ADVERTISEMENT
RRTS
దేశంలో నేటి నుంచి ర్యాపిడ్ రైలు మరింత దూరం పరుగులు తీయనుంది. ఇది ఆధునిక రైల్వే యుగంలో మరో ముందడుగు కానుంది. మీరట్ సౌత్ ఆర్ఆర్టీఎస్ స్టేషన్ నుంచి ర్యాపిడ్ రైలు రాకపోకలు ప్రారంభం...
సాహిబాబాద్: దేశంలో మొట్టమొదటి నమో భారత్ రైలు(ర్యాపిడ్ రైలు సర్వీసు)కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం పచ్చజెండా ఊపారు. ఢిల్లీ–ఘజియాబాద్–మీరట్ మార్గంలో నిర్మిస్తున్న రీజినల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్(ఆర్ఆర్టీఎస్)లో 17 కిలోమీటర్ల మేర పూర్తయ్యింది...
సాక్షి, అమరావతి: హైదరాబాద్–విజయవాడ మధ్య ఇంటర్సిటీ రైల్ సర్వీసులు ఆధునిక సొబగులు సంతరించుకోనున్నాయి. ఇప్పటికే ఈ రెండు నగరాల మధ్య వందే భారత్ రైలు సర్వీసు ఈ నెల 19న ప్రారంభం కానుంది. తాజాగా...