ADVERTISEMENT
Viewership
న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చరిత్రలో ఎక్కువ మంది ప్రేక్షకుల అభిమానం పొందిన సీజన్గా 2026 నిలిచింది. ఈసారి టీవీ, డిజిటల్ వేదికలపై కలిపి ఏకంగా 120 కోట్ల మంది ఐపీఎల్ను వీక్షించినట్లు...
» ప్రస్తుత ఐసీసీ ఉమెన్స్ వరల్డ్ కప్ టోర్నమెంట్లో మొదటి 13 మ్యాచ్లను జియోహాట్స్టార్లో 6 కోట్ల మందికిపైగా ఆస్వాదించారు. ఈ వేదికపై వీక్షకుల సంఖ్య 2022లో జరిగిన మహిళల ప్రపంచ కప్తో పోలిస్తే...
వ్యూయర్షిప్ విషయంలో ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య జరిగిన ఐపీఎల్ 2025 ఫైనల్ మ్యాచ్ రికార్డులను తిరగరాసింది. క్రికెట్ చరిత్రలో అత్యధికంగా వీక్షించబడిన టీ20 మ్యాచ్గా చరిత్ర సృష్టించింది. ఈ హై ఓల్టేజీ...
న్యూఢిల్లీ: దేశీయంగా లైవ్ స్పోర్ట్స్ స్ట్రీమింగ్ వ్యూయర్షిప్లో జియోహాట్స్టార్ కొత్త రికార్డులు నెలకొల్పింది. ఇటీవల ముగిసిన ‘ఐసీసీ పురుషుల క్రిక్రెట్ చాంపియన్స్ ట్రోఫీ 2025’ మ్యాచ్లకు సంబంధించి 540 కోట్ల వ్యూస్, దాదాపు 11,000...
అమిర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావు దర్శకత్వం వహించిన చిత్రం లపతా లేడీస్. ఈ చిత్ర నిర్మాతల్లో అమిర్ ఖాన్ కూడా ఉన్నారు. ఈ చిత్రం మార్చి 1న థియేటర్లలో రిలీజ్ అయింది...
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘వైఎస్సార్ రైతు భరోసా ఛానల్’ దుమ్ము దులిపేస్తోంది. మూడేళ్ల క్రితం ఏర్పాటు చేసిన ఈ చానల్ నిరంతరాయంగా వీక్షకుల మన్ననలు పొందుతోంది. రైతాంగానికి కావాల్సిన సలహాలిస్తూ, వ్యవసాయం అనుబంధ...
చిరకాల ప్రత్యర్ధులు భారత్-పాకిస్తాన్ మధ్య అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఇవాళ (అక్టోబర్ 14) జరుగుతున్న హైఓల్టేజీ సమరంలో టీమిండియా టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. డెంగ్యూ కారణంగా తొలి రెండు...
ఐపీఎల్ 16వ సీజన్లో భాగంగా గుజరాత్ టైటాన్స్ వరుసగా రెండో ఏడాది ఫైనల్లో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. శుక్రవారం ముంబై ఇండియన్స్తో జరిగిన క్వాలిఫయర్-2లో గుజరాత్ టైటాన్స్ 62 పరుగుల తేడాతొ విజయాన్ని అందుకుంది...
IPL 2023 CSK-GT match: జియో సినిమా (JioCinema) యాప్ తన రికార్డ్ను తానే బద్దలు కొట్టింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ( ఐపీఎల్) 2023లో మే 23న చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్...
దేశంలోనే అత్యంత విలువైన నమోదిత కంపెనీగా పేరొందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ ఐపీఎల్ విభాగంలో అదరగొట్టేస్తుంది. రిలయన్స్కు చెందిన ‘జియోసినిమా’ యాప్ రికార్డ్ స్థాయిలో వ్యూస్ సొంతం చేసుకున్నట్లు ఆ సంస్థ బ్రాడ్కాస్టింగ్ జాయింట్ వెంచర్...
వయసు పెరుగుతుంటే క్రేజ్ తగ్గుతుందంటారు.. కానీ ధోని విషయంలో మాత్రం అది రివర్స్లా కనిపిస్తుంది. 40 ఏళ్ల వయస్సులోనూ తనకున్న క్రేజ్ ఇసుమంతైనా తగ్గలేదని ఐపీఎల్ 16వ సీజన్ చెప్పకనే చెబుతుంది. ఎంతలా అంటే...
బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్, విజయ్ సేతుపతి, హీరోయిన్ రాశీ ఖన్నా ప్రధాన పాత్రల్లో తెరకెక్కించిన వెబ్ సిరీస్ 'ఫర్జీ'. ది ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్తో సంచలన విజయం సాధించిన డైరెక్టర్స్ రాజ్-డీకేలు...
అమెరికాలోని లాస్ ఎంజిల్స్ వేదికగా ప్రతిష్ఠాత్మకమైన 95వ ఆస్కార్ అవార్డుల వేడుక ముగిసిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది టాలీవుడ్ మూవీ ఆర్ఆర్ఆర్. మరో డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం ది ఎలిఫెంట్ విస్పరర్స్ అవార్డులు...