ADVERTISEMENT
Saluru
- మంత్రి సంధ్యారాణిపై భగ్గుమన్న సాలూరు పట్టణ ప్రజలు - కొవ్వొత్తులతో నిరసన - శ్యామలాంబ దేవి పండగ ఏర్పాట్లలో సంధ్యారాణి విఫలమయ్యారంటూ ఆరోపణ
పార్వతీపురం మన్యం జిల్లా: సాలూరులో గాఢ అంధకారం నెలకొంది. రెండు రోజులుగా విద్యుత్ కోతకు విసిగిపోయిన ప్రజలు చిమ్మచీకట్లో నడిరోడ్డుపై చేపట్టారు. ఆగ్రహంతో విద్యుత్ సిబ్బందిని రామాలయంలో నిర్భంధించారు. విద్యుత్ అధికారులు, మంత్రి గుమ్మడి...