ADVERTISEMENT
Lays Foundation
సాక్షి, హైదరాబాద్: ప్రజా పాలన విజయోత్సవాల్లో భాగంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ విభాగం పరిధిలో రూ. 5827 కోట్లతో చేపడుతున్న వివిధ అభివృద్ధి పనులను వర్చువల్గా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రారంభించారు. నగరంలో...
విజన్ విశాఖ పేరుతో 2 వేల మంది ఇన్వెస్టర్లతో సమావేశం
సాక్షి, అమరావతి: ఏపీలో ఆహారశుద్ధి, పరిశ్రమలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వర్చువల్గా ప్రారంభించారు. 7 ప్రాజెక్టులకు భూమిపూజతోపాటు మరో 6 ప్రాజెక్టులను తాడేపల్లి క్యాంపు కార్యాలయంల నుంచి వర్చువల్గా ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా...
Live: పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులకు సీఎం వైఎస్ జగన్ శంకుస్థాపన
విశాఖలోని కైలాసపురం వద్ద ₹600 కోట్లతో రహేజా గ్రూప్ నిర్మిస్తున్న దేశంలోనే అతిపెద్ద ఇనార్బిట్ మాల్
విశాఖలోని కైలాసపురం వద్ద ₹600 కోట్లతో రహేజా గ్రూప్ నిర్మిస్తున్న దేశంలోనే అతిపెద్ద ఇనార్బిట్ మాల్ నిర్మాణానికి సీఎం వైయస్ జగన్ శంకుస్థాపన చేశారు. విశాఖ అభివృద్ధిలో ఇది ఆణిముత్యంలా నిలిచిపోయే ప్రాజెక్టు, దీనిద్వారా...