ADVERTISEMENT
retail sector
దీపావళి షాపింగ్ ఇటీవలే ముగిసినా భారతీయ కొనుగోలుదారులు మళ్లీ ఆఫర్ల కోసం వెతుకుతూ షాపింగ్ చేసేందుకు సిద్ధం అవుతున్నారు. నవంబర్ 28న అమెరికన్ బ్లాక్ ఫ్రైడే భారతదేశంలో కూడా మహా సేల్ డేగా మారిపోయింది...
న్యూఢిల్లీ: ఆన్లైన్ షాపింగ్ విషయంలో వినియోగదారుల ధోరణిలో మార్పు కనిపిస్తోంది. లోగడ దసరా–దీపావళి పండుగల సమయంలో అధిక శాతం కొనుగోళ్లు నమోదయ్యేవి. కానీ, ఇటీవలి కాలంలో విక్రయాలకు పండుగల సీజన్పై ఆధారపడడం తగ్గుతున్నట్టు రెడ్సీర్...
ముంబై: ఈసారి పండుగ సీజన్లో కంపెనీలు పెద్ద ఎత్తున సిబ్బందిని నియమించుకోనున్నాయి. దీంతో 2025 ద్వితీయార్థంలో 2.16 లక్షల పైచిలుకు గిగ్, తాత్కాలిక ఉద్యోగాలు రానున్నాయి. గతేడాది ఇదే వ్యవధితో పోలిస్తే కొలువులు 15–20...
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రిటైల్ రంగ దిగ్గజం రిలయన్స్ రిటైల్ తాజాగా దేశీయ మార్కెట్లో 4జీ సిమ్ ఆధారిత ల్యాప్టాప్ ‘జియోబుక్’ పరిచయం చేసింది. ధర రూ.16,499. బరువు 990 గ్రాములు. జియో ఓఎస్...
న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రిటైల్ మార్కెట్లలో ఒకటైన భారత్ 2032 నాటికల్లా 2 ట్రిలియన్ (లక్షల కోట్ల) డాలర్ల స్థాయికి చేరుతుందని అంచనాలు నెలకొన్నాయి. గతేడాది ఇది 844 బిలియన్...