ADVERTISEMENT
sriramsagar project
నిజామాబాద్: శ్రీరాంసాగర్ జలాశయంలో నలుగురు యువకులు గల్లంతయ్యారు. ప్రాజెక్టులో స్నానానికి దిగి నలుగురు గల్లంతయ్యారు. ముగ్గురు నిజామాబాద్ చెందిన వారిగా గుర్తించారు. మరో యువకుడ్ని హిమాయత్నగర్ వాసిగా గుర్తించారు. వీరిలో ఒకరి మృతదేహం లభ్యం...
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: పద్దెనిమిది లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందిస్తున్న బృహత్తర శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో పూడిక సమస్య భవిష్యత్తులో పెద్ద అవరోధం కానుంది. ఈ జలాశయాన్ని 1978లో 112 టీఎంసీల నీటి నిల్వ...
ఉత్తర తెలంగాణ వరప్రదాయినిగా గుర్తింపు పొందిన శ్రీరాంసాగర్ జలాశయం వచ్చే యాసంగి పంటకు సైతం భరోసా ఇస్తోంది. ఈ ఏడాది ఎస్సారెస్పీలోకి ఎగువ నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరడంతో అనుకున్న సమయానికే...