ADVERTISEMENT
New Logo
జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ.. తన రౌండ్ లోగోను ఎటువంటి అధికారిక ప్రకటన లేకుండా అప్డేట్ చేసింది. ఈ కొత్త లుక్ను సెప్టెంబర్ 2025లో మొదట iX3లో ప్రవేశపెట్టారు. అయితే ఇప్పుడు...
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాజముద్రపై వివాదం నెలకొన్న నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుతం కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త లోగోపై అభిప్రాయ సేకరణ చేపట్టాలని నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వ నిబంధనలు, ఇతర అంశాలను పరిగణలోకి తీసుకొని...
'నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ-శరద్చంద్ర పవార్' లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ చిహ్నంగా 'మ్యాన్ బ్లోయింగ్ తుర్హా'ను ఉపయోగించడానికి సుప్రీంకోర్టు మార్చి 19న అనుమతించింది. ఈ గుర్తును శరద్ పవార్ వర్గానికి రిజర్వ్ చేయాలని భారత...
ముంబై విమానాశ్రయంలో జరిగిన కార్యక్రమంలో టాటా యాజమాన్యంలోని 'ఎయిర్ ఇండియా' అనుబంధ సంస్థ ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ అండ్ ఎయిర్ ఏషియా ఇండియా కొత్త బోయింగ్ బి737-8 విమానాన్ని 'ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్'గా ఆవిష్కరించారు...
స్పేస్ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ నేతృత్వంలోని ఎక్స్ (ట్విటర్) ప్రొఫెషనల్ నెట్వర్కింగ్ ప్లాట్ఫారమ్ లింక్డ్ఇన్కు భారీ షాకిచ్చింది. తన ప్లాట్ఫారమ్లో ఉద్యోగాలను ప్రకటించేలా సంస్థలు, కంపెనీలను అనుమతించే కొత్త ఫీచర్ ‘హైరింగ్’ను అధికారికంగా ప్రకటించింది...
Elon Musk: అపర కుబేరుడు ఎలాన్ మస్క్ (Elon Musk) ఇటీవల ట్విటర్ను 'ఎక్స్'గా మార్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే కంపెనీ ప్రధాన కార్యాలయంపై కొత్త లోగో ఏర్పాటు చేశారు. అయితే దీనిని...
‘నా లోగో నా ఇష్టం’ అని ఎలాన్ మస్క్ అనుకున్నా సరే, నెటిజనులు మాత్రం రకరకాల మీమ్స్తో ట్విట్టర్ కొత్త లోగోను ఆటపట్టిస్తున్నారు. ‘అడల్ట్ ఫిల్మ్ సైట్ లోగోలా ఉంది’ ‘ట్విట్టర్ ఎక్స్–లవర్ల సంఖ్య...
Twitter "X": టాప్ బిలియనీర్, ట్విటర్ అధినేత ఎలాన్ మస్క్ తాజా నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా పెను దుమారాన్ని రేపింది. ఉన్నట్టుండి ట్విటర్ లోగోను పిట్టను కాస్తా "X" పేరతో రీబ్రాండ్ చేయడం అందర్నీ ఆశ్చర్యంలో...
ప్రముఖ సోషల్ మీడియా ఫ్లాట్ఫాం ట్విటర్లో సరికొత్త మార్పులు వస్తున్నాయి. బాగా ప్రాచుర్యం పొందిన ట్విటర్ లోగోతోపాటు పేరునూ మారుస్తున్నట్లు ఆ సంస్థ అధినేత ఎలాన్ మస్క్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పటి...
న్యూఢిల్లీ: సాఫ్ట్బ్యాంక్ వాటాలు కలిగిన ఈ కామర్స్ ప్లాట్ఫామ్ మీషో నూతన బ్రాండ్ ఐడెంటిటీని పరిచయం చేసింది. మరింత మంది కస్టమర్లకు చేరువ అయ్యేందుకు, మీషో ప్లాట్ఫామ్ను సమాజంలోని భిన్న వర్గాలు పెద్ద ఎత్తున...
ముంబై: కస్టమర్లకు చేరువయ్యే దిశగా ప్రైవేట్ రంగ యస్ బ్యాంక్ మార్కెటింగ్పై మరింతగా దృష్టి పెడుతోంది. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈసారి ప్రకటనలపై 30 శాతం అధికంగా వెచ్చించనున్నట్లు సంస్థ చీఫ్ మార్కెటింగ్...
విజయవాడ, మే 29: సహకార రంగం ఒకప్పుడు రాజకీయాలను శాసించే దశలో ఉండేదని, ప్రస్తుతం ఆ పరిస్థితి లేకపోయినా నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా సహకార వ్యవస్థకు సహకారభూమి పక్షపత్రిక నూతన జవసత్వాలు అందించాలని సి...
న్యూఢిల్లీ: క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ 35వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా కొత్త లోగోను ఆవిష్కరించింది. సెబీ మాజీ చైర్మన్సహా ప్రస్తుత, మాజీ పూర్తికాల సభ్యుల సమక్షంలో సరికొత్త లోగోను విడుదల చేసింది...
ప్రపంచ ప్రఖ్యాత సోషల్ మీడియా ప్లాట్ ఫారం ట్విటర్ సీఈఓ 'ఎలాన్ మస్క్' గత సోమవారం ట్విటర్ లోగో బ్లూ బర్డ్ స్థానంలో క్రిప్టో కాయిన్ 'డోజ్ కాయిన్' మార్చిన విషయం అందరికి తెలిసిందే...
పెప్సీ.. పరిచయం అక్కరలేని కూల్డ్రింక్ బ్రాండ్. త్వరలో 125వ వార్షికోత్సవం జరుపుకోబోతోంది. ఈ సందర్భంగా కొత్త లోగోను కంపెనీల ఆవిష్కరించింది. దీంతో దాదాపు 15 ఏళ్ల తర్వాత పెప్సీ లోగో మారబోతోంది. ఇదీ చదవండి...
సాక్షి, ముంబై: టెలికాం పరికరాల తయారీదారు నోకియా సరికొత్త ప్లాన్లతో కస్టమర్లకు ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. సరికొత్త, బడ్జెట్ఫోన్లతో ప్రత్యేకతను చాటుకుంటున్న నోకియా తాజాగా తన ఐకానిక్ లోగోను మార్చింది. దాదాపు 60 ఏళ్లలో...