ADVERTISEMENT
Karnataka News
మైసూర్ శాండల్ సబ్బు గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. 100 ఏళ్లకు పైగానే చరిత్ర కలిగిన ఈ సబ్బు.. కర్ణాటకలో తయారవుతుందనేది అందరికీ తెలిసిన విషయమే. అయితే దీనికి బ్రాండ్ అంబాసిడర్గా హీరోయిన్ తమన్నాని...
కర్ణాటక: సోషల్ మీడియాలో పరిచయమైన యువతిని ప్రేమించిన వివాహితుడు, చివరకు ఆమెను చంపిన ఘటన జిల్లాలోని హుణసూరు తాలూకా బిళికెరె ఫిర్కా బూచనహళ్లి గ్రామంలో జరిగింది. తుమకూరుకు చెందిన పవిత్ర (26)ను ఆమె భర్త...
బనశంకరి: వివాహితను లోబర్చుకుని ప్రైవేటు ఫోటోలు, వీడియోలను పెట్టుకుని దౌర్జన్యానికి పాల్పడుతున్న రౌడీషీటర్ దారుణమిది. బాధిత మహిళ (37) ఇచ్చిన ఫిర్యాదు మేరకు నగరంలోని బ్యాడరహళ్లి ఠాణాలో రౌడీషీటర్ సురేశ్ అలియాస్ కుణిగల్పై కేసు...
మైసూరు: చిత్రంలో కనిపించే చిన్నారికి పెద్ద జబ్బే సోకింది. ఆ జబ్బు నయం కావాలంటే రూ. 16 కోట్లు ఖర్చవుతుందని వైద్యులు చెప్పడంతో కన్నవారు హడలిపోయారు. తమ బిడ్డను కాపాడేందుకు దాతలు సహాయం చేయాలని...
ఇటీవల పారిశ్రామిక కుబేరుడు అంబానీ ఇంట జరిగిన పెళ్లి వేడుక ఎంత ఆర్భాటంగా జరిగిందో అందరూ చూశారు. వేల కోట్ల రూపాయలను ఖర్చు చేసి ప్రపంచం నలుమూలల నుంచి దిగ్గజాల వంటి అతిథులను పిలిపించారు...
మైసూరు: వివాహమై భార్యతో కాపురం చేస్తున్నా మరొక మహిళతో ప్రేమాయణం నడిపి గర్భవతిని చేయడమే కాకుండా రూ.9 లక్షలను తీసుకుని మోసగించిన ఘటన మైసూరులోని వీవీ మొహల్లాలో వెలుగుచూసింది. మోసపోయిన మహిళ జయలక్ష్మిపురం పోలీసు...
సాక్షి బళ్లారి: దావణగెరె జిల్లా చెన్నరాయపట్న తాలూకాలో దారుణం జరిగింది. భర్త చేతిలో భార్య హత్యకు గురైంది. జిల్లాలోని చెన్నరాయపట్న తాలూకా నూరనక్కి గ్రామంలో ఈ దుర్ఘటన జరిగింది. వివరాలు... మూడేళ్ల క్రితం నూరక్కి...
కృష్ణరాజపురం: నేటి రోజుల్లో అందరికీ డబ్బులు అవసరమే. దానినే మోసగాళ్లు సొమ్ము చేసుకుంటున్నారు. బ్యాంకులో లోన్లు ఇప్పిస్తామని వేలాదిమంది వద్ద ప్రాసెసింగ్ ఫీజులని లక్షల రూపాయలు వసూలు చేసి పత్తా లేకుండా పోయిన కిలాడి...
బనశంకరి: ఎలాంటి ఆధారాలు లేకుండా తరలిస్తున్న రూ.2.73 కోట్ల నగదును శనివారం బెళగావి సీసీబీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మహారాష్ట్రలోని సాంగ్లి పట్టణం నుంచి హుబ్లీకి గూడ్స్ వాహనంలో నగదును తరలిస్తున్నారు. దీనిపై సమాచారం...
దొడ్డబళ్లాపురం: రాజధాని బెంగళూరు నుండి ఉత్తర భారతీయులు వెళ్లిపోతే బెంగళూరు ఖాళీ అవుతుందని ఇన్స్టాలో రీల్స్ చేస్తూ అవమానకరంగా మాట్లాడిన ఉత్తర భారత యువతిని ఆమె పని చేస్తున్న కంపెనీ నుండి తొలగించారు. ఉత్తర...
దొడ్డబళ్లాపురం: పరప్పన అగ్రహార జైలులో ఉన్నప్పుడు దర్శన్కు రాచ మర్యాదలు అందించిన సంఘటనపై త్వరలో నివేదిక ఇస్తామని బెంగళూరు పోలీస్ కమిషనర్ దయానంద్ తెలిపారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ కేసును శీఘ్రగతిన...
కర్ణాటక: రంగస్థల కళాకారిణి, నటి మమత గోడూర (75) గురువారం బెంగళూరులో కన్నుమూశారు. మెదడులో రక్తసావం కారణంగా చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆమె మృతికి కళాకారులు, బంధుమిత్రులు సంతాపం వ్యక్తం చేశారు. ఆమెకు...
BJP ఓడిపోవడానికి, కాంగ్రెస్ గెలవడానికి కారణం అదే... నరేంద్ర మోదీ డూప్లికేట్ హిందూ