ADVERTISEMENT
YSR Kapu Nestham
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 45–60 ఏళ్ల మధ్య ఉన్న పేద అక్కచెల్లెమ్మల సంక్షేమమే లక్ష్యంగా, వారు ప్రతి నెలా మరింత స్థిర ఆదాయం పొందడానికి గత ఐదేళ్లు రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్ చేయూత, వైఎస్సార్...
కాపు సామాజిక వర్గాలకు మరింత మంచి జరగాలన్న తపన, తాపత్రయంతో.. మేనిఫెస్టోలో చెప్పకపోయినా ‘వైయస్ఆర్ కాపు నేస్తం’ పథకాన్ని ప్రవేశపెట్టి కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన పేద అక్కచెల్లెమ్మలు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు...
‘వైయస్ఆర్ కాపు నేస్తం’తో మా జీవితాల్లో వెలుగులు నింపారు జగనన్న
వైఎస్ఆర్ కాపు నేస్తం ద్వారా వచ్చిన డబ్బులతోనే నేను ఈ వ్యాపారం చేయగలుగుతున్నాను
కాపు నేస్తం 4వ విడత నిధులు విడుదల చేసిన సీఎం వైఎస్ జగన్
నిడదవోలు నుంచి సాక్షి ప్రతినిధి: ‘మేనిఫెస్టోలో చెప్పిన దాని కంటే మిన్నగా మన ప్రభుత్వంలో కాపుల సంక్షేమానికి అన్ని విధాలా కాపు కాశాం. కాపు నేస్తంతో పేదలైన కాపు అక్కచెల్లెమ్మలను ఆర్ధికంగా ఆదుకున్నాం. నాతో...
కాపునేస్తం నిధులతో వ్యాపారం చేసుకుంటున్నాం: మహిళలు
సాక్షి, తూర్పుగోదావరి: చంద్రబాబు కాపులను అడుగడుగునా మోసం చేశారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజమెత్తారు. రిజర్వేషన్లు సాధ్యం కాదని తెలిసినా బాబు మోసం చేశారని మండిపడ్డారు. చంద్రబాబు గతంలో 10 శాతం కూడా హామీలు...
సాక్షి, తూర్పుగోదావరి: ‘కాపు నేస్తం’ పథకం ద్వారాం ఒంటరి మహిళలకు మేలు చేస్తున్నామన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. 45 నుంచి 60 ఏళ్లలోపు ఉన్న కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన మహిళలకు...
Updates.. ములాఖత్లో మిలాకత్లా? చంద్రబాబు-పవన్లపై సీఎం జగన్ విమర్శలు - 45 ఏళ్ల నుంచి బాబు దోపిడీ నే రాజకీయంగా మార్చుకున్నారు - ఓటుకు నోటు కేసులో చంద్రబాబు అడ్డంగా దొరికిపోయారు - ఆడియో...
నేడు తూర్పు గోదావరి జిల్లా నిడదవోలులో సీఎం వైఎస్ జగన్ పర్యటన
సాక్షి, అమరావతి: పార్టీ మేనిఫెస్టోలో లేకున్నా.. ఎన్నికల్లో ఎలాంటి హామీ ఇవ్వకపోయినప్పటికీ కాపు సామాజిక వర్గానికి అండగా నిలుస్తూ వరుసగా నాలుగో ఏడాదీ ‘వైఎస్సార్ కాపు నేస్తం’ ద్వారా ఆర్థిక సాయాన్ని అందించేందుకు వైఎస్సార్...
మా కాపులకు ఇంత మేలు చేసిన జగనన్నను ఎప్పటికీ మర్చిపోము