ADVERTISEMENT
ravi sasthri
టీ20 ప్రపంచకప్-2026కి మరో వారం రోజుల్లో తెరలేవనుంది. ఈ మెగా టోర్నీ ఫిబ్రవరి 7 నుంచి శ్రీలంక, భారత్ వేదికలగా షురూ కానుంది. ఈ పొట్టి ప్రపంచకప్లో మొత్తం 20 జట్లు పాల్గోనున్నాయి. ఈ...
క్రికెట్ మైదానంలో ఆటగాళ్లు తమ ప్రదర్శనతో ప్రేక్షకులను ఎంతగా అలరిస్తారో.. తమ వ్యాఖ్యానంతో టీవీల ముందు కూర్చునే అభిమానులను అంతే అలరిస్తారు కామెంటేటర్లు. ఆటగాడిపై ప్రశంసల కురిపించాలన్నా.. బాగా ఆడకపోతే విమర్శలు చేయాలన్న.. కొట్టిన...
ఇంగ్లండ్తో ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్ను భారత జట్టు ఓటమితో ఆరంభించింది. లీడ్స్ వేదికగా ఇంగ్లండ్తో జరిగిన తొలి టెస్టులో 5 వికెట్ల తేడాతో టీమిండియా పరాజయం పాలైంది. ఈ మ్యాచ్ తొలి నాలుగు...
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025కు సమయం దగ్గరపడుతోంది. ఫిబ్రవరి 19 నుంచి ఈ మెగా టోర్నీ ప్రారంభం కానుంది. కరాచీ వేదికగా జరగనున్న తొలి మ్యాచ్లో ఆతిథ్య పాకిస్తాన్, న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. ఈ మినీ...
టెస్టు క్రికెట్లో గత ఏడాదిగా పేలవ ఫామ్ను కనబరుస్తున్న టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి ఇప్పుడు మరో కఠిన సవాల్ను ఎదుర్కొనేందుకు సిద్దమయ్యాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియాతో తలపడేందుకు కోహ్లి తీవ్రంగా నెట్స్లో...
క్రికెట్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న టీ20 వరల్డ్కప్-2024కు మరో వారం రోజుల్లో తెరలేవనుంది. జాన్ 1 నుంచి అమెరికా, వెస్టిండీస్ల వేదికగా ఈ మెగా టోర్నీ ఆరంభం కానుంది. ఈ క్రమంలో ఈ...
ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ రూల్పై భిన్నభిప్రాయాలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. కొంతమంది ఈ రూల్ను సమర్ధిస్తుంటే.. మరి కొంతమంది తప్పుబడుతున్నారు. తాజాగా ఈ రూల్పై టీమిండియా మాజీ హెడ్కోచ్ రవిశాస్త్రి తన అభిప్రాయాలను పంచుకున్నాడు...
దక్షిణాఫ్రికా పర్యటనను టీమిండియా విజయంతో ముగించింది. కేప్టౌన్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన రెండో టెస్టులో 7 వికెట్ల తేడాతో భారత జట్టు విజయ భేరి ముగించింది. దీంతో సిరీస్ను భారత్ 1-1తో సమం చేసింది...
వన్డే ప్రపంచకప్-2023 ఫైనల్లో భారత్ ఓటమిని అభిమానులు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. టోర్నీలో వరుసగా 10 మ్యాచ్లు గెలిచిన టీమిండియా.. ఆఖరి మెట్టుపై బోల్తా పడుతుందని ఎవరూ ఊహించివుండరు. అయితే మెగా టోర్నీలో ఓటమి తర్వాత...
ఆసియాకప్-2023లో దాయాదుల సమరానికి రంగం సిద్దమైంది. మరి కొన్ని గంటల్లో భారత్-పాకిస్తాన్ మధ్య బ్లాక్ బ్లాస్టర్ మ్యాచ్కు తెరలేవనుంది. ఈ చిరకాల ప్రత్యర్ధుల పోరుకు శ్రీలంకలోని పల్లెకెలె మైదానం వేదికైంది. ఈ హైవోల్టేజ్ మ్యాచ్...
పరిమిత ఓవర్ల క్రికెట్లో భారత జట్టు వైస్ కెప్టెన్గా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అదే విధంగా రెగ్యూలర్ కెప్టెన్ రోహిత్ శర్మ గైర్హజరీలో పాండ్యానే టీమిండియాకు సారధ్యం వహిస్తున్నాడు...
ఇండియాకి ఒక్క సెషన్ చాలు రవిశాస్త్రి ఆసక్తికర వ్యాఖ్యలు