ADVERTISEMENT
lord venkateswara swamy
నాంపల్లి (హైదరాబాద్): నిలోఫర్ కేఫ్ యజమాని బాబూరావు వడ్డీ కాసులవాడికి వజ్రాలు పొదిగిన బంగారు యజ్ఞోపవీతం సమర్పించారు. రూ.నాలుగున్నర కోట్ల విలువైన ఈ కానుకను తిరుమల తిరుపతి దేవస్థానానికి ఆయన అందజేశారు. దైవదర్శనానికి వెళ్లిన...
సాక్షి, సిద్దిపేట: బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు తనకు సెంటిమెంట్ అయిన సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం కోనాయిపల్లి వేంకటేశ్వరస్వామిని శనివారం దర్శించుకున్నారు. సుమారు 12.30 గంటల సమయంలో ఆలయానికి చేరుకున్న కేసీఆర్కు అర్చకులు...
శ్రీవారికి రోజు పూజ చేసేటప్పుడు ఏమనిపిస్తుంది అంటే...!
సాక్షి, తిరుమల: తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వ దర్శనానికి 20 గంటల సమయంలో పడుతోంది. భక్తులు అన్ని కంపార్ట్మెంట్లలో నిండిపోయి ఏటీసీ కౌంటర్ వరకు...
సాక్షి, తిరుమల: టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన జరిగిన తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలకమండలి సమావేశం ముగిసింది. ఈ క్రమంలో టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. తిరుపతిలో శ్రీనివాస సేతు...