రాష్ట్రంలో ప్రతి ఇంటిని జల్లెడ పట్టి ప్రజల ఆరోగ్య సమస్యలను తెలుసుకోవడంతోపాటు వాటిని పరిష్కరించే గొప్ప బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుంది. ఇందులో భాగంగా 'జగనన్న ఆరోగ్య సురక్ష' కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. మొత్తం ఐదు దశల్లో ఈ కార్యక్రమం జరుగుతుంది -సీఎం శ్రీ వైయస్ జగన్.
ADVERTISEMENT
రూ 1 ఖర్చు కూడా లేకుండా ప్రజలకు ఉచితంగా వైద్యం అందించడం ప్రభుత్వ ఉద్దేశ్యం
మరిన్ని వార్తలు
Loading...
ADVERTISEMENT