ADVERTISEMENT
Business
జీవించి ఉండగానే పిల్లలకు ఆస్తులు, పెట్టుబడులు బదిలీ చేయాలనుకునే తల్లిదండ్రుల ముందు సాధారణంగా రెండు మార్గాలుంటాయి.. గిఫ్ట్ డీడ్ ద్వారా వెంటనే బదిలీ చేయడం లేదా విల్లు ద్వారా మరణానంతరం అప్పగించడం. ఈ రెండింటిలో...
భారత్లో ఇళ్ల ధరలు గత ఐదేళ్లలో నిర్మాణ ఖర్చుల కంటే చాలా వేగంగా పెరిగాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో 2021 నుంచి 2025 మధ్య కాలంలో ఇళ్ల నిర్మాణ ఖర్చు 34 శాతం పెరిగితే...
దేశంలో బంగారం ధరలు పతనమయ్యాయి. రెండు రోజులుగా భారీగా ఎగిసిన పసిడి ధరలు నేడు దిగివచ్చాయి. దీంతో పసిడి కొనుగోలుదారులకు ఈరోజు భారీ ఊరట దక్కింది. ఇక వెండి ధరలు మాత్రం ఎలాంటి మార్పు...
సాక్షి, సిటీబ్యూరో: భవన నిర్మాణ అనుమతుల విధానం మరింత సులభతరం చేసేలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. ఎంప్యానెల్డ్ థర్డ్ పార్టీలు ఇచ్చే సాంకేతిక పరిశీలన, తనిఖీ నివేదికల ఆధారంగా...
నేడు డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి. దేశమంతా ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటోంది. బడిలో పాఠాలు చెప్పే గురువులకు మాత్రమే కాదు.. మన చుట్టూ ఉండే సాధారణ వ్యాపారులు కూడా అమూల్యమైన ఫైనాన్స్ పాఠాలు నేర్పిస్తుంటారు...
రోజూ వాడే టూత్బ్రష్ను రెండు మూడు నెలలకోసారి మార్చేయాలంటూ ఆరోగ్య నిపుణులు చేసే సూచనలు చాలామంది పాటిస్తుంటారు. అది మంచి అలవాటే కానీ, పడేసిన బ్రష్లోని ప్లాస్టిక్ హ్యాండిల్, నైలాన్ బ్రిజిల్స్ భూమిలో కలవడానికి...
చేతులు కాలేక ఆకులు పట్టుకున్న చందంగా కాకుండా డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలో పారదర్శకతను పెంచేందుకు, ఆర్థిక నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తీసుకొచ్చిన రీ-కేవైసీ నిబంధనలు ఇప్పుడు దేశీయ...
స్వయంప్రతిపత్తి (అటానమస్) విభాగంలో ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల దిగ్గజం టెస్లా ‘సైబర్క్యాబ్’ రోబోటాక్సీ సేవలను అధికారికంగా అందుబాటులోకి తెచ్చింది. అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం ఆస్టిన్ నగరంలో నిర్వహించిన ప్రత్యేక లాంచ్ ఈవెంట్తో ఈ సేవలు...
పండుగ సీజన్ సమీపిస్తున్న తరుణంలో.. వాహన తయారీదారులు వివిధ సెగ్మెంట్లు, బాడీస్టైల్స్, ధరల శ్రేణులలో కొత్త మోడళ్లను పరిచయం చేస్తూ, దానిని పూర్తిగా సద్వినియోగం చేసుకోవడానికి సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగానే ఈ నెలలో లాంచ్...
నేటి డిజిటల్ యుగంలో బడ్జెట్ నిర్వహణ నుంచి పోర్ట్ఫోలియో ప్లానింగ్ వరకు ప్రతిదానికీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడకం వేగంగా పెరుగుతోంది. ఉచితంగా, నిమిషాల్లో సలహాలు లభిస్తుండటంతో చాలామంది ఇన్వెస్టర్లు ఏఐ చాట్బాట్లను ఆశ్రయిస్తున్నారు. అయితే...
ఆధునిక మౌలిక వసతులు, ఐటీ విప్లవం, ఆర్థిక పురోగతితో దూసుకుపోతున్న భారతీయ మహానగరాలు పారిశుధ్య నిర్వహణలో మాత్రం వెనుకబడుతున్నాయి. ఈ చేదు నిజాన్ని కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన...
సైబర్ మోసగాళ్లు ఇప్పుడు ఫోన్ కాల్స్, మెసేజ్లకే పరిమితం కావడం లేదు. సోషల్ మీడియా ప్రకటనలనే ఎరగా వేసుకుని మొబైల్ ఫోన్లను తమ ఆధీనంలోకి తీసుకునే కొత్త తరహా మోసాలు పెరుగుతున్నాయని కేంద్ర ప్రభుత్వం...
హోమ్ అప్లయెన్సెస్, టెక్నాలజీ దిగ్గజం ‘డైసన్’ (Dyson) నోటి ఆరోగ్య సంరక్షణ (ఓరల్ కేర్) విభాగంలో కొత్త ఆవిష్కరణను తీసుకొచ్చింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అడ్వాన్స్డ్ కెమెరా సాంకేతికతల కలయికతో ‘కెమెరాజెట్’ పేరుతో రూపొందించిన ఓ...
ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగాల్లో కొన్ని రిజర్వేషన్లు ఉన్నాయి. ఇందులో ఎస్సీలు, ఎస్టీలు, ఓబీసీలు, మహిళలు.. ఇలా రకరకాల రిజర్వేషన్లు అమలు చేస్తున్నారు. ప్రయివేటు ఉద్యోగాల విషయానికి వస్తే ఇక్కడ ఇలాంటి రిజర్వేషన్లు లేవు. అయితే...
నాలుగేళ్లలోపు పిల్లల ఆరోగ్య భద్రత దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. క్లోర్ఫెనిరామైన్ మేలేట్, ఫినైల్ఫ్రైన్ హైడ్రోక్లోరైడ్ కలిగిన ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్ (FDC) మందుల తయారీ, విక్రయం, పంపిణీపై ఆంక్షలు విధించింది...
ముంబై ఫోర్ట్ ప్రాంతంలోని ప్రశాంతమైన హోమి మోడీ వీధిలో కనిపించే నాలుగు అంతస్తుల చారిత్రక భవనం.. బయటకు చూస్తే సాధారణ కార్యాలయ భవనంలానే అనిపిస్తుంది. కానీ అదే ‘బాంబే హౌస్’. దాదాపు శతాబ్ద కాలంగా...
ప్రభుత్వ బ్యాంకింగ్ దిగ్గజం భారతీయ స్టేట్ బ్యాంక్ (SBI) ముంబైలో పదుల సంఖ్యలో అపార్ట్మెంట్లు కొనే ప్రణాళికలో ఉన్నట్లు తెలుస్తోంది. మహారాష్ట్ర హౌసింగ్ అండ్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ (MHADA) ఫస్ట్ కమ్, ఫస్ట్...
ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లోకి మరో కొత్త సంస్థ అడుగుపెట్టింది. బెంగళూరుకు చెందిన ఈవీ స్టార్టప్ ఈ3 ఎలక్ట్రిక్.ఏఐ (E3 Electric.Ai) తన తొలి ఎలక్ట్రిక్ స్కూటర్ ఈ3 ట్రయాన్ (E3 TRION)ను భారత మార్కెట్లోకి...
హోటళ్లు, రెస్టారెంట్లకు వెళ్లినప్పుడు వినియోగదారులు ఫుడ్ ఆర్డర్ ఇచ్చే ముందు అక్కడి స్టాఫ్ ‘మినరల్ వాటరా, రెగ్యులర్ వాటరా?’ అని అడగడం చూస్తూంటాం. సాధారణంగా కస్టమర్లు సంకోచంతోనో, సమాచారం లేకనో ఖరీదైన బాటిల్ వాటర్ను...
టీవీఎస్ మోటార్ కంపెనీ తన స్కూటర్ లైనప్లో పలు మోడళ్ల ధరలను పెంచింది. ఎలక్ట్రిక్ స్కూటర్లతో పాటు పెట్రోల్ స్కూటర్ల ధరలను కూడా సవరించింది. కొన్ని వేరియంట్లపై గరిష్ఠంగా రూ.11,000 వరకు ధర పెరిగినట్లు...
దేశంలో బంగారం, వెండి ధరలు మళ్లీ భగ్గుమన్నాయి. వరుసగా రెండో రోజూ పసిడి ధరలు భారీగా ఎగిశాయి. ఇక వెండి ధరలు కూడా నేడు మరింత పెరిగాయి. దీంతో బంగారం, వెండి కొనేవాళ్లకు ఈరోజు...
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం ఫ్లాట్గా కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:25 సమయానికి నిఫ్టీ(Nifty) 19 పాయింట్లు పెరిగి 24,645 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 195 పాయింట్లు పుంజుకొని 78,774 వద్ద ట్రేడవుతోంది...
కుటుంబ భవిష్యత్తుకు ఆర్థిక భద్రత కల్పించేందుకు ప్రతి ఒక్కరూ నిత్యం శ్రమిస్తారు. బ్యాంకు డిపాజిట్లు, మ్యూచువల్ ఫండ్స్, రియల్ ఎస్టేట్, ఇన్సూరెన్స్ పాలసీలు, స్టాక్స్ రూపంలో రకరకాల పెట్టుబడులు పెడుతుంటారు. కానీ, ‘ఒకవేళ ఉన్నపళంగా...
దేశంలో పెరుగుతున్న రహదారి ప్రమాదాలు ఒకవైపు కాగా, ప్రమాద బాధితులకు చట్టబద్ధంగా దక్కాల్సిన నష్టపరిహారం అందకుండా పోతుండటం తీవ్ర ఆందోళనకరమైన అంశం. దీనికి ప్రధాన కారణం దేశంలోని రహదారులపై తిరుగుతున్న వాహనాల్లో దాదాపు 56...
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఈ ఏడాది తొలి త్రైమాసికంలో ఆస్టర్ డీఎం క్వాలిటీ కేర్ రూ. 2,597 కోట్ల ఆదాయం ప్రకటించింది. ఎబిటా రూ. 576 కోట్లుగా నమోదైంది. ఆస్టర్ డీఎం హెల్త్కేర్, క్వాలిటీ...
న్యూఢిల్లీ: ద్రవ్యోల్బణం తీరుతెన్నులపై అస్పష్టత నెలకొన్న నేపథ్యంలో అంచనాలకు అనుగుణంగానే రిజర్వ్ బ్యాంక్ వరుసగా నాలుగోసారీ పాలసీ రేట్లను యథాతథంగా కొనసాగించింది. కీలకమైన రెపో రేటును 5.5 శాతంగానే ఉంచాలని ఆరుగురు సభ్యుల మానిటరీ...
దేశాన్ని ప్రపంచ ఎలక్ట్రానిక్స్ తయారీ కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మంగళవారం లోక్సభలో ప్రవేశపెట్టిన పన్నులు, ఇతర చట్టాల (సవరణ) బిల్లు-2026లో ఎలక్ట్రానిక్స్ తయారీ రంగానికి సంబంధించిన ఆదాయపు...
దేశవ్యాప్తంగా పర్యాటక ఆసక్తులను తెలుసుకునేందుకు ప్రముఖ అంతర్జాతీయ ట్రావెల్ ఆపరేటర్ స్కైస్కానర్స్ ఇండియా ఓ అధ్యయనాన్ని నిర్వహించింది. దీని ఆధారంగా బంజారాహిల్స్లోని హయత్ ప్లేస్లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో తెలంగాణ వాసుల ప్రయాణాభిరుచులను వెల్లడించే...
ప్రముఖ టెలికం సంస్థ ఎయిర్టెల్ కస్టమర్లకు షాకిచ్చింది. తన ప్రీపెయిడ్ ప్లాన్లలో కీలక మార్పులు చేసింది. కంపెనీ అధికారిక వెబ్సైట్, ఎయిర్టెల్ థ్యాంక్స్ యాప్లో ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న రూ.299 ప్రీపెయిడ్ ప్లాన్ను...
భారత మార్కెట్లో మహీంద్రా స్కార్పియో-ఎన్కు 2026 అప్డేట్ను కంపెనీ విడుదల చేసింది. ఈ కొత్త వెర్షన్ ప్రారంభ ధర రూ.13.69 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించింది. టాప్-ఎండ్ Z8L డీజిల్ ఆటోమేటిక్ 4WD వేరియంట్ ధర...
భారత్ విధించిన నిషేధాన్ని తప్పించుకుని మూడో దేశం ద్వారా భారత్లోకి పాకిస్తానీ ఖర్జూరాల దిగుమతికి చేసిన ప్రయత్నాన్ని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) అడ్డుకుంది. గుజరాత్లోని కాండ్లా పోర్టులో పాకిస్తాన్ మూలానికి చెందిన...
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం స్వల్ప లాభాల్లో ముగిశాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీలక రెపో రేటును 5.25 శాతం వద్ద యథాతథంగా కొనసాగించిన నేపథ్యంలో భారత బెంచ్మార్క్ సూచీలు నిఫ్టీ...
దేశంలో అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో (IndiGo) వాణిజ్య కార్యకలాపాల్లో 20 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ మైలురాయిని పురస్కరించుకుని ప్రయాణికులకు భారీ గిఫ్ట్ ప్రకటించింది. దేశీయ విమాన ప్రయాణికుల కోసం ఏకంగా 20,000...
భారత పౌర విమానయాన రంగాన్ని సరికొత్త శిఖరాలకు చేర్చిన ఇండిగో ఎయిర్లైన్స్ నిన్నటితో 20 ఏళ్లు పూర్తి చేసుకుంది. 2006 ఆగస్టు 4న ఢిల్లీ నుంచి గౌహతి మీదుగా ఇంఫాల్కి నడిపిన ఒకే ఒక్క...
దేశంలో అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో (IndiGo) వాణిజ్య కార్యకలాపాల్లో 20 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ మైలురాయిని పురస్కరించుకుని ప్రయాణికులకు భారీ గిఫ్ట్ ప్రకటించింది. దేశీయ విమాన ప్రయాణికుల కోసం ఏకంగా 20,000...
భారత రహదారులపై ప్రమాదాల నివారణకు రవాణా రంగంలో సరికొత్త సాంకేతిక విప్లవానికి కేంద్ర రహదారి రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ చర్యలు చేపడుతోంది. వాహనాలు తమలో తాము సమాచారాన్ని మార్పిడి చేసుకునే ‘వెహికల్-టు-వెహికల్’ (వీ2వీ)...
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate)...
పెద్ద నగరాలకే పరిమితమైన కార్పొరేట్ మల్టీప్లెక్స్ అనుభవాన్ని చిన్న పట్టణాల ప్రేక్షకులకు సైతం చేరువ చేసేందుకు దేశంలోనే అతిపెద్ద థియేటర్ నెట్వర్క్ పీవీఆర్ ఐనాక్స్ భారీ ప్రణాళికను ఆవిష్కరించింది. ‘స్మార్ట్ సినిమా’ పేరిట రాబోయే...
పెద్ద నగరాలకే పరిమితమైన కార్పొరేట్ మల్టీప్లెక్స్ అనుభవాన్ని చిన్న పట్టణాల ప్రేక్షకులకు సైతం చేరువ చేసేందుకు దేశంలోనే అతిపెద్ద థియేటర్ నెట్వర్క్ పీవీఆర్ ఐనాక్స్ భారీ ప్రణాళికను ఆవిష్కరించింది. ‘స్మార్ట్ సినిమా’ పేరిట రాబోయే...
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate)...
భారత రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) ఆగస్టు 3న ప్రారంభించిన ద్రవ్యపరపతి విధాన సమీక్ష (ఎంపీసీ) సమావేశం నేటితో ముగిసింది. ఈ సమావేశంలో ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల కమిటీ కీలక...
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం ఫ్లాట్గా కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:44 సమయానికి నిఫ్టీ(Nifty) 13 పాయింట్లు తగ్గి 24,629 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 394 పాయింట్లు పుంజుకొని 78,822 వద్ద ట్రేడవుతోంది...
దేశంలో E20 (20 శాతం ఇథనాల్ మిశ్రమం కలపిన పెట్రోల్) పెట్రోల్ వినియోగం, ఇంధన నాణ్యతపై ఇటీవల ప్రచారంలోకి వచ్చిన వార్తలపై ‘సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యానుఫాక్చరర్స్’ (సియామ్) స్పష్టత నిచ్చింది. సాంకేతిక...
సోషల్ మీడియా దిగ్గజం మెటా చుట్టూ వివాదం ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు. భారత ప్రధాని నరేంద్ర మోదీకి సంబంధించిన ఓ వీడియోను ఫేస్బుక్ నుంచి తొలగించిన ఘటనపై ఇప్పటికే వివరణ ఇచ్చిన మెటా...
న్యూఢిల్లీ: పశ్చిమాసియా సంక్షోభం, ఏఐ సర్వర్లకు భారీగా డిమాండ్ నెలకొనడంతో ఎల్రక్టానిక్స్కి కీలకమైన ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డులకు (పీసీబీ) కొరత ఏర్పడింది. దీనితో టెలికం, మొబైల్, ఆటోమోటివ్లలో ఉపయోగించే ఎల్రక్టానిక్స్ తయారీపై తీవ్ర ప్రభావం...
న్యూఢిల్లీ: బీమా రంగ ప్రభుత్వ దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ఎల్ఐసీ) ఆఫర్ ఫర్ సేల్కు సంస్థాగత ఇన్వెస్టర్ల నుంచి భారీ స్పందన కనిపించింది. వెరసి దేశీయంగా ఆఫర్ ఫర్ సేల్ విభాగంలో కొత్త రికార్డ్కు...
న్యూఢిల్లీ: మొబైల్ టెలికం రంగ దిగ్గజం భారతీ ఎయిర్టెల్ ఈ ఆర్థిక సంవత్సరం(2026–27) తొలి త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. ఏప్రిల్–జూన్(క్యూ1)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 37 శాతం జంప్చేసి రూ. 8,167 కోట్లను...
మంచి జీతం వచ్చే ఉద్యోగాన్ని వదిలేయడం అంటే పెద్ద సాహసమే. కానీ కొన్నిసార్లు ఉద్యోగం కంటే.. సొంత వ్యాపారమే ఎక్కువ సంతృప్తిని, మంచి ఆదాయాన్ని ఇస్తుంది. అలాంటి ఓ యువకుడి కథ ఇప్పుడు సోషల్...
పబ్లిక్ ఇష్యూకి వస్తున్న నేపథ్యంలో కో–లొకేషన్, డార్క్ ఫైబర్ కేసుల వివాదాన్ని నేషనల్ స్టాక్ ఎక్సే్చంజ్ (ఎన్ఎస్ఈ) సెటిల్ చేసుకుంది. ఇందుకోసం మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి రూ. 714.74 కోట్లు చెల్లించినట్లు తెలిపింది...
అంతర్జాతీయ చమురు మార్కెట్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. క్రూడ్ ఆయిల్ ధరలు దాదాపు 4 శాతం తగ్గి బ్యారెల్కు 77.11 డాలర్లకు చేరుకున్నాయి. ప్రపంచ చమురు మార్కెట్లలో సరఫరా, డిమాండ్ అంచనాలు, భౌగోళిక రాజకీయ...
ఇథనాల్ కలిపిన పెట్రోల్ నాణ్యత, కల్తీ అయ్యే అవకాశంపై ఆందోళనలు వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో చర్చ మొదలైన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఇంధనంలో కల్తీ లేదా నాణ్యత లోపాలు ఉన్నాయన్న ప్రచారాన్ని...
'రిచ్ డాడ్ పూర్ డాడ్' పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి మరోసారి ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై సంచలన వ్యాఖ్యలు చేశారు. 2026లో చరిత్రలోనే అతిపెద్ద మార్కెట్ క్రాష్ వచ్చే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు...
ముంబై: మళ్లీ ప్రైమరీ మార్కెట్ ఊపందుకుంటోంది. ఈ వారాంతాన రెండు కంపెనీల పబ్లిక్ ఇష్యూలు ప్రారంభంకానుండగా.. మరో కంపెనీ సెబీకి ప్రాథమిక దరఖాస్తు దాఖలు చేసింది. పీఈ దిగ్గజం కేకేఆర్కు పెట్టుబడులున్న లీప్ ఇండియా...
ప్రధానమంత్రి సూర్య ఘర్: ముఫ్త్ బిజ్లీ యోజన (PM Surya Ghar: Muft Bijli Yojana) పథకం కింద ఇంటి పైకప్పుపై సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేసుకోవడం ద్వారా 50.06 లక్షల గృహాలు లబ్ధి...
మంగళవారం ఉదయం మిశ్రమ ఫలితాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ 210.08 పాయింట్లు లేదా 0.27 నష్టంతో 78,428.95 వద్ద, నిఫ్టీ 159.40 పాయింట్లు...
న్యూఢిల్లీ: మెటా ప్రతినిధులు ఆగస్టు 5, 6 తేదీల్లో ప్రభుత్వ ప్రతినిధులతో సమావేశమయ్యే అవకాశం ఉందని ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక శాఖ కార్యదర్శి ఎస్ కృష్ణన్ తెలిపారు. ఈ సమావేశంలో చట్టపరమైన అంశాలు, నిబంధనల...
న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్, ఏటీఎఫ్ల ఎగుమతులపై కేంద్రం విండ్ఫాల్ గెయిన్స్ ట్యాక్స్ను పెంచింది. ఆగస్టు 3 (సోమవారం) నుంచి పక్షం రోజుల పాటు ఇది అమలవుతుంది. ఆర్థిక శాఖ నోటిఫికేషన్ ప్రకారం డీజిల్ ఎగుమతులపై...
కార్పొరేట్ ఉద్యోగంలో ఎంత ఎక్కువ ప్యాకేజీ ఉన్నా.. ఉద్యోగ భద్రత లేని చోట మానసిక ప్రశాంతత కరువే. ఈ విషయాన్ని గ్రహించిన ఒక ఐటీ నిపుణుడు 42 ఏళ్ల వయసులో ఊహించని ధైర్యం చేశారు...
భారతీయ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగం ఒక చారిత్రక పరిణామానికి వేదికవుతోంది. దశాబ్దాలుగా ఐటీ దిగ్గజాల వ్యాపార వ్యూహంలో కీలక పాత్ర పోషించిన ‘బెంచ్ స్ట్రెంత్’ (క్రియాశీల ప్రాజెక్టులు లేని ఉద్యోగుల సంఖ్య) సంస్కృతికి స్వస్తి...
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్నకు చెందిన ‘ట్రంప్ ఆర్గనైజేషన్’ బ్యాంక్ ఖాతాల రద్దు వివాదంలో మలుపు చోటుచేసుకుంది. 2021లో ట్రంప్ కుటుంబానికి చెందిన 300కి పైగా ఖాతాలను మూసివేయడానికి ఎలాంటి రాజకీయ కారణాలు లేవని...
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate)...
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం మిశ్రమంగా కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:42 సమయానికి నిఫ్టీ(Nifty) 161 పాయింట్లు తగ్గి 24,615 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 163 పాయింట్లు పుంజుకొని 78,805 వద్ద ట్రేడవుతోంది...
అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు క్రమంగా తగ్గుముఖం పట్టినప్పటికీ పెట్రోల్ బంకుల్లో సామాన్య వినియోగదారులకు ధరల ఉపశమనం లభించకపోవడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అమెరికాలోని ప్రధాన చమురు కంపెనీలు...
సినిమా వెండితెరపైనే కాదు.. రియల్ ఎస్టేట్ బిజినెస్లోనూ బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ తన సత్తా చాటుతున్నారు. తాజాగా ముంబైలోని అత్యంత కీలకమైన వాణిజ్య ప్రాంతంలో తన ఆఫీస్ స్పేస్ను భారీ అద్దెకు లీజుకు...
నేటి ఆధునిక కార్పొరేట్ ప్రపంచంలో ఉద్యోగ భద్రత, మంచి వేతనం ఎంత ముఖ్యమో అంతకంటే వర్క్లైఫ్ బ్యాలెన్స్, గౌరవప్రదమైన పని సంస్కృతి ముఖ్యమని నిరూపించే సంఘటన ఒకటి సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఒక...
దేశీయంగా చాలా తక్కువ స్థాయిలోనే ఉన్న బీమా విస్తృతిని పెంచాలంటే ఏజెంట్ల కమీషన్లు, ఇతరత్రా కఠినతర నిబంధనలను కొంత మేర సడలించాల్సిన అవసరం ఉందంటున్నారు శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ ఎండీ, సీఈవో కాస్పరస్ క్రోమౌట్...
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రోజురోజుకూ వేగంగా విస్తరిస్తూ.. సైబర్ సెక్యూరిటీ రంగంపైనా ప్రభావం చూపిస్తోంది. ఈ నేపథ్యంలో.. టెక్ దిగ్గజం యాపిల్ కీలక నిర్ణయం తీసుకుంది. సెక్యూరిటీ పరిశోధకులు ఒకేసారి సమర్పించగలిగే సెక్యూరిటీ రిపోర్టుల...
ఇండియన్ మార్కెట్లో ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్లకు కూడా మంచి డిమాండ్ ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకుని శాంసంగ్ దేశీయ విఫణిలో ఇలా విభాగంలో ఫోన్స్ లాంచ్ చేసింది. ఇప్పుడు గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 8, జెడ్...
ఒకప్పుడు ఏదైనా కొత్త ప్రదేశాన్ని సందర్శించాలంటే.. దారిలో కనిపించినవాళ్లను అడిగి తెలుసుకుని వెళ్లేవారు. కానీ పరిస్థితులు మారాయి. టెక్నాలజీ పెరిగింది. దీంతో న్యావిగేషన్ పుట్టుకొచ్చింది. ఒకప్పుడు దారి తెలుసుకోవడానికి మాత్రమే ఉపయోగించే మ్యాప్స్ యాప్స్...
అస్సాంలో భారీ వరదల కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు.. రిలయన్స్ ఫౌండేషన్ అండగా నిలిచింది. రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, ఛైర్పర్సన్ నీతా అంబానీ అస్సాం ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.21 కోట్ల విరాళాన్ని...
న్యూఢిల్లీ: డిజిటల్ విప్లవం వచ్చాక రూపాయి చాక్లెట్ కొనాలన్నా.. వేల రూపాయల షాపింగ్ చేయాలన్నా అందరం ‘యూపీఐ’నే వినియోగిస్తున్నాం. అయితే, ఈ డిజిటల్ చెల్లింపుల వల్ల పర్సు ఖాళీ అవ్వడం లేదు కానీ.. బ్యాంక్...
దేశంలో డిజిటల్ చెల్లింపుల వినియోగం భారీగా పెరిగింది. ముఖ్యంగా యూపీఐ (UPI) ద్వారా క్షణాల్లో డబ్బులు పంపడం, స్వీకరించడం చాలా సులభమైపోయింది. ఇదే సమయంలో ఆన్లైన్ మోసాలు కూడా గణనీయంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో...
పెట్టుబడులను ఆకర్షించడం, దేశీయ తయారీని ప్రోత్సహించడం, డిజిటల్ చెల్లింపులను మరింత విస్తరించడం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పన్ను, నియంత్రణ వ్యవస్థల్లో పలు కీలక మార్పులు తీసుకురావడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత ఆదాయపు పన్ను (సవరణ)...
మొబైల్ ఫోన్ వినియోగం పెరిగిన ఈ రోజుల్లో.. కాల్ నాణ్యత ప్రతి ఒక్కరికీ అవసరంగా మారింది. అయితే.. కొన్నిసార్లు కాల్ డ్రాప్లు, వాయిస్ స్పష్టంగా వినిపించకపోవడం, ఆలస్యం వంటి సమస్యలు వినియోగదారులను ఇబ్బంది పెడుతున్నాయి...
రిలయన్స్ జియో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సరికొత్త జియో హోమ్ బ్రాడ్బ్యాండ్ అండ్ హోమ్ ఎంటర్టైన్మెంట్ ప్లాన్లను ప్రారంభించింది. ఈ ప్లాన్లు హై-స్పీడ్ వైఫై, 1,000కి పైగా లైవ్ టీవీ ఛానెల్లు, ప్రముఖ OTT...
బీమా పంపిణీ సంస్థ ఐఐఆర్ఎం హోల్డింగ్స్ ఇండియా రూ. 150 కోట్ల నిధులను సమకూర్చుకుంటున్నట్లు తెలిపింది. కార్పెడియం క్యాపిటల్, సాన్షి ఫండ్-1 లీడ్ ఇన్వెస్టర్లుగా వ్యవహరిస్తున్నట్లుగా పేర్కొంది. ఒక్కో షేరుకు రూ. 143.28 ధర...
లార్జ్క్యాప్ల స్థిరత్వంతో పాటు మిడ్క్యాప్ల వృద్ధి అవకాశాలను అందిపుచ్చుకోవాలనుకునే ఇన్వెస్టర్లకు ‘లార్జ్ అండ్ మిడ్క్యాప్’ ఫండ్లు ఆకర్షణీయమైన ఎంపిక. ఈ విభాగంలో ‘బంధన్ లార్జ్ అండ్ మిడ్క్యాప్ ఫండ్’ దీర్ఘకాలిక రాబడులు, వైవిధ్యమైన పోర్ట్ఫోలియోతో...
ప్రస్తుతం సమాజంలో జెన్ జీ (Gen Z) గురించి పలురకాల భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. వారు ఎక్కువగా సౌకర్యాలను కోరుకుంటారని, కష్టపడి పనిచేయరని, బాధ్యతలు తీసుకోరని చాలామంది భావిస్తారు. కానీ.. ఇది వాస్తవం కాదని జోహో...
సోమవారం ఉదయం లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి లాభాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 544.39 పాయింట్లు లేదా 0.70 శాతం లాభంతో 78,639.03 వద్ద, నిఫ్టీ 390.70 పాయింట్లు...
ఆర్థిక ప్రణాళికలో హెల్త్ ఇన్సూరెన్స్ ఒక ముఖ్యమైన భాగంగా మారింది. మనలో చాలామందికి ఇప్పటికే ఏదో ఒక రూపంలో ఆరోగ్య బీమా ఉంటోంది. అయితే, జీవితంలో వివాహం, కుటుంబ బాధ్యతలు లేదా ఆదాయం పెరగడం...
దేశ ఆర్థిక రంగాన్ని ఏలుతున్న దిగ్గజ వ్యాపార కుటుంబాలు, వారి వంశపారంపర్య వ్యాపార సామ్రాజ్యాల వెనుక ఉన్న ఆసక్తికరమైన వివరాలను ‘హూరున్ ఇండియా రిచ్ లిస్ట్ 2026’ వెల్లడించింది. భారత్లోని అత్యంత శ్రీమంతుల జాబితాను...
భారత ఆటోమొబైల్ మార్కెట్లో మిడిల్ క్లాస్ వాహనదారుల ఆదరణే పరమావధిగా మారుతీ సుజుకీ మరోసారి తన ఆధిపత్యాన్ని చాటుకుంది. జులై 2026 నెలవారీ కార్ల విక్రయాల గణాంకాల ప్రకారం.. ప్రముఖ హ్యాచ్బ్యాక్ మోడల్ మారుతీ...
దేశీయ మద్యం మార్కెట్లో దశాబ్దాలుగా విశేష ప్రజాదరణ పొందిన పలు ప్రముఖ విస్కీ, రమ్ బ్రాండ్లకు భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఏఐ) భారీ షాక్ ఇచ్చింది. నాణ్యతా ప్రమాణాలను ఉల్లంఘించడంతో...
రోజువారీ జీవితంలో మనం ఎన్నో బ్రాండ్లను చూస్తుంటాం, ఆయా వస్తువులను ఉపయోగిస్తుంటాం. కానీ ఆ సంస్థల అసలు పేర్లు ఏమిటి? వాటి షార్ట్కట్ పేర్ల వెనుక ఉన్న పూర్వాపరాలేంటి? అనే ప్రశ్నలకు సమాధానం వెతికితే...
దేశీయ ఐటీ పరిశ్రమలో మౌలిక మార్పులు వేగంగా చోటుచేసుకుంటున్నాయి. కృత్రిమ మేధ విస్తృతి పెరిగిన కొద్దీ కొత్త ఉద్యోగాల సృష్టి దాదాపు నిలిచిపోతోందని, డేటా సెంటర్లు, ఏఐ సాధనాల నిర్వహణ వ్యయాలు అదుపు తప్పిపోతున్నాయని...
ఒకప్పుడు ట్యాక్స్ ప్లానింగ్ అంటే కేవలం పన్ను ఎగవేత లేదా పన్నుభారం తగ్గించడానికి మార్గాలను ఎంచుకునే ఆలోచనలో ఉండేవారు. కంపెనీలు కానీ, వ్యాపార సంస్థలు కానీ, వ్యక్తులు కానీ పన్ను భారం తగ్గించుకోవడానికి అవకాశం...
కృత్రిమ మేధ రంగంలో ఆధిపత్యం కోసం జరుగుతున్న పోరు కోడింగ్, స్క్రిప్ట్ పరిధిని దాటి సంక్లిష్టమైన శాస్త్రీయ పరిశోధనల వైపు మళ్లింది. దశాబ్దాలుగా ప్రపంచ గణిత మేధావులకు కూడా సవాలుగా నిలిచిన 10 సంక్లిష్టమైన...
దేశంలో బంగారం ధరలు నిలకడగా కొనసాగుతున్నాయి. వరుసగా రెండో రోజూ పసిడి ధరల్లో ఎలాంటి మార్పు లేదు. నిలకడగా ఉన్నాయి. ఇక వెండి ధరలు కూడా నేడు స్థిరంగా కొనసాగుతున్నాయి. వెండి ధరలు నిలకడగా...
చిన్న మొత్తాలను క్రమం తప్పకుండా పొదుపు చేస్తే భవిష్యత్తులో పెద్ద మొత్తాన్ని సమకూర్చుకోవచ్చు. ఇందుకోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) అందిస్తున్న ‘హర్ ఘర్ లఖ్పతి’ రికరింగ్ డిపాజిట్ (ఆర్డీ) పథకం ఆసక్తికరమైన...
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:25 సమయానికి నిఫ్టీ(Nifty) 137 పాయింట్లు పెరిగి 24,521 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 445 పాయింట్లు పుంజుకొని 78,536 వద్ద ట్రేడవుతోంది...
స్టాక్ మార్కెట్ ప్రపంచంలో విజయం సాధించాలంటే రోజూ కొనుగోలు, అమ్మకాలు జరపాల్సిన అవసరం లేదు. ఇన్వెస్ట్మెంట్ రంగంలో వందలాది నిర్ణయాలు తీసుకోవడం కంటే అత్యంత నాణ్యమైన నాలుగైదు సరియైన నిర్ణయాలు తీసుకోవడంతో సుదీర్ఘకాలంలో అపారమైన...
వయసు ఇరవైల్లో వచ్చే ఆదాయం రేపటి భవిష్యత్తుకు పునాది కావాలా? లేక నేటి లైఫ్స్టైల్ ఆర్భాటాలకు వేదిక కావాలా?.. ఇప్పుడు ఇంటర్నెట్లో పర్సనల్ ఫైనాన్స్ విభాగంలో హాట్ టాపిక్గా మారిన ప్రశ్న ఇది. ఐటీ...
స్మార్ట్ఫోన్ కొనాలన్నా, విమానం టికెట్ బుక్ చేసుకోవాలనుకున్నా, అభిమాన హీరో సినిమా మొదటి ఆట టికెట్ కొనాలన్నా, ఇష్టమైన గాయకుడి కచేరీకి వెళ్లాలనుకున్నా.. ఒకప్పుడు ధర చూసి నిర్ణయం తీసుకునే వినియోగదారుడు ఇప్పుడు ఏ...
నేటి(సోమవారం) నుంచి మూడు రోజులపాటు పరపతి విధానాల సమీక్షను చేపట్టనున్న ఆర్బీఐతోపాటు.. పశ్చిమాసియా పరిస్థితులపైనా స్టాక్ మార్కెట్లు దృష్టి పెట్టనున్నాయి. అంతేకాకుండా చమురు ధరలు, రూపాయి మారకానికీ ప్రాధాన్యత ఉన్నట్లు స్టాక్ విశ్లేషకులు పేర్కొంటున్నారు...
బీమా కావాలా...? పాలసీ బజార్లో చూడు! ఉద్యోగమా...? నౌఖ్రీలో వెతుకు! మరి సప్లయర్స్..? ఇండియా మార్ట్ ఉందిగా! ఇంటి సంగతో... హౌసింగ్.కామ్కు వెళ్లు! సమాచారాన్ని తెలియజేయటంలో కొత్త ఒరవడికి బాటలువేసి రివ్వుమన్న ఇంటర్నెట్ కంపెనీలివి...
డొనాల్డ్ ట్రంప్ తరచూ.. అమెరికా ఆర్థిక వ్యవస్థ ఎన్నడూ లేనంత బలంగా ఉందని చెబుతున్నారు. దేశంలో ఉపాధి అవకాశాలు పెరిగాయని, ఆర్థిక పరిస్థితి అద్భుతంగా ఉందని ఆయన వ్యాఖ్యానిస్తున్నారు. అయితే.. ప్రముఖ ఆర్థిక విశ్లేషకుడు...
సాధారణంగా కొన్నిసార్లు వస్తువులు (తాళం, బ్యాగ్, పర్స్) ఎక్కడపెట్టామో మర్చిపోతూ ఉంటాము. అత్యవసర సమయంలో అవి ఎక్కడున్నాయో వెతుక్కోవడానికి సమయం కూడా సరిపోదు. అలాంటి కష్టానికి చెక్ పెట్టడానికి జియో కొత్త ట్రాకర్ను మార్కెట్లోకి...
చాయ్వాలాజ్ (Chaiwalaz) వ్యవస్థాపకుడు రోహిత్ శర్మ (Rohit Sharma) మృతి చెందారు. రాజస్థాన్లోని దౌసాలో ఉన్న తన నివాసంలో ఆయన ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. కేవలం 30 ఏళ్ల వయస్సులోనే ఆయన మృతి...
కరోనా తర్వాత కూడా చాలా కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని కొనసాగించాయి. అయితే.. ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. దీంతో సంస్థలన్నీ కూడా ఉద్యోగులను మళ్లీ ఆఫీసులకు పిలుస్తున్నాయి. ముందు పూర్తిగా ఇంటి...
ప్రపంచంలో ఎక్కువమంది ఉపయోగించే మెసేజింగ్ యాప్లలో ఒకటైన వాట్సాప్లో కొత్త మార్పు కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. కొంతమంది భారతీయ వినియోగదారులను తమ పుట్టిన తేదీ వివరాలు నమోదు చేయాలని వాట్సాప్ కోరుతున్నట్లు సమాచారం. దీంతో వాట్సాప్...