సాక్షి, అమరావతి: ఇంటర్మీడియట్ మొదటి, ద్వితీయ సంవత్సరం పబ్లిక్ పరీక్షల ఫలితాలను శనివారం విడుదల చేయనున్నట్టు ఇంటర్మీడియట్ విద్యామండలి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఉదయం 11 గంటలకు resultsbie.ap. gov.in వెబ్సైట్తో పాటు మన మిత్రా వాట్సాప్ (9552300009)నంబర్కు హాయ్ అని సందేశం పెట్టడం ద్వారా ఫలితాలను పొందవచ్చని పేర్కొంది. ‘సాక్షి’ www. sakshieducation. com వెబ్సైట్లోనూ ఫలితాలు అందుబాటులో ఉంటాయి.
ADVERTISEMENT
ADVERTISEMENT