బీజేపీ ఎంపీ మృతి | Sakshi
Sakshi News home page

యూపీలో బీజేపీ ఎంపీ మృతి

Published Thu, Apr 25 2024 4:41 PM

Bjp Mp Died In Uttarpradesh Hatras

లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌ బీజేపీ ఎంపీ రాజ్‌వీర్‌ డైలర్‌ బుధవారం(ఏప్రిల్‌24)గుండె పోటుతో మరణించారు. డైలర్‌కు ఈ ఎన్నికల్లో బీజేపీ టికెట్‌ ఇవ్వలేదు.

2017లో ఎమ్మెల్యేగా గెలిచిన డైలర్‌ తర్వాత 2019లో ఎంపీగా గెలిచి పార్లమెంట్‌కు వెళ్లారు.  డైలర్‌ మృతి పట్ల ఉత్తరప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ సంతాపం తెలిపారు. 

Advertisement
Advertisement