చింతూరు: ఈనెల 13న జరగనున్న ఎన్నికలు సజావుగా, ప్రశాంతంగా జరిగేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నట్టు చింతూరు సీఐ గజేంద్రకుమార్ చెప్పారు. మండల కేంద్రంలో శుక్రవారం పోలీసులు, సీఆర్పీఎఫ్ జవాన్లు సంయుక్తంగా కవాతు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ గజేంద్రకుమార్ మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. ఎటువంటి ప్రలోభాలకు తలొగ్గకుండా ఓటు వేయాలని సూచించారు. ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడినా కఠిన చర్యలు తీసుకుంటామని, ప్రశాతంగా ఎన్నికలు జరిగేలా అన్ని రాజకీయ పార్టీలు కృషి చేయాలన్నారు. ఓటర్లను ప్రలోభ పెట్టినా, ఘర్షణలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. సీఆర్పీఎఫ్ బెటాలియన్–1 డీఎస్పీ హంసరాజ్, 42–బెటాలియన్ అసిస్టెంట్ కమాండెంట్ దివాకర్, చింతూరు ఎస్ఐ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
ఎన్నికలు సజావుగా జరిగేలా ప్రత్యేక చర్యలు
Published Sat, May 4 2024 9:50 AM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- తిరుమల: నేడు ఆగష్టు ఆర్జితసేవా టికెట్ల విడుదల
- అలాంటి సీన్స్ నా వల్ల కాదు.. కొందరు దర్శకులు కావాలనే..
- Naveen Patnaik: రాజకీయ పర్యాటకుల ప్రభావం సున్నా
- నేడు ఈఏపీ సెట్ ఫలితాలు
- ఎప్పుడు పడితే అప్పుడు రావడానికి మాకు భార్యాపిల్లలు లేరా?
- Global Burden of Disease: సగటు జీవితకాలం పైపైకి..
- Delhi liquor scam: నిందితుల జాబితాలో ఆప్, కేజ్రీవాల్
- ఆంధ్రాలో ఓటేసిన కొటియా ఓటర్లు
- త్వరలో గ్రూప్–4 ఎంపిక జాబితా
- Association for Democratic Reforms: ఆస్తుల్లో టాప్ జిందాల్
Advertisement