● సాయంత్రం 5.35గంటలకు హెలికాప్టర్ ద్వారా రామగుండం కమిషనరేట్ హెలిపాడ్కు చేరుకున్న కేసీఆర్
● 5.36గంటలకు హెలిపాడ్ వద్ద నాయకులు ఘనస్వాగతం పలికారు
● సాయంత్రం 5.45గంటలకు సింగరేణి ఇల్లెందు గెస్ట్హౌస్ చేరుకున్నారు.
● రాత్రి 8.30గంటలకు ఇల్లెందు గెస్ట్హౌస్ నుంచి ప్రధాన చౌరస్తాకు బస్సులో బయలుదేరిన కేసీఆర్
● రాత్రి 8.35గంటలకు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ టీ జంక్షన్ వద్ద బీఆర్ఎస్ శ్రేణులు, టీబీజీకేఎస్ నాయకులు ఘన స్వాగతం పలికారు.
● రాత్రి 9.00గంటలకు ప్రధాన చౌరస్తాకు చేరుకుని బస్సుపైకి ఎక్కి ప్రజలకు అభివాదం చేసిన కేసీఆర్.. ఆ తర్వాత ప్రసంగం ప్రారంభించారు
● రాత్రి 9.30గంటలకు ప్రసంగం పూర్తి చేశారు. తిరిగి బస్సులో సింగరేణి ఇల్లెందు గెస్ట్హౌస్కు చేరుకున్నారు.
● రాత్రి గోదావరిఖనిలోనే బస చేస్తారు.
● శనివారం సాయంత్రం మంచిర్యాలలో బస్సుయాత్ర చేపడతారు.