Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Business
  3. Business Home
ADVERTISEMENT 

ఐటీ ఉద్యోగులకు బంపరాఫర్‌.. డబుల్‌ శాలరీలను ఆఫర్‌ చేస్తున్న కంపెనీలు!

Business Sakshi User Sakshi Sakshi Time May 7, 2023 Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
These_20It_20Professionals_20Doubled_20Salaries_20In_20India_01.jpg

ఓపెన్ ఏఐ ఆధారిత చాట్‌జీపీటీ టెక్నాలజీ రంగాన్ని కొత్తపుంతలు తొక్కిస్తుంది. ఆర్ధిక మాంద్యంలోనూ లక్షల ఉద్యోగాల్ని సృష్టిస్తుంది. దీంతో ఆయా సంస్థలు ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ రంగంలో నిష‍్ణాతులైన నిపుణులకు డబుల్‌ శాలరీలను ఆఫర్‌ చేస్తున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి.  

నాస్కామ్ అంచ‌నా ప్ర‌కారం భార‌త్‌లో ప్ర‌స్తుతం 4.16 ల‌క్ష‌ల ఏఐ నిపుణులు ఉండగా..మ‌రో 2.13 ల‌క్ష‌ల మంది అద‌న‌పు ఏఐ ఇంజినీర్ల‌కు డిమాండ్ నెల‌కొంది. ముఖ్యంగా సిలికాన్ వ్యాలీ నుండి యూరప్, ఆసియా దేశాల్లో ఏఐలకు భారీ డిమాండ్‌ ఏర్పడింది. చాట్‌జీపీటీ రాకతో గూగుల్‌, బైదు వంటి దిగ్గజ సంస్థలు సొంత సెర్చ్‌ ఇంజిన్‌లను తయారు చేసే పనిలో పడ్డాయి. ఇలా ఒక్క టెక్నాలజీ రంగంలోనే కాకుండా మిగిలిన సెక్టార్‌లలో ఏఐల కొరత తీవ్రంగా ఉంది. 





టెక్నాలజీయేత‌ర‌ రంగంలోనూ డిమాండ్‌

హెల్త్‌, ఫైనాన్స్, ఎంటర్‌టైన్‌మెంట్‌ వరకు దాదాపు ప్రతి రంగంలో ఏఐ నిపుణుల అవసరం ఏర్పడింది. ఆ కొరతను అధిగమించేందుకు ఇందుకోసం ఉద్యోగులకు భారీ ప్యాకేజీలు ముట్టజెప్తున్నాయి ఆయా సంస్థలు. అంతేకాదు ఏఐ విభాగంలో ఒక సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగి మరో కంపెనీలో చేరే సమయంలో 35 శాతం నుంచి 50 శాతం వరకు వేతనాన్ని అదనంగా చెల్లిస్తున్నాయి. అయినా ఏఐలో నిష్ణాతులైన ఉద్యోగులు కావాల్సి ఉంది. 

భారత్‌లో ఏఐ నిపుణలు కొరత 

ప్రస్తుతం, స్కామ్ లెక్కల ప్రకారం దేశంలో సుమారు 5.4 మిలియన్ల మంది ఐటీ ఉద్యోగులు పనిచేస్తున్నారు. కోవిడ్‌-19 లాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రపంచంలోనే ఐటీ రంగానికి వెన్నెముక‌గా నిలిచిన భార‌త్‌ సైతం డేటా సైంటిస్టులు, మెషిన్ లెర్నింగ్ ఇంజినీర్ల కొరత తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంది. డిమాండ్‌ దృష్ట్యా ఆ రంగంలోని ఉద్యోగులకు కంపెనీలు అధికంగా వేతనాలు అందిస్తున్నాయి. 

ఉద్యోగులకు బీఎండబ్ల్యూ బైక్‌లు

అమెరికా సియోటెల్‌ కేంద్రంగా స్టార్ట‌ప్ ఫ్లెక్సికార్‌  కార్‌ షేరింగ్‌ (ఓలా తరహాలో) సేవల్ని అందిస్తుంది. ఆ సంస్థ ఇప్పుడు బెంగ‌ళూరు డేటా సైన్స్ హ‌బ్‌లో కంప్యూట‌ర్ విజ‌న్ స్పెష‌లిస్టులు, ఇంజినీర్ల టీం నిర్మిస్తున్న‌ది. ఈ సందర్భంగా ఏఐ నిపుణుల కోసం ఆయా టెక్‌ కంపెనీలు ఉద్యోగులకు చేస్తున్న ఆఫర్‌లు విచిత్రంగా ఉన్నాయని చీఫ్‌ టెక్నాలజీ ఆఫీసర్‌ (cfo) ఫ్రీడమ్‌ డుమ్‌లావ్‌ అన్నారు. తాను ఓ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఉద్యోగిని ఇంటర్వ్యూ చేసినట్లు చెప్పారు. ఇంటర్వ్యూ సందర్భంగా సదరు ఉద్యోగి తన కంపెనీలో చేరితే శాలరీతో పాటు బీఎండబ్ల్యూ బైక్‌ను ఇచ్చేందుకు మరో సంస్థ ముందుకు వచ్చిన విషయాన్ని గుర్తు చేశారని తెలిపారు. దీన్ని బట్టే అర్ధం చేసుకోవచ్చు టెక్నాలజీ రంగంలో ఏఐల కొరత ఏ విధంగా ఉందోనని వ్యాఖ్యానించారు.      

 

గూగుల్‌ ఐదుగురు ఉద్యోగులతో ప్రారంభమై..

ఇక, కృత్తిమ మేధ నిపుణుల కొరతను అధిగమించేందుకు దేశీయ టెక్‌ కంపెనీ టీసీఎస్‌ ఔట్‌ సోర్స్‌ విధానంపై దృష్టి సారించినట్లు నివేదికలు చెబుతున్నాయి. సపోర్ట్‌, సర‍్వీస్‌, సాఫ్‌వేర్‌ తయారీల కోసం టీసీఎస్‌ వరల్డ్‌ వైడ్‌గా టెక్‌ నిపుణుల కోసం అన్వేషిస్తుంది. ఇక భారత్‌లో గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌, అమెజాన్‌లు సొంతంగా కార్యాలయాలను ఏర్పాటు చేసి వేల మంది ఉద్యోగుల్ని నియమించుకుంటున్నాయి. 2004లో గూగుల్‌ భారత్‌లో ఐదు మంది ఉద్యోగులతో సేవల్ని ప్రారంభింది. ఇప్పుడు దాదాపు 10,000 మంది ఉద్యోగులున్నారు. 

2లక్షల మంది నిపుణుల అవసరం

ఇప్పుడు అదే గూగుల్‌ సైతం దేశీయంగా ఏఐ ఉద్యోగుల కొరతను ఎదుర్కొంటుంది. దేశంలో ఏఐ, డేటా సైన్స్‌లో దాదాపు 416,000 మంది పని చేస్తున్నారు. మరో 213,000 మంది కావాలని నాస్కామ్ అంచనా వేసింది. 

తక్కువ జీతం..

త‌క్కువ వేత‌నాల కోసం స్కిల్డ్ నిపుణుల కోసం ప్ర‌పంచ టెక్ దిగ్గ‌జ సంస్థ‌లు 2022లో భార‌త్‌లో 66 టెక్ ఇన్నోవేషన్ సెంటర్‌లను ఏర్పాటు చేశాయి. వాటి సంఖ్య 1600కి చేరింది. గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్‌లు లేదా క్యాప్టివ్‌లు అని పిలిచే ఈ కేంద్రాల్లో ఐటీ సపోర్ట్, కస్టమర్ సపోర్ట్ వంటి టాస్క్‌లను నిర్వహిస్తుంటారు ఉద్యోగులు. 

భారత్‌వైపు.. ప్రపంచ ఐటీ కంపెనీల చూపు

బెంగళూరులో ప్రపంచంలోని పలు దిగ్గజం కంపెనీలు రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాయి. ఈ ఏడాది మూడు నెలల్లో అసెట్ మేనేజర్ అలయన్స్‌బెర్న్‌స్టెయిన్ హోల్డింగ్ ఎల్‌పీ, కార్ రెంటల్ కంపెనీ అవిస్ బడ్జెట్ గ్రూప్, ఎంటర్‌టైన్‌మెంట్ దిగ్గజం వార్నర్ బ్రదర్స్ కు చెందిన డిస్కవరీ ఇంక్, ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజన్ తయారీ సంస్థ ప్రాట్ & విట్నీ, గోల్డ్‌మన్ సాచ్‌, వాల్‌మార్ట్‌ కంపెనీలు ఉన్నాయి. ఈ సంస్థలు ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ప్రొఫెషనల్స్‌కు భారీ ప్యాకేజీలు అందిస్తున్నాయి. 

చివరిగా

చివరిగా..కొత్తగా ఐటీ రంగంలోకి వచ్చేవారు, కెరీర్‌ గ్యాప్‌ ఉన్నవారు, లేదంటే ఇతర రంగాల్లో విధులు నిర్వహిస్తూ టెక్నాలజీ రంగంలో పనిచేయాలనుకునే వారు  ప్యాకేజీ గురించి ఆలోచించకుండా నైపుణ్యం పెంచుకోవడంపైనే ఫోకస్‌ చేయాలి. డేటా సైంటిస్ట్‌,మెషిన్ లెర్నింగ్ వంటి విభాగాల్లో నైపుణ్యం సంపాదిస్తే కోరుకున్న కలల ఉద్యోగం సంపాదించడం పెద్ద కష్టమేమీ కాదని టెక్నాలజీ నిపుణులు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.  

చదవండి👉 ఈ చెట్టు లేకపోతే ప్రపంచంలో కూల్‌డ్రింక్స్‌ తయారీ కంపెనీల పరిస్థితి ఏంటో?

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Technology
ChatGPT
Technology Company
OpenAI
business news
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

దూసుకెళ్లిన రిలయన్స్ పవర్ స్టాక్ ఇన్వెస్టర్లకు లాభాల పంట

దూసుకెళ్లిన రిలయన్స్ పవర్ స్టాక్ ఇన్వెస్టర్లకు లాభాల పంట

ఎంఎంటీఎస్‌.. నయాలుక్‌..!

ఎంఎంటీఎస్‌.. నయాలుక్‌..!

త్వరలో 50 వేలకే తులం బంగారం?

త్వరలో 50 వేలకే తులం బంగారం?

ఈ హైదరాబాద్‌ సాఫ్ట్‌వేర్‌ కంపెనీ టార్గెట్‌ రూ.3 వేల కోట్లు

ఈ హైదరాబాద్‌ సాఫ్ట్‌వేర్‌ కంపెనీ టార్గెట్‌ రూ.3 వేల కోట్లు

ఆన్‌ చేస్తే టీవీ.. ఆఫ్‌ చేస్తే ఆర్ట్‌ గ్యాలరీ.. అద్భుతం!

ఆన్‌ చేస్తే టీవీ.. ఆఫ్‌ చేస్తే ఆర్ట్‌ గ్యాలరీ.. అద్భుతం!

ఇరాన్-అమెరికా యుద్ధం ఎఫెక్ట్, ఫుల్ జోష్ లో  స్టాక్ మార్కెట్

ఇరాన్-అమెరికా యుద్ధం ఎఫెక్ట్, ఫుల్ జోష్ లో స్టాక్ మార్కెట్

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.