ADVERTISEMENT
Upendra Kushwaha
బిహార్లోని ఎన్డీఏ ప్రభుత్వంలొ భాగస్వామిగా ఉన్న రాష్ట్రీయ లోక్ మోర్చా (ఆర్ఎల్ఎం) పార్టీ చీలిక దిశగా పయనిస్తోంది. ఆ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేల్లో ముగ్గురు తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. ఆర్ఎల్ఎం అధినేత ఉపేంద్ర...
పట్నా: జేడీయూ అసంతృప్త నేత ఉపేంద్ర కుష్వాహ సోమవారం ఆ పార్టీకి రాజీనామా చేశారు. కొత్తగా రాష్ట్రీయ లోక్తాంత్రిక్ జనతా దళ్ పేరుతో పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. బిహార్ మహాఘఠ్బంధన్లో ఆర్జేడీ నేత...
పాట్నా: బీహార్ రాజకీయం హీటెక్కింది. ముఖ్యమంత్రి నితీష్ కుమార్కు ఊహించని షాక్ తగిలింది. సీఎం నితీష్తో విబేధాల కారణంగా జనతాదళ్(యునైటెడ్)కి ఆ పార్టీ పార్లమెంటరీ బోర్డు ఛైర్పర్సన్ ఉపేంద్ర కుష్వాహా వీడ్కోలు చెప్పారు. జేడీయూకు...