ADVERTISEMENT
NCA
టీమిండియా వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ తిరిగి మైదానంలో అడుగుపెట్టేందుకు సిద్దమవతుతున్నాడు. టెస్టులకు, టీ20లకు వీడ్కోలు పలికిన రోహిత్.. ప్రస్తుతం కేవలం వన్డే ఫార్మాట్లో మాత్రమే కొనసాగుతున్నాడు. ఈ క్రమంలో ఆక్టోబర్లో ఆస్ట్రేలియాతో జరగనున్న...
భారత టీ2020 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కొత్త ఉత్సాహంతో మైదానంలోకి పునరాగమనం చేయబోతున్నాడు. స్పోర్ట్ హెర్నియాతో బాధపడుతుండటంతో ఐపీఎల్ ముగిసిన తర్వాత అతనికి మ్యూనిక్లో శస్త్ర చికిత్స జరిగింది. ఇప్పుడు కోలుకున్న సూర్య...
భారత క్రికెట్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) నెట్స్లో చెమటోడుస్తున్నాడు. ఆస్ట్రేలియా పర్యటన కోసం ఇప్పటి నుంచే కసరత్తులు మొదలుపెట్టాడు. దేశీ క్రికెట్లో సత్తా చాటిన వైభవ్ సూర్యవంశీ.. ఐపీఎల్-2025 (IPL...
బెంగళూరు: ప్రతిష్టాత్మక చాంపియన్స్ ట్రోఫీలో భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా( Jasprit Bumrah) ఆడే అవకాశాలపై సందిగ్ధత వీడనుంది. వెన్ను నొప్పికి చికిత్స తీసుకుంటూ జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో ఉన్న బుమ్రా...
జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) హెడ్గా వ్యవహరిస్తున్న భారత మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ ఈ పదవిలో కొనసాగనున్నాడు. లక్ష్మణ్ మూడేళ్ల కాంట్రాక్ట్ సెప్టెంబరుతో ముగియనుంది. అయితే ఎన్సీఏ హెడ్గా మరో ఏడాది కాలం...
కోల్కతా నైట్రైడర్స్కు శుభవార్త. ఐపీఎల్ 2024 సీజన్ ఆడేందుకు ఆ జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్కు అధికారికంగా లైన్ క్లియర్ అయ్యింది. ఈ మేరకు నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) అయ్యర్కు క్లీన్ చిట్...
ఐపీఎల్ 2024 సీజన్ ప్రారంభానికి ముందు లక్నో సూపర్ జెయింట్స్కు గుడ్ న్యూస్ అందింది. గత కొంతకాలంగా గాయంతో బాధపడుతున్న ఆ జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్కు నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) గ్రీన్...
ఐపీఎల్ 2024 సీజన్ ప్రారంభానికి ముందు ఢిల్లీ క్యాపిటల్స్కు గుడ్ న్యూస్ అందింది. ఆ జట్టు సారధి రిషబ్ పంత్కు నేషనల్ క్రికెట్ అకాడమీ (NCA) క్లియరెన్స్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఎన్సీఏ ఎన్ఓసీతో ఐపీఎల్...
వైజాగ్ వేదికగా జరిగిన రెండో టెస్టులో 106 పరుగుల తేడాతో ఇంగ్లండ్ను భారత్ చిత్తు చేసిన సంగతి తెలిసిందే. ఈ విజయంతో సిరీస్ను 1-1తో టీమిండియా సమం చేసింది. ఈ మ్యాచ్కు భారత స్టార్...
టీమిండియా స్టార్ ఆల్రౌండర్ గాయం కారణంగా వన్డే వరల్డ్కప్ టోర్నీ మధ్యలో తప్పుకున్న సంగతి తెలిసిందే. అప్పటి నుంచి జట్టుకు హార్దిక్ దూరంగా ఉంటున్నాడు. ఈ క్రమంలో స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్కు...
టీమిండియా అభిమానులకు గుడ్న్యూస్. గతేడాది రోడ్డు ప్రమాదంలో గాయపడి జట్టుకు దూరంగా ఉంటున్న స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ తిరిగి రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దమవుతున్నాడు. ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్...
టీమిండియా స్టార్ క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ తన మంచి మనసును చాటుకున్నాడు. ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో ఉన్న అయ్యర్.. బుధవారం బయటకు వచ్చాడు. ఈ క్రమంలో కారులో వెళ్తున్న సమయంలో ఓ...
బెంగళూరు: గాయాలకు గురై జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో రీహాబిలిటేషన్లో ఉన్న ఐదుగురు భారత క్రికెటర్ల ఫిట్నెస్కు సంబంధించి బీసీసీఐ మెడికల్ బులెటిన్ను విడుదల చేసింది. వేర్వేరు కారణాలతో ఎన్సీఏలో కోలుకుంటున్న వీరందరి ఫిట్నెస్...
ఐసీసీ ప్రతిష్టాత్మక వన్డే వరల్డ్కప్కు మరో 99 రోజులు మిగిలిఉంది. భారత్ ఆతిథ్యమిస్తున్న వన్డే వరల్డ్కప్కు సంబంధించిన షెడ్యూల్ను ఐసీసీ మంగళవారం రిలీజ్ చేసింది. అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు జరగనున్న...
టీమిండియా యువ ఓపెనర్ ఇషాన్ కిషన్ బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీకి వెళ్లనున్నాడు. వెస్టిండీస్ పర్యటనకు ముందు ఏన్సీఏలో డెడికేటెడ్ స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ పోగ్రామ్ను బీసీసీ నిర్వహించనుంది. ఈ పోగ్రామ్లో కిషన్తో పాటు...
రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ వేగంగా కోలుకుంటున్నాడు. ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ ఆకాడమీలో శిక్షణ పొందుతున్న పంత్..పూర్తి ఫిట్నెస్ సాధించే పనిలో పడ్డాడు. ఇక తన...
వన్డే ప్రపంచకప్-2023కు ముందు టీమిండియాకు గుడ్న్యూస్. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ భారత స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ ఇప్పుడు పూర్తి ఫిట్నెస్ సాధించే పనిలో పడ్డాడు. పంత్ ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్...
ఐపీఎల్-2023 సీజన్లో ఓ జట్టుకు కొత్త కెప్టెన్ వచ్చాడు. మే 1న ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో గాయపడిన కేఎల్ రాహుల్ స్థానంలో కృనాల్ పాండ్యా లక్నో సూపర్ జెయింట్స్ తాత్కాలిక కెప్టెన్గా బాధ్యతలు చేపట్టనున్నాడు...
టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా విషయంలో ఊహించని మలుపులు చోటుచేసుకుంటున్నాయి. ఒకసారి ఫిట్గా ఉన్నాడంటూ జాతీయ జట్టులోకి ఎంపిక చేస్తారు.. మరుక్షణమే ఫిట్గా లేడని ప్రకటిస్తారు. దీంతో టీమిండియా అభిమానులు బుమ్రా విషయంలో బీసీసీఐ...
BCCI - Chetan Sharma: భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) చీఫ్ సెలక్టర్ చేతన్ శర్మ వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. కొంతమంది టీమిండియా ఆటగాళ్లు ఫిట్నెస్ నిరూపించుకునేందుకు ఇంజక్షన్లు తీసుకుంటారంటూ అతడు చేసిన వ్యాఖ్యలు...
స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరగున్న టెస్టు సిరీస్తో టీమిండియా స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా పునరాగమనం చేయనున్నాడు. ఆస్ట్రేలియాతో తొలి రెండు టెస్టులకు బీసీసీఐ ప్రకటించిన జట్టులో జడేజాకు చోటు దక్కింది. అయితే జడేజాను ఎంపికచేసినప్పటికీ...