కొత్తకోట: పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం సీఎం రేవంత్రెడ్డి కొత్తకోటకు వస్తున్న నేపథ్యంలో పట్టణ శివారులోని పోలీస్స్టేషన్ సమీపంలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ పనులను దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్రెడ్డి స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేస్తున్నామని, అసెంబ్లీ ఎన్నికల్లో ఎలా కష్టపడి పనిచేశారో పార్లమెంట్ ఎన్నికల్లో అభ్యర్థి గెలుపునకు ప్రతి కార్యకర్త, నాయకుడు పని చేస్తున్నారన్నారు. పదేళ్లు పాలించిన బీజేపీ నాయకులు ప్రజల సంక్షేమం పట్టించుకోకుండా రాముడి పేరు చెప్పుకొంటూ రాజకీయాలు చేశారని.. ఈ ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ఎమ్మెల్యే వెంట కరుణాకర్రెడ్డి, కృష్ణారెడ్డి, ధన్వాడ బాలస్వామి, యాదయ్యసాగర్, సంద వెంకటేష్, గోకరయ్య తదితరులు ఉన్నారు.
హెలీప్యాడ్ ఏర్పాటును పరిశీలించిన ఎమ్మెల్యే
Published Sat, May 4 2024 12:20 AM
Advertisement
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
పెళ్లి చేసి పల్లకిలో పంపాలనుకున్నాం.. కానీ : పుణే బాధితులు కన్నీరుమున్నీరు
తప్పక చదవండి
- ఘోర ప్రమాదం.. ఆర్టీసీ బస్సు, కారు ఢీ.. ముగ్గురి మృతి
- Hyd Viral: మండదా అన్నా.. మండదా అక్కా!
- హైదరాబాద్లో మినీ కశ్మీర్ అందాలు (ఫొటోలు)
- నేటి నుంచి టెన్త్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ
- Arvind Kejriwal: మోదీజీ.. దేవుడు మిమ్మల్ని క్షమించడు
- మహిళా పోలీస్కే రక్షణ లేదు..
- పిన్నెల్లి ఫిర్యాదు పట్టదా?
- రైసీ మరణం రేపుతున్న ప్రశ్నలు
- బంగ్లా ఎంపీ హత్యకు రూ.5 కోట్ల సుపారీ
- ఆస్కార్ లైబ్రరీలో పార్కింగ్
Advertisement