Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Andhra Pradesh
  3. కుహానా మేధావి విశ్లేషణ.. ఈనాడు అర్థం, పర్థం లేని రాతలు
ADVERTISEMENT 

కుహానా మేధావి విశ్లేషణ.. ఈనాడు అర్థం, పర్థం లేని రాతలు

Andhra Pradesh Sakshi User Sakshi Sakshi Time May 11, 2023 Sakshi Read Time Read Time: 4 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
Ramojirao12.jpg

ఈనాడు దినపత్రిక అసూయ, అక్కసు, అసహనం వంటి సమస్యలతో రగిలిపోతుంది. మరోసారి జగన్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే తమకు పుట్టగతులు ఉండవని భయపడుతోందో ఏమో తెలియదు కానీ, నిత్యం అసత్యాల, అర్థం ,పర్థం లేని వార్తలతో పత్రికను నింపేస్తోంది. టీవీలలో గంటల కొద్ది తప్పుడు వార్తలను ప్రసారం చేస్తోంది. వారం లేదా పదిహేను రోజులకోసారి ఏపీలో అప్పులు పెరిగిపోయాయని.

ఏదో అయిపోతోందని అంటూ చెత్త కథనాలు వండి వార్చుతోంది. ఇలా వార్తలు రాస్తున్నా జనం నమ్మడం లేదన్న అభిప్రాయానికి వచ్చినట్లుగా ఉంది. ఎవరో ఒకరిని మేధావి అంటూ టాగ్ తగిలించి వారితో మాట్లాడిస్తోంది. వారు కుహానా మేధావులో, నిజంగానో మేధావులో  కానీ, ఈనాడు, తెలుగుదేశం పార్టీ అవసరాలకు అనుగుణంగా మాట్లాడి తమ డొల్లతనాన్ని బయటపెట్టుకుంటున్నారు.

ఆ మధ్య ఒక మహిళా మేధావి అంటూ అప్పులపై మాట్లాడించారు. తాజాగా ఎవరో జీవీ రావు గారట.. ఆయనను పట్టుకువచ్చారు. తెలుగుదేశం పార్టీ ఎలాగైతే విమర్శలు చేస్తోందో అవే వ్యాఖ్యలు ఈయన చేయడం ద్వారా తన అసలు రంగును ఆయన బయటపెట్టుకున్నారనిపిస్తుంది. వీరు నిజమైన మేధావులే అయితే, రాష్ట్రానికి ఎంత అప్పు ఉండాలి? ఎంత ఉంది? ఎందుకు పెరిగింది? కరోనా వంటి సంక్షోభాలలో అప్పులు చేయాలా? వద్దా?

ప్రజలకు వివిధ స్కీముల ద్వారా డబ్బు ఇవ్వడం వల్ల జీఎస్డీపీ పెరిగే అవకాశం ఉందా? లేదా? నోబెల్ బహుమతి గ్రహీత అమర్త్యసేన్, ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామరాజన్ వంటివారు ఈ స్కీములపై ఏమి చెప్పారు. ప్రమాదకర పరిస్థితిలో అప్పులు చేయాలని ఎవరూ చెప్పరు. రుణాలకు సంబందించి కేంద్ర ప్రభుత్వం నిర్దిష్ట విధి,విధానాలను అమలు చేస్తోంది. వాటిని దాటి రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు వెళ్లడం చాలా కష్టం.

ఉదాహరణకు గతంలో చంద్రబాబు ప్రభుత్వం మితిమీరి అప్పులు చేసిందని చెప్పి, ఈ ప్రభుత్వం వచ్చాక సుమారు పదిహేడు వేల కోట్ల రుణంపై కోత విధించింది. గత ప్రభుత్వం సుమారు రెండు లక్షల కోట్ల అప్పులు చేసింది. అప్పుడు కూడా బడ్జెట్‌తో సంబంధం లేకుండా కార్పొరేషన్‌ల ద్వారా అప్పులు చేశారు.

అప్పుడేమో రాష్ట్రం సిరిసంపదలతో తులతూగినట్లు, ఇప్పుడేమో శ్రీలంక అయిపోయినట్లు ఈ కుహానా మేధావులు చిత్రీకరించే యత్నం చేయడం దారుణంగా ఉంది. ఇక్కడ ఒక చిత్రం ఉంది. ఈ మేధావులంతా 2014 ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు తాను రైతులకు, డ్వాక్రా మహిళలకు సంబంధించిన  లక్ష కోట్ల రూపాయల రుణాలను మాఫీ చేసేస్తానని చెబితే ఆహా,ఓహో అని అన్నారు.

చంద్రబాబుకు ఉన్న సీనియారిటీతో అది సాధ్యమేనని టీవీలలో కూర్చుని మరీ వాదించేవారు. తీరా ప్రభుత్వం వచ్చాక నాలుక మడతేసినా వీరు కూడా కిమ్మనలేదు. 2019 ఎన్నికల ముందు పసుపు -కుంకుమ, అన్నదాత సుఖీభవ అంటూ మహిళలకు ,రైతులకు డబ్బు పంచితే , ఇంకేముంది వీరంతా చంద్రబాబుకు ఓటు వేసేస్తారు. ఆయన మళ్లీ అధికారంలోకి వచ్చేస్తారు అని డబ్బా కొట్టారు. వీరికన్నా రైతులు, మహిళలకే ఎక్కువ విజ్ఞత  ఉంది కనుక ఈ మేధావుల అసత్య ప్రచారాన్ని నమ్మలేదు.

అయినా వారు మళ్లీ ఎన్నికల ముందు బయల్దేరినట్లుగా ఉంది. జీవీ రావు అనే మేధావి విశ్లేషించదలిస్తే, రెండు ప్రభుత్వాల తీరును పోల్చి మంచి సలహాలు ఇస్తే బాగుండేది. ఆయన అలా చేయలేదు. పైగా చిత్రమైన వాదన చేశారు. ప్రజల జేబుల్లో పది రూపాయలు పెట్టి, వారి నుంచి వంద రూపాయలు తీసుకుంటోందని ఈయన అన్నారని ఈనాడు రాసింది. ఆయన నిజంగానే అలా అని ఉంటే ఆర్దిక నిపుణుడు ఎలా అవుతారో అర్థం కాదు.  

ప్రజలకు పది రూపాయలు ఇచ్చి వంద రూపాయలు గుంజుకుంటే అసలు అప్పులు చేయవలసిన అవసరం ఏమి వస్తుంది? ఆర్థిక సమస్యలు ఎందుకు ఉంటాయి? ఇది కనీస ఇంగితం  కాదా! ఉచితంగా ఇచ్చే మొత్తాలకన్నా అధికంగానే ప్రజల నుంచి తీసుకుంటోందని ఆయన చెప్పారట. అది ఏ రకంగానో వివరించాలి కదా? తెలుగుదేశం నేతల అర్థరహిత ప్రచారానికి ,ఈయన అభిప్రాయానికి ఏమైనా తేడా ఉందా?

ఒక ప్రైవేటు సంస్థ అయిన మార్గదర్శి అక్రమంగా వందల కోట్ల రూపాయల డిపాజిట్లను తీసుకుంది. అదంతా అప్పు గానే పరిగణించాలి కదా? గతంలో 1800 కోట్ల నష్టాలలో  ఉన్నా డిపాజిట్ల సేకరణ ఆపలేదు కదా! మాజీ ఎమ్.పి ఉండవల్లి అరుణకుమార్ దీనిపై ఫిర్యాదు చేసిన తర్వాత కదా తన టీవీచానళ్లను అమ్మి దానినుంచి బయటపడింది.

అయినా మరోరూపంలో డిపాజిట్లు తీసుకుంటే అదేమో పారదర్శకమట. ప్రభుత్వం అదేమిటని అడిగితే కక్ష అట. ఇలా మాట్లాడే మేధావులంతా ప్రభుత్వం వద్దకు వచ్చేసరికి అమ్మో అప్పా? అంటూ గుండెలు బాదుకుంటూ నటిస్తుంటారు. శ్రీలంక, పాకిస్తాన్ వంటివాటితో ఈ రావుగారు పోల్చి మాట్లాడడం కూడా విడ్డూరమే. నిజంగానే ఏ రాష్ట్రం అయినా అలా సంక్షోభంలోకి వెళుతుంటే కేంద్ర ప్రభుత్వం చూస్తూ ఊరుకుంటుందా?పోనీ ఈ ప్రభుత్వం వివిధ స్కీముల కింద ఆర్దిక సాయం చేయడం తప్పు అని ఈ మేధావి భావిస్తే, మరి ఈ సంక్షేమ కార్యక్రమాల కన్నా మరింత అధికంగా అమలు చేస్తామని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు చెబుతున్నారు కదా!  

ఆయనను ఎందుకు విమర్శించడం లేదు. అంటే చంద్రబాబు 2019 నాటికి ప్రభుత్వంలో వంద కోట్లు మాత్రమే మిగిల్చి దిగిపోయినా, వీరి దృష్టిలో  ఆయన మంచి ఆర్దికవేత, విజనరీ.ఇప్పుడు జగన్ కన్నా అధికంగా స్కీములు ఇస్తామని చెబుతుంటే అప్పుడు మాత్రం రాష్ట్రం శ్రీలంక, పాకిస్తాన్ ల లా గా మారదట.

ఇతర రాష్ట్రాల పరిస్థితి వేరట. ఏపి వేరట. తెలంగాణ అప్పులపై ఈనాడు ఏనాడన్నా ఒక్క కథనాన్ని అయినా ఇచ్చిందా? ముఖ్యమంత్రి కేసీఆర్ అంటే ఎందుకు ఈనాడు రామోజీ అంత భయపడుతున్నారు. అదే టైమ్ లో ఏపీలో  మాత్రం పనికట్టుకుని ఇలాంటి అప్పుల తప్పుడు కథనాలు ఎందుకు రాస్తున్నారు. వెలుగు దినపత్రిక ఇచ్చిన ఒక కథనంలో తెలంగాణ ప్రభుత్వం 2.12 లక్షల కోట్ల అప్పును బడ్జెట్లో చూపకుండా చేసిందని తెలిపింది. ఈనాడులో ఎప్పుడైనా ఈ వార్తను ఇచ్చారా!

గతంలో ఈనాడు రాసింది కనుక, తెలుగుదేశం ఆరోపించింది కనుక జి.వి.రావు అనే  మేధావి కూడా ఏపిలో పది లక్షల కోట్ల అప్పు ఉందని చె్ప్పారని అర్థం అవుతూనే ఉంది. ఆయన దగ్గర అప్పులు సమాచారం ఉంటే ఆ క్లాసిఫికేషన్ ఇచ్చి ఉండేవారు కదా? ఈనాడులో వచ్చిన వార్తలనే మళ్లీ తాను కూడా చెప్పడానికి ఇంటర్వ్యూ ఎందుకు? ఏదో ఈనాడులో మేధావిగానో,నిపుణుడుగానో  ఉచిత ప్రచారం చేసుకోవడానికి తప్ప ఎందుకు పనికి వస్తుంది ఈ ఇంటర్వ్యూ.

'గ్రామాలలో సచివాలయాలు ఏర్పాటు చేేస్తే అభివృద్ది కాదట. రైతు భరోసా కేంద్రాలు నెలకొల్పితే అది ప్రజలకు నష్టమట. స్కూళ్లకు వేల కోట్ల వ్యయం చేసి బాగు చేసి పేదలకు విద్యాబుద్దులు నేర్పడం మంచిది కాదట. ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వరాదట... కేంద్రం నాలుగు లక్షల కోట్ల అప్పే ఏపీకి ఉందని చెప్పినా ఒప్పుకోరట. ఈనాడులో రాశారు కనుక మరో ఆరు లక్షల కోట్ల అప్పు అని చెప్పాల్సిందేనట."  ఆ మేధావి ఫీలింగ్స్ ఇలా ఉన్నాయనిపిస్తుంది. అందుకే ఏపీలో ఆయనకు అభివృద్ది కనిపించలేదుగతంలో ఎప్పుడూ రోజువారి అప్పులు చేయలేదా? వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్  ఎందుకు తీసుకుంటారు? కేంద్ర ప్రభుత్వం 35 వేల  కోట్ల రుణాలకు అనుమతి ఇచ్చింది! అందుకూ ఈనాడు, జ్యోతి వంటి మీడియాలకు ఏడుపే.

కేంద్రంలో కొందరు అదికారులు ఏపీ ప్రభుత్వానికి సహకరిస్తున్నారని అప్పుడు రాశారు. పోనీ ప్రభుత్వం ఈ స్కీములు అమలు చేయవద్దని రాస్తారా?అంటే అది రాయరు. ఇంకా అదనంగా ఇవ్వాలంటారు. వారికి కావల్సినప్పుడు రాష్ట్రానికి ఇబ్బడి ముబ్బడిగా ఆదాయం వస్తుందని రాస్తారు. ఇప్పుడు కూడా ఈ మేధావి ఎవరో జీవీ రావు గారు కూడా పది రూపాయలు ఇచ్చి పంద రూపాయలు తీసుకుంటే , ప్రభుత్వానికి ఆర్ధిక సమస్యలు ఎందుకు వస్తాయో వివరించి ఉండాలి కదా? కేవలం తెలుగుదేశం కోసమో, ఈనాడు మీడియా కోసమో ఇలాంటి పిచ్చి ఇంటర్వ్యూలు ఇచ్చి ఈ సోకాల్డ్ మేధావులు అప్రతిష్టపాలు కాకుండా ఉంటే మంచిది.



-కొమ్మినేని శ్రీనివాసరావు, ఏపీ మీడియా అ‍కాడమీ ఛైర్మన్

(చదవండి: మనది ఉద్యోగాంధ్ర.. ఉపాధి అవకాశాలు పుష్కలం.. దేశంలో 4వ స్థానం)

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Andhra Pradesh
debts
Ramoji Rao
YSRCP
propaganda
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

 ఈనెల 14న విశాఖకు వైఎస్‌ జగన్

ఈనెల 14న విశాఖకు వైఎస్‌ జగన్

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.