ADVERTISEMENT
Panchadarla
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: శైవ క్షేత్రమైన పంచదార్ల కొండకు గుండుకొడుతూ అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ అల్లుడు పేరుతో గిల్లుడు వ్యవహారం నడిపారు. ఏకంగా రెండు మైనింగ్ లీజుల ద్వారా 2 లక్షల టన్నుల...
ఢిల్లీ: అనకాపల్లి జిల్లా పంచదార్ల కొండల్లో మైనింగ్ను వెంటనే అరికట్టి, అక్కడి వారసత్వ సంపదను కాపాడాలని కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్కు వైఎస్సార్సీపీ ఎంపీ ఎం.గురుమూర్తి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు...
సాక్షి, అనకాపల్లి: అక్రమమైనింగ్ వ్యవహారంలో వైఎస్సార్సీపీ చేపట్టిన ధర్మపోరాటానికి కూటమి ప్రభుత్వం దిగొచ్చింది. పంచదార్లను నోమైనింగ్ జోన్గా ప్రకటించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. పర్యావరణ నిబంధనలపై సమగ్ర విచారణ జరపాలని ఆదేశించింది. మైనింగ్...
పంచదార్ల: అనకాపల్లి జిల్లాలోని పవిత్ర పుణ్యక్షేత్రం పంచదార్లలో తవ్వకాలు దారుణమని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి కురసాల కన్నబాబు ధ్వజమెత్తారు. పంచదార్ల కొండను నో మైనింగ్ జోన్గా ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ...
సాక్షి, అనకాపల్లి జిల్లా: కూటమి నేతలు సాగిస్తున్న అక్రమ మైనింగ్ అరాచకంపై వైఎస్సార్సీపీ ఉద్యమబాట పట్టింది. యలమంచిలి నియోజకవర్గం రాంబిల్లి మండలంలోని పంచదార్ల గ్రామంలో ఉన్న ఫణిగిరి కొండపై కూటమి నేతలు సాగిస్తున్న అక్రమ...
సాక్షి, విశాఖ: ఏపీలో కూటమి ఎంపీ సీఎం రమేష్, ఆయన అనుచరులు పంచదార్ల కొండలను దోచుకుంటున్నారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు. ఇలా అక్రమ సంపాదనతో ప్రత్యేక విమానాలు, ఎన్నికల్లో సీట్లు కొంటున్నారని...
సాక్షి, యలమంచిలి: కూటమి పాలనలో దోపిడీకి హద్దు లేకుండాపోతోందని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు. అనకాపల్లి జిల్లాల్లో పంచ భూతాలను ఎంపీ సీఎం రమేష్ దోచుకుంటున్నారని అమర్నాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మహా...