ADVERTISEMENT
Pay Cut
దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ కూడా ఖర్చులను తగ్గించుకునే పనిలో పడింది. ముఖ్యంగా కంపెనీ సీఈఓ సలీల్ పరేఖ్ కూడా 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వేతనంలో కోత విధించినట్టు తెలుస్తోంది.గత ఏడాది అందుకున్న...
సాక్షి, ముంబై: విప్రో ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రిషద్ ప్రేమ్జీ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ ఏడాది తన వేతనాన్ని సగానికి తగ్గించుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా అనేక దిగ్గజ కంపెనీలు ఖర్చులను తగ్గించుకునే పనిలో పడ్డాయి...
సాక్షి,ముంబై: ప్రపంచవ్యాప్తంగా స్టార్టప్ల దగ్గర్నించి, దిగ్గజ కంపెనీలుగా దాకా ఖర్చులను తగ్గించుకునేందుకు ఉద్యోగాల కోతకు నిర్ణయిస్తున్నాయి. ఇందులో ఎడ్యుటెక్ యూనికార్న్ అన్ఎకాడెమీ కూడా మినహాయింపేమీ కాదు. అయితే తాజాగా అన్ఎకాడెమీ ఫౌండర్స్ సంచలన నిర్ణయం...
సాక్షి, ముంబై: వేలాది ఉద్యోగుల తొలగింపు తర్వాత ఐటీ మేజర్ సంస్థ గూగుల్ కీలక నిర్ణయం తీసుకుంది. ఒకేసారి 12 వేల మందిని ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నట్టు ప్రకటించిన గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్పై...