ADVERTISEMENT
old man suicide
త్రిపురాంతకం (యర్రగొండపాలెం): టీడీపీ సానుభూతిపరుడు ఫిర్యాదు చేయడమే తడవుగా ఎస్సై ఓ వృద్ధుడిని బెల్టుతో కొట్టడంతో ఆయన ఆత్మహత్యాయత్నం చేసిన ఉదంతమిది. మార్కాపురం జిల్లా త్రిపురాంతకంలోని బ్రహ్మంగారి కాలనీలో జరిగిన ఈ ఘటన వివరాలివీ...
కణేకల్లు: టీడీపీ నేత దాష్టీకానికి ఓ వృద్ధుడు బలయ్యాడు. స్థానికుల కథనం ప్రకారం... అనంతపురం జిల్లా కణేకల్లు మండలం 43 ఉడేగోళం గ్రామంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. మోకా ఆంజనేయులు (70) ఇంటి...
ఖమ్మం క్రైం: ‘అందరినీ కలిపి హత్య చేయాలనుకుంటున్నారు.. దీన్ని ఆపేందుకు నేను ఆత్మహత్య చేసుకుంటున్నా.. అప్పుడు మిగతా ఐదుగురైనా బతుకుతారు.. నా మృతదేహం వద్దకు చిన్నకుమారుడైన శేఖర్–సుజాతను రానివ్వొద్దు’ అంటూ పోలీసు కమిషనర్కు లేఖ...