మహారాణిపేట: అసెంబ్లీ, పార్లమెంట్ బ్యాలెట్ పత్రాల ముద్రణ పూర్తయింది. కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాల బ్యాలెట్ పత్రాలు ఇప్పటికే విశాఖకు చేరుకున్నాయి. పార్లమెంట్ నియోజకవర్గ బ్యాలెట్ పత్రాలు కర్నూలు జిల్లా ప్రభుత్వ ప్రింటింగ్ కార్యాలయం నుంచి శనివారం విశాఖకు చేరే అవకాశం ఉంది. విశాఖ పార్లమెంట్ పరిధిలో మొత్తం 45,350 బ్యాలెట్ పత్రాలు ముద్రణ పూర్తి చేశారు. పది శాతం రిజర్వ్, ఒక్కో పోలింగ్స్టేషన్లో టెండర్ ఓటింగ్ కోసం అదనంగా 20 బ్యాలెట్ పత్రాలు కలిపి ఆర్డర్ ఇచ్చారు. విశాఖపట్నం పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో 1,962 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. ఎస్.కోట అసెంబ్లీలో 270 పోలింగ్ స్టేషన్లు, విశాఖ తూర్పు 293, విశాఖ దక్షిణం 237, విశాఖ ఉత్తరం 295, విశాఖ పశ్చిమం 222, గాజువాకలో 306 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. విశాఖ పార్లమెంట్ స్థానానికి మొత్తం 33 మంది పోటీ చేస్తున్నారు. ఒక ఈవీఎంలో 16 మంది, రెండో ఈవీఎంలో మరో 16 మంది, మరో ఈవీఎంలో మరొకరు, నోటా ఉంటుంది.
బ్యాలెట్ పత్రాల ముద్రణ పూర్తి
Published Sat, May 4 2024 7:20 AM
Advertisement
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
పెళ్లి చేసి పల్లకిలో పంపాలనుకున్నాం.. కానీ : పుణే బాధితులు కన్నీరుమున్నీరు
తప్పక చదవండి
- నేటి నుంచి టెన్త్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ
- Arvind Kejriwal: మోదీజీ.. దేవుడు మిమ్మల్ని క్షమించడు
- మహిళా పోలీస్కే రక్షణ లేదు..
- Malaysia Masters 2024 badminton: శ్రమించి గెలిచిన సింధు
- పిన్నెల్లి ఫిర్యాదు పట్టదా?
- ‘ఈజీ’ ఐపాస్.. టీజీ ఐపాస్కు భారీగా మార్పులు!
- తెలంగాణ రాష్ట్రానికి వర్ష సూచన
- రైసీ మరణం రేపుతున్న ప్రశ్నలు
- బంగ్లా ఎంపీ హత్యకు రూ.5 కోట్ల సుపారీ
- ఆస్కార్ లైబ్రరీలో పార్కింగ్
Advertisement