సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఐదుగురు ఐపీఎస్లను బదిలీ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ బదిలీల్లో భాగంగా విజిలెన్స్ డీజీగా హైదరాబాద్ సీపీ కొత్త కోట శ్రీనివాస్రెడ్డి బదిలీ అయ్యారు. హైదరాబాద్ సీపీగా సీవీ ఆనంద్, ఏసీబీ డీజీగా విజయ్కుమార్ నియమితులయ్యారు.
బదిలీల ప్రకారం..
-
హైదరాబాద్ సీపీగా సీవీ ఆనంద్
-
ఏసీబీ డీజీగా విజయ్ కుమార్
-
విజిలెన్స్ డీజీగా కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి.
-
పోలీస్ స్పోర్ట్స్ ఐజీగా రమేష్కు అదనపు బాధ్యతలు.
-
పోలీస్ పర్సనల్ ఏడీజీగా మహేష్ భగవత్కు అదనపు బాధ్యతలు.