ADVERTISEMENT
AP Digital Corporation
సాక్షి, అమరావతి: పార్టీ వారికి ఉపాధి కోసం ఏకంగా ప్రభుత్వంలో చంద్రబాబు సర్కారు సోషల్ మీడియా పోస్టులను సృష్టించింది. ప్రభుత్వం నేరుగా ఇటువంటి పోస్టులను సృష్టించి భర్తీ చేయడం ఇదే తొలిసారి. మంత్రుల పేషీల్లో...
అన్నదాతలను అన్నివిధాలుగా చేయి పట్టుకు నడిపిస్తూ.. సాగు చేసిన ప్రతి ఎకరాన్ని ఈ-క్రాప్ కింద ఆర్టీకేల ద్వారా నమోదు చేయించి ‘డా. వైయస్ఆర్ ఉచిత పంటల బీమా’ ద్వారా బీమా రక్షణ కల్పిస్తున్న జగనన్న...
జగనన్న పథకాలు మా కష్టాలను తీర్చాయి.. వైయస్ఆర్ పెన్షన్ కానుక, సున్నా వడ్డీ, ఆసరా, పేదలందరికీ ఇళ్లు, అమ్మఒడి పథకాల ద్వారా మేము లబ్ధి పొందాము.
వేట నిషేధ సమయంలో ‘వైయస్ఆర్ మత్స్యకార భరోసా’ ద్వారా ఆర్థిక సాయం అందించి జగనన్న మా మత్స్యకారులకు భరోసా ఇచ్చాడు..!
కార్పొరేట్ ఆసుపత్రికి, ప్రభుత్వాసుపత్రికి ఏ మాత్రం తేడా లేకుండా ప్రభుత్వ ఆసుపత్రుల రూపురేఖలు మార్చిన సీఎం వైయస్ జగన్.. స్పెషలిస్ట్ వైద్యులతో, అత్యాధునిక వైద్య సదుపాయాలతో, ఖరీదైన చికిత్సలను కూడా ఉచితంగా చేస్తూ మన...
జగనన్న పథకాల వల్ల ఆనందంగా జీవిస్తున్నాం.. ఆయన ఇచ్చిన డబ్బులతోనే పొలంలో బోరు వేయించి వ్యవసాయం చేసుకుంటున్నాం.
పథకాలు రాకపోతే ఎంతో ఇబ్బంది పడేవాళ్ళం.. జగనన్న అందిస్తున్న పింఛను, అమ్మఒడి మరియు డ్వాక్రా డబ్బులతో మేము ఇబ్బందులు లేకుండా బతుకుతున్నాం.
ప్రాణాలను కాపాడుతున్న వైయస్ఆర్ ఆరోగ్యశ్రీ.. లక్షల్లో ఖర్చయ్యే ఎంతో క్లిష్టమైన ఆపరేషన్లను సైతం ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా చేస్తున్నారు. జగనన్న ప్రభుత్వం అందించిన అత్యాధునిక పరికరాలతో కుట్లు, కోత లేకుండా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆపరేషన్లు...
జగనన్న విద్యాదీవెన పథకం మా చదువులకు వారధిలా మారింది.. వసతి దీవెన, విద్యా దీవెన వల్ల పేద విద్యార్థులందరూ ఎలాంటి భారం లేకుండా చదువుకుంటున్నారు.
నిరుపేదల సొంతింటి కలను నిజం చేస్తున్న జగనన్న ప్రభుత్వం.. ప్రతి పేదవాడికి సొంత గూడు కల్పించడమే మన ప్రభుత్వ లక్ష్యం.
జగనన్న అందించిన ఆసరా, సున్నావడ్డీ పథకాలతో మా కుటుంబానికి ఆర్థిక భరోసా లభించింది..!
వైయస్ఆర్ నేతన్న నేస్తం పథకంతో మా ఇబ్బందులు తొలగిపోయాయి.. ప్రభుత్వం అందించిన ₹24,000తో సొంతంగా మగ్గం పెట్టుకున్నాము.
వైయస్ఆర్ పింఛను కానుక, ఆసరా, కాపు నేస్తం పథకాలతో లబ్ధి పొందాను.. జగనన్న ప్రభుత్వం వచ్చాక నాకు డబ్బులకు లోటే లేదు.
జగన్ గారి ప్రభుత్వంలో ప్రతి ఒక్క వర్గం అభివృద్ధి చెందుతోంది.. ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందడం ద్వారా అందరూ సుభిక్షంగా ఉన్నారు.
పేద, మధ్య తరగతి ప్రజలకు వైయస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం సంజీవనిలా పనిచేస్తుంది.. ఈ పథకంతో కార్పొరేట్ ఆసుపత్రుల్లో పేదలకు ఎంతో ఖరీదైన వైద్యాన్ని సైతం ఉచితంగా అందజేస్తున్నారు.
వైయస్ఆర్ వాహనమిత్ర అనే పథకం మా ఆటో డ్రైవర్లకు ఒక వరం.. లబ్ధి పొందిన మాకే దాని విలువ తెలుసు!
జగనన్న మా పేద ప్రజలకు సొంతింటి రూపంలో ఒక ఆస్తిని కల్పించారు.. ఆయన రుణం ఎప్పటికీ తీర్చుకోలేనిది.
అభివృద్ధిని మాటల్లో కాకుండా ఆచరణలో చూపిస్తూ ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న ప్రభుత్వం..
ఇది కాదా అభివృద్ధి..? • గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో కొత్తగా నాలుగు పోర్టుల నిర్మాణం. • ప్రపంచ స్థాయి ప్రమాణాలతో కొత్తగా 10 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం. • విశాఖలో జరిగిన...
జగనన్న అందిస్తున్న పథకాలతో మా కుటుంబానికి ఎంతో మేలు జరిగింది..!
పరుగులు పెడుతున్న భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మాణం..!
నేను దివ్యాంగుడిని.. జగనన్న నాకు వాలంటీర్గా అవకాశం కల్పించారు. నాకు పింఛనుతో పాటు త్రీ వీలర్ వాహనం కూడా ఇచ్చారు.
విశాఖపట్నంలో ఐటీ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారాన్ని అందిస్తోంది.. ఐటీకి అవసరమైన మౌలిక వసతులను కల్పిస్తోంది.
జగనన్న మహిళా మార్ట్ల ఏర్పాటుతో మహిళా సాధికారత సాకారం.
చేనేతల సమస్యలను పరిష్కరించి, సాయం చేసిన ఒకే ఒక్క నాయకుడు జగనన్న.. వైయస్ఆర్ నేతన్న నేస్తం ద్వారా మాకు ₹24,000 ఆర్థిక సాయం అందించారు.
2014-19లో ఆరు శాతం ఉన్న రెవెన్యూ రాబడి మన ప్రభుత్వంలో 16.7 శాతంకి వచ్చింది. సులభతరం వాణిజ్యంలో మన రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది. 13 లక్షలకు పైగా రైతులకు సేవలను అందిస్తూ మన రైతుభరోసా...
రాజమహేంద్రవరంలో RUDA ఆధ్వర్యంలో ‘జగనన్న ఉమెన్స్ సేఫ్ హేవెన్’ ఏర్పాటు..
అమ్మఒడి పథకం నాలో ధైర్యాన్ని నింపింది.. జగనన్నా, మీరు ఇచ్చే పథకాల వల్లే మేము సంతోషంగా ఉన్నాం..!
జగనన్న చేదోడు సాయంతో నా కుటుంబాన్ని పోషించుకుంటున్నాను.. అమ్మఒడితో నా పిల్లలను చదివిస్తున్నాను.
అన్నపూర్ణ ఆంధ్ర.. ధరల స్థిరీకరణ నిధి, పంటల బీమా, ఇన్ పుట్ సబ్సిడీ మొదలైన చర్యల ద్వారా రైతులకు ఆర్ధిక సాయం అందించి వ్యవసాయానికి సురక్షితమైన వాతావరణం కల్పించాం. మా ప్రభుత్వం రాష్ట్రాన్ని దేశం...
ఈ ఐదేళ్లలో 30 లక్షలకు పైగా ఇళ్ల పట్టాలు పంపిణి చేసిన ఘనత ఈ ప్రభుత్వానిదే..!
జగన్ ఇచ్చే పింఛనుతోనే మేము బతుకుతున్నాము.. మమ్మల్ని కొడుకులా చూసుకుంటున్నాడు.
జగనన్న వల్ల సొంతింటి కల నెరవేరింది.. ‘పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద ఉచితంగా ఇంటి స్థలంతో పాటు ₹1,80,000 ఆర్థిక సాయం కూడా అందించారు.
కష్టకాలంలో జగనన్న పథకాలు మా కుటుంబాన్ని ఎంతో ఆదుకున్నాయి..!
ప్రజారోగ్యానికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ డాక్టర్ వైయస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకానికి ఊపిరిలూదిన సీఎం వైయస్ జగన్ ఆరోగ్యశ్రీ పరిమితిని ₹25 లక్షల వరకు పెంచారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా లక్షలు ఖరీదైన వైద్యాన్ని పూర్తి ఉచితంగా...
జగనన్న చేదోడు పథకంతో మా నాన్నగారు షాపు పెట్టుకున్నారు.. విద్యాదీవెన, వసతి దీవెన వల్ల నేను చదువుకుంటున్నాను!
నేను గత 25 ఏళ్లగా ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాను.. పాదయాత్రలో మా ఆటో డ్రైవర్ల కష్టాలను విన్న జగనన్న వాహన మిత్ర పథకం తీసుకొచ్చి మమ్మల్ని ఆదుకున్నారు.
మా అర్చకుల గురించి గతంలో ఎవ్వరూ ఆలోచన చెయ్యలేదు.. జగనన్న గారు వచ్చాక అర్చకులకు గౌరవ వేతనం అందించి మా జీవితాల్లో వెలుగులు నింపారు.
వైయస్ఆర్ బీమా, వైయస్ఆర్ పింఛన్ కానుక పథకాలతో జగనన్న నా కుటుంబాన్ని నిలబెట్టాడు..!
మారుమూల గిరిజన ప్రాంతాలకు సమర్థవంతమైన టెలికాం సేవలు అందించేందుకు దాదాపుగా 400 సెల్టవర్లను క్యాంప్ కార్యాలయం నుంచి వర్చువల్గా ప్రారంభించిన సీఎం శ్రీ వైయస్ జగన్.
నాడు దండగ అన్న వ్యవసాయం.. నేడు జగనన్న ప్రభుత్వంలో పండుగ అయింది.
గతంలో మాకు ఏ పథకం అందేది కాదు.. జగనన్న వచ్చాక చేయూత, ఆసరా, పెన్షన్ కానుక పథకాలు అందించి మా ఇబ్బందులు తీర్చారు.
వైయస్ఆర్ బీమా, వైయస్ఆర్ పెన్షన్ కానుక పథకాలతో జగనన్న మమ్మల్ని ఆదుకున్నారు..!
రాష్ట్రంలో చురుగ్గా సాగుతున్న కులగణన సర్వే.. సచివాలయల సిబ్బంది, వాలంటీర్ల ఆధ్వర్యంలో కులగణన ప్రక్రియను పారదర్శకంగా చేపడుతున్నారు. వివిధ కులాలు, ఉపకులాల గణన పూర్తయితే ప్రజలకు అందే సంక్షేమ పథకాలు సజావుగా అమలు చేయడానికి...
వైయస్ఆర్ ఆసరా ద్వారా ₹30 వేలు లబ్ధి పొందాను.. ఈ డబ్బుతో చిన్న వ్యాపారం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాను. మీరు మా ఆడపడుచులకు పుట్టింటి కంటే ఎక్కువ ఇచ్చారు జగనన్న.
అనంతపురం జిల్లా ఉరవకొండలో #YSRAasara కార్యక్రమం లో బహిరంగ సభకు భారీగా హాజరైన ప్రజలు..!
జగనన్న ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నారు.. ప్రతి విషయంలో మహిళలకు ప్రాధాన్యతనిస్తూ నేరుగా వారి ఖాతాల్లో డబ్బులు జమ చేస్తూ మహిళల అభివృద్ధికి సహాయపడుతున్నారు.
అక్కచెల్లెమ్మల సాధికారత దిశగా అడుగులు వేశాం. నామినేటెడ్ పదవుల్లో 50 శాతం వారికే ఇచ్చేట్టుగా చట్టం చేసిన ప్రభుత్వం కూడా మీ బిడ్డ ప్రభుత్వమే -సీఎం శ్రీ వైయస్ జగన్.
అక్కచెల్లెమ్మలపై ఇంత బాధ్యతగా, మమకారం చూపుతున్న ప్రభుత్వం మనదే. ఈ 56 నెలల్లో జగనన్న అమ్మ ఒడి కింద ₹26,067 కోట్లు, ఆసరా ద్వారా ₹25,571 కోట్లు, చేయూత ద్వారా ₹14,129 కోట్లు ఇవ్వడం...
వైయస్ఆర్ సున్నావడ్డీ, ఆసరా కార్యక్రమాలు ద్వారా నా అక్కచెల్లెమ్మలకు ₹31వేల కోట్లు ఇవ్వగలిగాం. నేడు విడుదల చేస్తున్న సొమ్ముతో కలిపి మనందరి ప్రభుత్వం ఈ 56 నెలల కాలంలో నేరుగా అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి పంపిన...
వైయస్ఆర్ సున్నావడ్డీ, ఆసరా కార్యక్రమాలు ద్వారా నా అక్కచెల్లెమ్మలకు ₹31వేల కోట్లు ఇవ్వగలిగాం. నేడు విడుదల చేస్తున్న సొమ్ముతో కలిపి మనందరి ప్రభుత్వం ఈ 56 నెలల కాలంలో నేరుగా అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి పంపిన...
నాలుగేళ్ల క్రితం మనందరి ప్రభుత్వం ప్రారంభించిన వైయస్ఆర్ ఆసరా అనే గొప్ప కార్యక్రమాన్ని ఈ రోజు ఇక్కడి నుంచి బటన్ నొక్కి ఆ వాగ్ధానాన్ని పూర్తి చేస్తున్నాం. ఈ 56 నెలల్లో ఈ ఒక్క...
అణగారిన వర్గాల మేలు కోసమే కులగణన సర్వే.. సమాజంలో వివిధ వర్గాల స్థితిగతులను తెలుసుకోవాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కులగణన సర్వే విజయవంతంగా కొనసాగుతుంది. అణగారిన వర్గాల అభ్యున్నతికి కులగణన ఎంతో...
వరుసగా నాలుగో ఏడాది #YSRAasara పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు బాసట..!
వాలంటీర్గా ప్రజలకు సేవలందిస్తున్నాను.. ఈ వాలంటీర్ వ్యవస్థ వల్లే నా కాళ్ల మీద నేను నిలబడగలుగుతున్నాను.
విజయవాడ నగరం నడిబొడ్డున మనందరి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘సామాజిక న్యాయ మహాశిల్పం’ ప్రపంచంలోనే అతిపెద్ద అంబేద్కర్ గారి విగ్రహం. ఈ విగ్రహం మన ప్రభుత్వం ఈ 56 నెలల్లో అనుసరించిన సామాజిక న్యాయానికి...
నేను పుట్టుకతోనే వికలాంగుడిని.. జగనన్న ప్రభుత్వంలో వాలంటీర్గా సేవలందిస్తున్నాను.
నడవలేని స్థితిలో ఉన్న నాకు జగన్ గారు ఇంటికే పింఛను పంపిస్తున్నారు.. ఆ పింఛన్ డబ్బులతోనే నేను బతుకుతున్నాను.
గతంలో గ్రామ గ్రామానికి తిరిగి కట్టింగ్ పని చేసుకునేవాడ్ని.. జగనన్న అందించిన చేదోడు పథకం సాయంతో మా ఊరిలోనే సొంతంగా షాపు పెట్టుకుని సంతోషంగా జీవిస్తున్నాను.
పేదల సొంతింటి కలను నిజం చేస్తూ.. రికార్డు స్థాయిలో 31 లక్షల ఇళ్ల పట్టాలు పంపిణీ, 22 లక్షల ఇళ్ల నిర్మాణం. యూనిట్కు ₹1.80 లక్షలు చొప్పున అందివ్వడమేకాక పావలా వడ్డీకే ₹35వేల చొప్పున...
నా చదువు కొనసాగుతోందంటే సచివాలయ వ్యవస్థే కారణం.. బాల్య వివాహాల వల్ల కలిగే నష్టాలపై సఖీ గ్రూప్ కౌన్సెలింగ్ చేయడం వల్లే నా తల్లిదండ్రులు అలోచించి నా చదువును కొనసాగిస్తున్నారు.
రైతు భరోసా కేంద్రాలు వచ్చాక రైతులు హ్యాపీగా ఉన్నారు.. ఈ ప్రభుత్వంలో వ్యవసాయం చేయడం సులువైంది.
అంబేద్కర్ గారి 206 అడుగుల కాంస్య విగ్రహావిష్కరణకు సామాజిక సమతా సంకల్ప సభకు హాజరైన భారీ జన సందోహం..!
విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారి 206 అడుగుల కాంస్య విగ్రహావిష్కరణ సందర్భంగా ఏర్పాటు చేసిన సామాజిక సమతా సంకల్ప సభకు హాజరైన భారీ జన సందోహం.
మరెందరికో వందల సంవత్సరాల పాటు స్ఫూర్తినిస్తుంది.
దేశచరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా, ఎవరూ సాహసం చేయని విధంగా ఏకంగా 31.19 లక్షల ఇళ్ల స్ధలాలు నా అక్కచెల్లెమ్మలకు ఇవ్వగలిగాం. అందులో ఇప్పటికే 22.25 లక్షల ఇళ్ల నిర్మాణం కూడా జరుగుతుంది -సీఎం...
మాకు సెంటున్నర స్థలం ఇచ్చారు, దాని విలువ ఇప్పుడు ₹10 లక్షలు అయ్యింది.. ఇంటి కోసం ఒక్క రూపాయి కూడా లంచం ఇవ్వలేదు. మా పిల్లల చదువులకు కావాల్సినవన్నీ ఇచ్చారు. మీ రుణం జన్మలో...
ఇంటి స్దలం విలువ, నిర్మాణం కోసం ఖర్చు చేస్తున్న ₹2.70 లక్షలు, ₹1 లక్ష విలువైన మౌలిక సదుపాయాలు అన్నింటినీ కలుపుకుంటే.. దాదాపుగా ప్రతి అక్కకు ₹5లక్షల నుంచి ₹20 లక్షల ఆస్తిని ఇస్తున్నాం...
నవరత్నాలు-పేదలందరికీ ఇళ్ళు లబ్ధిదారులకు వడ్డీ రీయింబర్స్మెంట్ కార్యక్రమంలో భాగంగా ఈ దఫా అర్హులైన 4,07,323 మంది లబ్దిదారులకు వడ్డీ రీయింబర్స్మెంట్ కింద ₹46.90 కోట్లను క్యాంపు కార్యాయలం నుంచి బటన్ నొక్కి జమ చేసిన...
విజయవాడ నగరానికి మరో మణిహారం సామాజిక న్యాయ మహా శిల్పం.. ఇది ‘స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్’.. ఆంధ్రప్రదేశ్లోని సామాజిక న్యాయ దృక్పథానికి స్ఫూర్తి.
రాష్ట్రవ్యాప్తంగా 31 లక్షల పైచిలుకు ఇంటి స్థలాలను ఉచితంగా అందించి.. ఇంటి నిర్మాణానికి యూనిట్కు ₹1.80 లక్షలు, ఉచిత ఇసుక ద్వారా ₹15వేలు, నిర్మాణ సామాగ్రిని తక్కువ ధరకే అందించటంతో ఇంకో ₹40వేల మేర...
అంబేద్కర్ గారి మహాశిల్పం రాష్ట్రానికే కాదు, దేశానికే తలమానికం..ఇది “స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్’’
విజయవాడలో మనందరి ప్రభుత్వం ఏర్పాటు చేసిన 206 అడుగుల అంబేద్కర్ గారి మహాశిల్పం రాష్ట్రానికే కాదు, దేశానికే తలమానికం. ఇది “స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్’’ -సీఎం శ్రీ వైయస్ జగన్.
మా పేద మహిళలను జగనన్న ప్రభుత్వం ‘ఆసరా’నిచ్చి ప్రోత్సహిస్తుంది..!
మహిళల జీవనోపాధికి ఊతమిస్తున్న జగనన్న.. రాష్ట్ర ప్రభుత్వ తోడ్పాటుతో వివిధ వ్యాపారాల్లో నిమగ్నమవుతున్న అక్కచెల్లెమ్మలు.
ప్రభుత్వ తోడ్పాటుతో ₹7 లక్షల 83వేలు లోన్ తీసుకొని స్వీట్స్ తయారీ వ్యాపారం చేస్తున్నాము..!
మహిళా సాధికారతను సాకారం చేస్తున్న జగనన్న.. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న తోడ్పాటుతో అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్న అక్కచెల్లెమ్మలు.
ఒక్క జగన్ గారే మత్స్యకార సోదరులను గుర్తించారు.. ఆయన మా మత్స్యకారులకు చేసిన సహాయాన్ని ఈ జన్మలో మర్చిపోము.
రైతులకు అన్ని విధాలుగా అండగా నిలుస్తున్న సీఎం వైయస్ జగన్.. రవాణా ఛార్జీల బెడద లేకుండా మా గ్రామంలోనే వే బ్రిడ్జి కాటా ఏర్పాటు చేసి రైతులకు ఎంతో మేలు చేశారు.
జగనన్న అందించిన పథకాల వల్ల మా ఇంట్లో ఉన్న 11 మంది ఉపాధి పొందుతున్నాము..!
పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు జగనన్న ప్రభుత్వం బాసట.. ప్రభుత్వం అందించే సహకారంతో స్వయం ఉపాధి మార్గాలు ఎంచుకుంటున్న మహిళలు.
రాష్ట్ర ప్రభుత్వం మనిషి ప్రాణానికే కాదు మూగజీవాలకు సైతం మెరుగైన వైద్యం అందజేస్తోంది. పశువులకు సంబంధించి వైద్యం కోసం గ్రామాల్లోనే క్యాంపులను నిర్వహించి పాడి రైతులకు ఎంతో మేలు చేస్తోంది.
పంట నష్టపోతే పరిహారం కోసం రైతులు ఏళ్ల తరబడి ఎదురుచూసే రోజులు పోయాయి. ఈ-క్రాప్ ఆధారంగా పంట నమోదు చేసుకున్న ప్రతి ఒక్క రైతుకు ఏ సీజన్లో జరిగిన పంట నష్టానికి ఆ సీజన్...
కూలి పని చేసుకునే నేను జగనన్న అందించిన ఆర్థిక ప్రోత్సాహంతో పండ్ల వ్యాపారం చేసుకుంటున్నాను..!
ఇది రైతుల ప్రభుత్వం.. మా పామాయిల్ రైతులకు జగనన్న ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తుంది.
పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మల అభివృద్ధికి జగనన్న ప్రభుత్వం తోడ్పాటు.. స్వయం ఉపాధి పొందుతూ తమ కాళ్ళ మీద తాము నిలబడేలా ప్రోత్సాహం.
కాపు, బలిజ, తెలగ, ఒంటరి మహిళల స్వావలంబనే ‘వైయస్ఆర్ కాపు నేస్తం’ పథకం లక్ష్యం.. కాపుల సంక్షేమం మనందరి ప్రభుత్వంలో సాకారం.
జగనన్న ప్రభుత్వం సామాన్యులను వ్యాపారులుగా తీర్చిదిద్దుతోంది. మనందరి ప్రభుత్వం అందిస్తున్న సహాయ, సహకారాలతో సామాన్యులు స్వంత వ్యాపారాల్లో నిమగ్నమై వారి కుటుంబాలకు అండగా నిలబడుతున్నారు.
రాష్ట్రంలో విద్యారంగ అభివృద్ధికి సీఎం వైయస్ జగన్ చేపట్టిన సంస్కరణలు అద్భుత ఫలితాలిస్తున్నాయి. పాఠశాల విద్యలో తీసుకువచ్చిన అనేక సంస్కరణలు, అభివృద్ధి కార్యక్రమాలు ఏపీని దేశంలోని ఇతర రాష్ట్రాల కంటే ముందు వరుసలో నిలిపాయి...
వాలంటీర్ వ్యవస్థతో గడప వద్దకే సేవలందిస్తూ.. ప్రతి ఇంట సంతోషాలు నింపిన సంక్రాంతి ఇది. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు!
పేదల జీవితాల్లో ఆరోగ్య కాంతులను నింపుతున్న సంక్రాంతి ఇది.. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు!
రైతులకు నిజమైన భరోసాను కల్పించి రైతన్నల పెదాలపై చిరునవ్వులు తెచ్చిన సంక్రాంతి ఇది..అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు!
పేదలకు విద్యను హక్కుగా అందించి భావితరాల భవిష్యత్తుకు బంగారు బాటలు వేసిన సంక్రాంతి ఇది..అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు!
వ్యవసాయానికి మరింత సాయంగా ‘వైయస్ఆర్ యంత్ర సేవ’.. ప్రతి ఆర్బీకే పరిధిలో రైతాంగానికి అందుబాటులో కావాల్సిన ట్రాక్టర్లు, ఖరీదైన వ్యవసాయ పరికరాలు.
ఈరోజు పెట్టుబడి కోసం మేము ఎవరి దగ్గర చేయి చాచాల్సిన అవసరం లేదు.. జగనన్న అందిస్తున్న ఆర్థిక సాయంతో వ్యాపారం చేసుకుంటూ స్వయం ఉపాధి పొందుతున్నాము.
లబ్ధి అందని అర్హులకు సంక్షేమ ఫలాలు.. పేదలెవరూ సంక్షేమ పథకాలు అందకుండా ఉండొద్దనేదే ప్రభుత్వ లక్ష్యం. ఏ కారణం చేతనైనా లబ్ధి అందని వారికి మరో అవకాశమిస్తూ బాధ్యతాయుతంగా సంక్షేమ ఫలాలను అందజేస్తున్న జగనన్న...
జగనన్న ప్రభుత్వంలో వాహన మిత్ర, పేదలందరికీ ఇళ్లు, పెన్షన్ కానుక పథకాల ద్వారా లబ్ధి పొందాము.. జగనన్నకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటాం.
అక్క చెల్లెమ్మల ఆర్థికాభివృద్ధికి ‘ఆసరా’గా నిలుస్తున్న జగనన్న.. మహిళా సాధికారతే మన ప్రభుత్వ లక్ష్యం.
చిరు వ్యాపారుల పెట్టుబడికి భరోసా.. ‘జగనన్న తోడు’ పథకం. గతంలో రుణాలు తీసుకొని సకాలంలో చెల్లించినవారికి ఏడాదికి మరో ₹1,000 చొప్పున జోడిస్తూ ₹13,000 వరకు వడ్డీలేని రుణం అందిస్తున్నాం -సీఎం శ్రీ వైయస్...
దేశానికే ‘జగనన్న తోడు’ పథకం దిక్సూచిగా నిలిచింది. దేశం మొత్తం మీద కేంద్ర ప్రభుత్వం ఎంతో పుస్ చేసి రుణాలు ఇప్పించే కార్యక్రమంలో భాగంగా దేశవ్యాప్తంగా 58.63 లక్షల మందికి పీఎం స్వనిధి పేరుతో...
నడ్డి విరిచే వడ్డీలకు చరమగీతం.. పూర్తి వడ్డీ భారాన్ని ప్రభుత్వమే భరిస్తూ నిరుపేదలైన చిరువ్యాపారులు, హస్త కళాకారులు, సాంప్రదాయ చేతి వృత్తుల వారి కష్టం గుర్తించిన జగనన్న వారికి తోడు నీడగా నిలిచారు. ఏటా...