ADVERTISEMENT
Registration system
సాక్షి, అమరావతి: రిజిస్ట్రేషన్ల వ్యవస్థ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా డాక్యుమెంట్ రైటర్ల సమ్మె నేపథ్యంలో రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ నేరుగా బెదిరింపులకు దిగారు. సబ్ రిజిస్ట్రార్లకు ఫోన్లు చేసి ఎట్టి పరిస్థితుల్లోనూ రిజిస్ట్రేషన్లు...
సాక్షి, అమరావతి: రిజిస్ట్రేషన్ల వ్యవస్థ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ డాక్యుమెంట్ రైటర్లు సమ్మెలోకి దిగడంతో రాష్ట్రవ్యాప్తంగా ఆస్తుల క్రయ విక్రయాలు నిలిచిపోయాయి. రిజిస్ట్రేషన్ల వ్యవస్థ దాదాపు స్తంభించింది. డాక్యుమెంట్ రైటర్లు సోమవారం ఆస్తుల రిజిస్ట్రేషన్లకు సంబంధించిన...
గత ఎన్నికలప్పుడు చంద్రబాబు అండ్ కో ఏం చెప్పి ప్రజల్లో అలజడి రేకెత్తించిందో.. తప్పుడు రాతలతో ప్రజల మెదళ్లలో ఎలా విషం నింపిందో.. దుష్ప్రచారంతో ఎలా తిమ్మినిబమ్మిని చేసిందో.. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం అక్షరాలా...