ADVERTISEMENT
Mukkoti Ekadashi
Mukkoti Ekadashi : వీఐపీల సేవలో టీటీడీ.. క్యూలైన్లలో భక్తుల కష్టాలు
తిరుమల: వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ఉత్తర ద్వారం నుంచి భక్తులకు దర్శనమివ్వనున్నారు. సోమవారం అర్ధరాత్రి నుంచి శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాన్ని ప్రారంభించేందుకు టీటీడీ రంగం సిద్ధం చేసింది...
ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజున యోగనిద్రలోకి వెళ్లిన శ్రీమహా విష్ణువు, కార్తీకశుద్ధ ఏకాదశి రోజున యోగనిద్ర నుంచి మేల్కొని, శ్రీదేవి – భూదేవి సమేతంగా ఈ ఏకాదశి రోజున వైకుంఠానికి తిరిగి వచ్చాడట. అప్పుడు...
భద్రాచలం: భూలోక వైకుంఠంగా భక్తులు భావించే భద్రగిరి.. ముక్కోటి ఏకాదశికి ముస్తాబవుతోంది. భద్రుడి తపస్సుతో వైకుంఠం నుంచి సరాసరి సాక్షాత్కరించి దర్శనమిచ్చిన శ్రీ మహావిష్ణువు అవతార రూపమే భద్రాచలం రామయ్యగా ప్రతీతి. నాలుగు చేతుల్లో...
సాక్షి, హైదరాబాద్/అమరావతి: ముక్కోటి ఏకాదశి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన ఆలయాలు దేదీప్యమానంగా వెలిగిపోతున్నాయి. ఆధ్యాత్మిక శోభతో కళకళలాడుతున్నాయి. పవిత్ర పర్వదినం కావడంతో ఆలయాల దర్శనం కోసం భక్తులు వేకువ ఝాము నుంచే ఆలయాల...