ADVERTISEMENT
pamphlets
జగిత్యాల : తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో రాజకీయ కరపత్రాల కలకలం చోటుచేసుకుంది. సామాన్య ఓటరు పేరుతో జగిత్యాల రాజకీయాలపై విడుదలైన ఈ కరపత్రం చర్చనీయాంశంగా నిలిచింది. గతంలో బీఆర్ఎస్లో ఉన్నవారికే ఇప్పుడు కాంగ్రెస్ బీ-ఫారాలు...
సాక్షి, ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: మావోయిస్టులు ఎన్నికలు బహిష్కరించాలని, ప్రచారానికి వచ్చే నాయకులను తరిమికొట్టాలని పిలుపునిచ్చా రు. ఇటీవల కాలంలో వరుసగా కరపత్రాలు, లేఖలు విడుదల చేస్తున్నారు. దీంతో మావోయిస్టుల ప్రభావం అధికంగా ఉండే...
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ఎన్నికల ప్రచార నగారా మోగించింది. ‘తిరగబడదాం...తరిమికొడదాం’అనే నినాదంతో పోరాటాలే లక్ష్యంగా కార్యాచరణను ప్రకటించింది. బీఆర్ఎస్–బీజేపీ రెండూ తోడు దొంగలని, కలిసే అవినీతి–అక్రమాలకు...
సనత్నగర్: ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రతను పాటించడంతో పాటు పరిసరాలు పరిశుభ్రంగా ఉండే జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర పశు సంవర్థక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి శాఖ మంతి తలసాని శ్రీనివాస్ యాదవ్ పిలుపునిచ్చారు...
ఈనాడు దినపత్రికను స్వార్థానికి ఉపయోగిస్తున్నారని, టీడీపీకి కరపత్రంగా అది మారిపోయిందని రామోజీ రావు తోడల్లుడు డాల్ఫిన్ అప్పారావు అన్నారు. రామోజీ, టీడీపీ తమ అక్రమాలకు ఈనాడును వజ్రాయుధంగా మలుచుకున్నారని తెలిపారు. సాక్షి టీవీకి ఇచ్చిన...