స్టేషన్ మహబూబ్నగర్: సీఎం రేవంత్రెడ్డి సారథ్యంలో రాష్ట్రంలో జన రంజక పాలన కొనసాగుతుందని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి అన్నారు. బీఆర్ఎస్కు చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు శుక్రవారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే యెన్నం సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత అసెంబ్లీ ఎన్నికల్లో దొరల పాలనను సాగనంపినట్లే కేంద్రంలోని మోదీ ప్రభుత్వాన్ని కూడా సాగనంపాలని కోరారు. కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం సామాన్య ప్రజల స్థితిగతులను నాశనం చేసిందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అయితేనే ప్రజలకు మేలు చేస్తుందన్నారు. సీఎం రేవంత్రెడ్డి మహబూబ్నగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఇన్చార్జీగా ఉన్నారని, ఎంపీ అభ్యర్థి వంశీచంద్రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించి సీఎంకు బహుమతిగా ఇద్దామని ఎమ్మెల్యే అన్నారు. స్థానిక మోతీనగర్లో నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడుతూ పాలమూరు, మన పిల్లల భవిష్యత్ కోసం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఓట్లు వేసి గెలిపించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఆయా కార్యక్రమాల్లో మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శులు వినోద్కుమార్, సంజీవ్ముదిరాజ్, చల్లా అశ్లేషారెడ్డి, ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు రాములుయాదవ్, కౌన్సిలర్ జాజిమొగ్గు నర్సింహులు, నాయకులు సిరాజ్ఖాద్రీ, ఫయాజ్ తదితరులు పాల్గొన్నారు.
మోదీ ప్రభుత్వాన్ని సాగనంపాలి
Published Sat, May 4 2024 12:45 AM
Advertisement
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
తెలంగాణలో రైతుల్ని నిండా ముంచిన అకాల వర్షం
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఇళ్ల రిజిస్ట్రేషన్స్.. వాటికే డిమాండ్ ఎక్కువ
థియేటర్ కు వచ్చిన వారం రోజుల్లోనే..ఓటీటీలోకి కృష్ణమ్మ మూవీ..
‘డియర్ ఉమ’కు స్పెషల్ బర్త్డే విషెస్
ప్రధానిపై చర్యలు తీసుకోండి: ‘ఈసీ’కి ఖర్గే డిమాండ్
ప్రభాస్ ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్..
ఎండీహెచ్, ఎవరెస్ట్ మసాలాల సంస్థలకు మరో ఎదురు దెబ్బ
RCB vs CSK: ప్లే ఆఫ్స్ బెర్తుకై చావో రేవో
సన్రైజర్స్ ఫ్యాన్స్తో కలిసి బిర్యానీ ఎంజాయ్ చేసిన ఈ బ్యూటీ ఎవరంటే?(ఫొటోలు)
లక్నో విజయం.. ఓటమితో ముగించిన ముంబై!అట్టడుగున
తప్పక చదవండి
- ప్రధానిపై చర్యలు తీసుకోండి: ‘ఈసీ’కి ఖర్గే డిమాండ్
- ఎండీహెచ్, ఎవరెస్ట్ మసాలాల సంస్థలకు మరో ఎదురు దెబ్బ
- ఉత్తర భారతానికి హీట్వేవ్ అలర్ట్
- స్టార్ హీరో సినిమాలో సునీల్కు ఛాన్స్.. అక్కడ కూడా ఎంట్రీ ఇచ్చేశాడు
- మీటింగ్కు రమ్మనేవారు.. ఆడిషన్ మాత్రం కాదనేవారు!: నటి
- జామ పండ్లే కాదు, ఆకులతో కూడా అనేక లాభాలు
- బంగారాన్ని మించి.. వెండి హడల్..
- IPL 2025: ముంబైకి రోహిత్ గుడ్ బై.. క్లారిటీ ఇచ్చేసిన కోచ్!
- BCCI: హార్దిక్ పాండ్యాకు భారీ షాక్.. ఐపీఎల్-2025లో..
- టీడీపీ చీటింగ్: వందల మందికి జీతాలు ఎగ్గొట్టి..
Advertisement