్రుడిపై అడుగు పెట్టడం పగటి కల. అసాధ్యం’ అన్నారు. ‘వృద్ధాప్యం స్పీడ్కు అడ్డుకట్ట వెయ్యడం, నిత్య యవ్వనం’ అనేది...
ఐఫోన్, ఐప్యాడ్, యాపిల్ వాచ్.. ఇలా యాపిల్ ఉత్పత్తులను వాడాలని మోజు చాలా మందికి ఉంటుంది. కానీ అధిక ధరల కారణంగా అందిరికీ వాటిని కొనే స్తోమత ఉండదు. అలాంటి వారికీ ఓ అవకాశం...
కృత్రిమ మేధ సాంకేతికత రంగంలో ముందెన్నడూ చూడని పరిణామం చోటుచేసుకుంది. ఓపెన్ఏఐ అభివృద్ధి చేసిన అత్యాధునిక ఏఐ మోడళ్లు తమ అంతర్గత భద్రతా పరిమితులను (Sandboxed environment) దాటుకుని వచ్చి ప్రముఖ ఏఐ ప్లాట్ఫారమ్...
ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పుల కారణంగా వేసవిలో తీవ్ర ఉష్ణగాలులు (హీట్వేవ్స్) వీస్తున్న వేళ బహిరంగ ప్రదేశాల్లో పనిచేసే పారిశ్రామిక, నిర్మాణ రంగ కార్మికుల ఆరోగ్య భద్రత అంతర్జాతీయంగా ఒక పెద్ద సవాలుగా మారింది. ఈ...
కృత్రిమ మేధ (AI) రంగంలో ఆధిపత్యం కోసం అమెరికా-చైనా మధ్య పోటీ మరింత తీవ్రమైంది. చైనా స్టార్టప్ మూన్షాట్ AI తన కొత్త 'కిమి' AI మోడల్ను విడుదల చేయడంతో ఈ పోటీ కొత్త...
కృత్రిమ మేధ (ఏఐ) రంగంలో ఆధిపత్యం కోసం ప్రపంచ టెక్ దిగ్గజాలు చేస్తున్న విచ్చలవిడి వ్యయం, వారి ఆర్థిక మూలాలపై ఊహించని ప్రతికూల ప్రభావం చూపుతోంది. మైక్రోసాఫ్ట్, ఆల్ఫాబెట్ (గూగుల్), అమెజాన్, మెటా, ఒరాకిల్...
ఒకప్పుడు వ్యక్తిగత లేదా వ్యాపార రుణం కావాలంటే బ్యాంకుల చుట్టూ తిరగడం, నెలల తరబడి వేచి చూడడం, పేపర్లలోని అంశాలను చెక్ చేయడం ఉండేది. కానీ ఇప్పుడు సీన్ పూర్తిగా మారింది! ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్...
నేటి ఆధునిక ప్రపంచంలో ఒంటరితనం అనేది ఒక తీవ్రమైన సమస్యగా మారుతోంది. మనుషుల మధ్య సాన్నిహిత్యం తగ్గుతున్న ఈ తరుణంలో సాంకేతిక ప్రపంచంలో సరికొత్త విప్లవానికి తెరలేచింది. చైనాకు చెందిన ప్రముఖ రోబోటిక్స్ సంస్థ...
సాంకేతిక దిగ్గజం గూగుల్ తన యూజర్ల డ్రైవింగ్ అనుభవాన్ని మరింత సురక్షితంగా, సౌకర్యవంతంగా మార్చేందుకు సరికొత్త అప్డేట్లను పరిచయం చేస్తోంది. ఇందులో భాగంగా తాజాగా ‘ఆండ్రాయిడ్ ఆటో’ వేదికగా గూగుల్ మ్యాప్స్లో ‘లైవ్ స్పీడోమీటర్’...
టెక్సాస్లోని బోకా చికా లాంచ్ ప్యాడ్ నుంచి ప్రపంచంలోనే శక్తివంతమైన రాకెట్ల్లో ఒకటైన స్పేస్ఎక్స్ ‘స్టార్షిప్’ ప్రయోగానికి సంబంధించి ఉత్కంఠ నెలకొంది. జులై 16న ప్రయోగానికి కేవలం కొన్ని సెకన్ల ముందే కౌంట్డౌన్ నిలిచిపోయిన...
దేశంలో 5జీ సేవలను వేగంగా విస్తరిస్తున్న రిలయన్స్ జియో, రూ.350లోపు బడ్జెట్లోనూ పలు ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్లను అందిస్తోంది. తక్కువ ఖర్చుతో రోజువారీ డేటా, అపరిమిత కాలింగ్, ఎస్ఎంఎస్ ప్రయోజనాలు కోరుకునే వినియోగదారులకు ఈ...
ఒకప్పుడు ఇస్రోలో ఉద్యోగం అంటే ప్రతి ఇంజినీర్, శాస్త్రవేత్తకు జీవితకాల కల. చంద్రయాన్, మంగళయాన్, ఆదిత్య-ఎల్1, గగన్యాన్ వంటి ప్రతిష్ఠాత్మక మిషన్లలో పనిచేసే అవకాశం, దేశసేవ అనే గౌరవం, ఉద్యోగ భద్రత.. ఇవన్నీ ఇస్రోను...
భద్రతా పరమైన కారణాల వల్ల ఒకప్పుడు నిషేధానికి గురైన టిక్టాక్ యాప్ను ఫెడరల్ ఉద్యోగులు డౌన్లోడ్ చేసుకోవచ్చని అమెరికా న్యాయ శాఖ తెలిపింది. అయితే ఈ అనుమతి ఆయా ప్రభుత్వ సంస్థల నిబంధనలకు లోబడి...
జీవితంలో విజయాన్ని నిర్ణయించేది కేవలం పరీక్షల్లో వచ్చిన మార్కులు మాత్రమే కాదు. ఎందుకంటే.. ఒకప్పుడు గణితంలో కేవలం 51 మార్కులు మాత్రమే సాధించిన విద్యార్థి, నేడు భారతదేశపు తొలి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ విక్రమ్-1ను...
దాదాపు 4 బిలియన్ డాలర్ల రికార్డు ఐపీఓ బాటలో ఉన్న జియో ప్లాట్ఫామ్స్ క్యూ1లో అదరగొట్టింది. కంపెనీ నికర లాభం 9.2 శాతం వృద్ధితో రూ. 7,764 కోట్లకు ఎగబాకింది. గతేడాది ఇదే క్వార్టర్లో...
దేశంలోని ప్రముఖ ఐఐటీల విద్యార్థులకు కేవలం రెండు నెలల ఇంటర్న్షిప్కే రూ.67 లక్షల సీటీసీ (Gross CTC) ఆఫర్ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ నియామక ప్రకటన తీవ్ర చర్చకు దారితీసింది...
ఐటీ సేవల దిగ్గజం టెక్ మహీంద్రా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో రూ. 1,465 కోట్ల నికర లాభం ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ1లో నమోదైన రూ. 1,140తో పోలిస్తే సుమారు...
దేశీయ టెలికాం దిగ్గజం ఎయిర్టెల్ తన పోస్ట్పెయిడ్ పోర్ట్ఫోలియోలో కీలక మార్పు చేసింది. వ్యక్తిగత వినియోగదారుల కోసం అందుబాటులో ఉన్న రూ.549 పోస్ట్పెయిడ్ ప్లాన్ను సైలెంట్గా తొలగించింది. ప్రస్తుతం ఈ ప్లాన్ ఎయిర్టెల్ అధికారిక...
29 ఏళ్ల భారతీయ సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ కథ ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే రూ.82 లక్షలకు పైగా ఆస్తులు కూడబెట్టుకున్నప్పటికీ, భవిష్యత్తుపై ఉన్న ఆందోళనతో రోజుకు దాదాపు 16 గంటలు పనిచేస్తున్నాడు...
సాంకేతిక పరిజ్ఞానం రోజురోజుకూ విస్తరిస్తున్న కొద్దీ టీనేజర్లలో మానసిక సమస్యలు, సోషల్ మీడియా ప్రభావంపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) చాట్బాట్లతో పిల్లలు ఎక్కువగా సమయం గడుపుతుండటం, కొన్ని సందర్భాల్లో...
భారత టెలికాం రంగంలో అగ్రగామిగా ఉన్న ముకేశ్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ జియో ఇప్పుడు అంతరిక్ష ఆధారిత బ్రాడ్బ్యాండ్ మార్కెట్ను శాసించేందుకు ముందడుగు వేసింది. దేశీయంగా సుమారు 1,600 లో-ఎర్త్ ఆర్బిట్ (ఎల్ఈఓ) ఉపగ్రహాలను...
కృత్రిమ మేధస్సు .. ప్రస్తుతం ప్రపంచాన్ని శాసిస్తున్న అత్యాధునిక సాంకేతికతగా మారింది. ఒకప్పుడు మనిషి మాత్రమే చేయగలడని భావించిన అనేక పనులను ఇప్పుడు ఏఐ క్షణాల్లో పూర్తి చేస్తోంది. వార్తల రచన నుంచి వైద్య...
కృత్రిమ మేధస్సు .. ప్రస్తుతం ప్రపంచాన్ని శాసిస్తున్న అత్యాధునిక సాంకేతికతగా మారింది. ఒకప్పుడు మనిషి మాత్రమే చేయగలడని భావించిన అనేక పనులను ఇప్పుడు ఏఐ క్షణాల్లో పూర్తి చేస్తోంది. వార్తల రచన నుంచి వైద్య...
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) మానవ జీవితాన్ని సులభతరం చేస్తుందని భావిస్తున్న తరుణంలో అది కార్పొరేట్ రంగంలో ఉద్యోగాలను ఊడగొట్టే ఒక దయలేని సాధనంగా మారుతోందా అనే భయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రముఖ సాంకేతిక దిగ్గజం మెటాపై...
దేశీయంగా మెగా సెమీకండక్టర్ ప్రాజెక్టులకు పెద్ద ఎత్తున అనుమతులు లభిస్తున్న నేపథ్యంలో అవి ప్రకటనలకు మాత్రమే పరిమితం కాకుండా వాస్తవ రూపం దాల్చేలా చూడాల్సిన బాధ్యత పరిశ్రమపై ఉందని పరిశ్రమల సమాఖ్య పీహెచ్డీ చాంబర్...
భారతదేశాన్ని ప్రపంచ మొబైల్ ఫోన్ తయారీ రంగంలో మరింత బలమైన కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో రూ.62,500...
కృత్రిమ మేధ ప్రపంచంలో సంచలనాలు సృష్టిస్తున్న ఓపెన్ ఏఐ ఇప్పుడు సాఫ్ట్వేర్ రంగాన్ని దాటి కన్స్యూమర్ హార్డ్వేర్ మార్కెట్పై కన్నేసింది. ఇప్పటివరకు మన స్మార్ట్ఫోన్లు, కంప్యూటర్లలో అప్లికేషన్ రూపంలో డిజిటల్గా మాత్రమే పరిచయమున్న ‘చాట్జీపీటీ’...
డిజిటల్ వినోదాన్ని మరింత అందుబాటులోకి.. సరసమైన ధరలోకి తీసుకురావాలనే తన నిబద్ధతను కొనసాగిస్తూ, జియో 'జియోహోమ్ టీవీ ప్యాక్' ఆవిష్కరించింది. నెలకు కేవలం రూ.400 నుంచే ప్రారంభమయ్యే ఈ సమగ్ర హోమ్ ఎంటర్టైన్మెంట్ ప్యాక్లో...
భారతదేశంలో నగరాలు రోజురోజుకూ విస్తరిస్తున్నాయి. ఎత్తైన అపార్ట్మెంట్లు, ఐటీ కార్యాలయాలు, వాణిజ్య సముదాయాలు వేగంగా నిర్మితమవుతున్నాయి. దీంతో లిఫ్ట్లు (ఎలివేటర్లు) మన రోజువారీ జీవితంలో అత్యంత కీలకమైన భాగంగా మారిపోయాయి. ఒకప్పుడు లిఫ్ట్లు కేవలం...
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘గగన్యాన్’ మానవసహిత అంతరిక్ష యాత్ర సాధన దిశగా మరో కీలకమైన మైలురాయిని అధిగమించింది. వ్యోమగాముల భద్రతకు ప్రధానంగా ఉన్న ‘క్రూ మాడ్యూల్’ వ్యవస్థలకు సంబంధించిన...
అయోధ్య శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ఆలయంలో విరాళాల లెక్కింపు, కానుకల నిర్వహణలో మరింత పారదర్శకతను పెంచేందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. విరాళాల చోరీలను, వాటి దుర్వినియోగాన్ని అడ్డుకోవడానికి అత్యాధునిక ఆర్టిఫిషియల్...
ప్రస్తుత డిజిటల్ యుగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) అన్ని రంగాలను శాసిస్తోంది. అయితే, ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు వెన్నుముకగా నిలిచే ఇంధన (ఎనర్జీ) రంగం మాత్రం ఈ సాంకేతిక విప్లవాన్ని అందుకోవడంలో వెనుకబడి ఉందని...
మీరు వాట్సాప్ సందేశం పంపిన ప్రతిసారీ, నెట్ఫ్లిక్స్ షో చూసిన ప్రతిసారీ, లేదా గూగుల్లో ఏదైనా వెతికిన ప్రతిసారీ.. మీరు ప్రపంచంలో ఎక్కడో ఉన్న ఒక డేటా సెంటర్కు కనెక్ట్ అవుతున్నారని అర్థం. ఆధునికమైన...
గ్లోబల్ స్మార్ట్ఫోన్ మార్కెట్లో ఫోల్డబుల్ (మడిచే స్క్రీన్) ఫోన్ల విభాగంలో ఆధిపత్యం కోసం అగ్రగామి సంస్థల మధ్య పోటీ ఊపందుకుంది. కొరియన్ టెక్ దిగ్గజం శామ్సంగ్ తన తదుపరి తరం ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్ సిరీస్ను...
ప్రపంచ టెక్ దిగ్గజాలు కృత్రిమ మేధ పోరులో భాగంగా ఇప్పుడు కోర్టు మెట్లెక్కారు. తమ అత్యంత రహస్యమైన వాణిజ్య సమాచారాన్ని, హార్డ్వేర్ డిజైన్లను దొంగిలించారంటూ ఐఫోన్ తయారీదారు యాపిల్ చాట్జీపీటీ సృష్టికర్త ఓపెన్ఏఐపై దావా...
సోషల్ మీడియా దిగ్గజం మెటా (ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ మాతృ సంస్థ)కు అమెరికా కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. చిన్నతనంలో సోషల్ మీడియాకు బానిస కావడం వల్ల మానసిక ఆరోగ్యం దెబ్బతిన్నదంటూ ఒక 20 ఏళ్ల యువతి...
ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఈ ప్రభావం.. విద్య, వైద్య, వ్యాపార, సాఫ్ట్వేర్ మొదలైన రంగాలను ప్రభావితం చేస్తోంది. ఇలాంటి సమయంలో.. అంత్రోఫిక్ సంస్థ సీఈఓ 'డారియో అమోడెయ్' ఏఐ...
ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఈ ప్రభావం.. విద్య, వైద్య, వ్యాపార, సాఫ్ట్వేర్ మొదలైన రంగాలను ప్రభావితం చేస్తోంది. ఇలాంటి సమయంలో.. అంత్రోఫిక్ సంస్థ సీఈఓ 'డారియో అమోడెయ్' ఏఐ...
మొబైల్ వినియోగదారులను నిరంతరం వేధించే అయాచిత, ప్రమోషనల్, సర్వీస్ కాల్స్పై టెలికాం నియంత్రణ సంస్థ (ట్రాయ్) శుక్రవారం కీలక వివరణ ఇచ్చింది. ఇకపై 1600 సిరీస్ నంబర్ల నుంచి వచ్చే ఫోన్ కాల్స్ను థర్డ్...
కాయగూరలు, పాలు, పెరుగు, చికెన్, మటన్.. ఏ ఆహార పదార్థమైనా కానివ్వండి. కొనేవి తాజాగా ఉండాలని కోరుకుంటాం!. కానీ ఏది తాజాది? ఏది పాతదని తెలిసేదెలా? ప్యాకేజీపై మా స్టిక్కర్లు ఉంటే చాలు అంటోంది...
పిల్లలను రక్షణను దృష్టిలో ఉంచుకుని.. ఆస్ట్రేలియా తీసుకున్న నిర్ణయాలను భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు. 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లను ఉపయోగించకుండా ఆంక్షలు విధించే ఆస్ట్రేలియా చట్టాలు డిజిటల్ ప్రపంచాన్ని...
కృత్రిమ మేధస్సు (ఏఐ) రంగంలో దూసుకెళ్తున్న ఓపెన్ఏఐలో కీలక పరిణామం చోటుచేసుకుంది. కంపెనీలో ఏజీఐ (AGI) డిప్లాయ్మెంట్ సీఈఓగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఫిద్జీ సిమో (Fidji Simo) తన పూర్తి స్థాయి పదవికి రాజీనామా...
ఏఐ రంగంలో.. టెక్ కంపెనీల మధ్య పోటీ రోజురోజుకూ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఎలాన్ మస్క్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తమకు ప్రత్యర్థిగా ఉన్న ఆంత్రోపిక్ ప్రస్తుతం ఏఐ రంగంలో...
ఏఐ రంగంలో.. టెక్ కంపెనీల మధ్య పోటీ రోజురోజుకూ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఎలాన్ మస్క్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తమకు ప్రత్యర్థిగా ఉన్న ఆంత్రోపిక్ ప్రస్తుతం ఏఐ రంగంలో...
ఏఐ రంగంలో అగ్రగామిగా ఉన్న ఓపెన్ఏఐ (OpenAI) అత్యంత శక్తివంతమైన, సరికొత్త AI మోడల్ GPT-5.6ను ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రకటించింది. అమెరికా ప్రభుత్వంతో.. భద్రతా అంశాలకు సంబంధించిన సమీక్షలు, సాంకేతిక పరీక్షలు...