ADVERTISEMENT
Telemedicine
సాక్షి, అమరావతి : రోగులకు టెలిమెడిసిన్ సేవలందించడంలో ఆంధ్రప్రదేశ్ రికార్డు సృష్టించింది. దేశంలోనే మన రాష్ట్రం అగ్రస్థానంలో ఉందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ ఏడాది జనవరి నెలాఖరు...
సాక్షి, అమరావతి: ప్రజలకు వ్యయప్రయాసలు లేకుండా ఇంటికి చేరువలోనే వైద్య సేవల కల్పనలో సీఎం జగన్ ప్రభుత్వం సరికొత్త రికార్డులను నమోదు చేస్తోంది. ప్రజల ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న వైఎస్ జగన్ ప్రభుత్వం...
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని మారుమూల గ్రామంలోనూ అత్యవసర పరిస్థితిలో ఉన్న వారికి వెనువెంటనే నాణ్యమైన వైద్య సేవలందించాలన్నది వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ లక్ష్యం. ఇందుకోసం టెలీమెడిసిన్ విధానాన్ని బలోపేతం చేశారు. ఈ–సంజీవని టెలీమెడిసిన్ ద్వారా...
సాక్షి, అమరావతి: టెలిమెడిసిన్ సేవల్లో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ జాయింట్ సెక్రటరీ విశాల్ చౌహాన్ ప్రశంసించారు. ఇతర రాష్ట్రాలు ఏపీని ఆదర్శంగా తీసుకుని టెలిమెడిసిన్...