ADVERTISEMENT
Khammam sabha
సాక్షి, ఖమ్మం: ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ తలపెట్టిన భారీ బహిరంగ సభ నిర్వహణకు సర్వం సిద్ధమైంది. ఈ సభలో కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ నింపాలని పార్టీ నేతలు ప్లాన్ చేస్తున్నారు. అయితే, కాంగ్రెస్కు అడ్డుకునేందుకు...
Live Updates.. ►రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. భారత్ జోడో యాత్ర తర్వాత తెలంగాణకు రావడం సంతోసంగా ఉంది. మా ఐడియాలజీ దేశాన్ని కలపడం. ఇతరులది దేశాన్ని విభజించడం. దేశమంతా భారత్ జోడో యాత్రను సమర్ధించింది...
నాపై ఎవరి ఒత్తిడి లేదు.. ఇండిపెండెంట్గానే పనిచేస్తున్నా: తమిళిసై
సాక్షి, హైదరాబాద్: ఖమ్మంలో బుధవారం జరిగిన బీఆర్ఎస్ సభలో పలువురు సీఎంలు, నేతలు గవర్నర్లు, బీజేపీపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్.. వారి వ్యాఖ్యలకు...
సాక్షి, ఖమ్మం: ఖమ్మం బీఆర్ఎస్ తలపెట్టిన భారీ బహిరంగ సభ విజయవంతమైంది. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ సహా ఖమ్మం బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేశారు. కాగా, సభలో సీఎం కేసీఆర్...
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ తలపెట్టిన ఖమ్మం సభకు సూపర్ రెస్పాన్స్ వచ్చిందని సీఎం కేసీఆర్ అన్నారు. సభకు విచ్చేసిన ప్రతీ నేతకు, కార్యకర్తకు, ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్ పేరుపేరునా థ్యాంక్స్ చెప్పారు. ఇక, ఈ...
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ పార్టీ ఖమ్మంలో తలపెట్టిన సభ విజయవంతమైంది. సభలో భారీ సంఖ్యలో ప్రజలు రావడంతో సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఖమ్మం ప్రజలపై వరాలు కురిపించారు. ఈ...
బీజేపీతో పోరాడుతానంటున్న కేసీఆర్ కాంగ్రెస్పై ఎందుకు దాడి చేస్తున్నారు: రేవంత్రెడ్డి
ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు పుట్టిందే బీఆర్ఎస్: సీఎం కేసీఆర్
కేసీఆర్ మాకు పెద్దన్న లాంటివారు: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్
ఇవాళ మార్పు కోసం తొలి అడుగు పడింది: పంజాబ్ సీఎం భగవంత్సింగ్ మాన్
సాక్షి, ఖమ్మం: దేశంలో ప్రబలమైన మార్పునకు ఖమ్మం బీఆర్ఎస్ భేరి ఒక సంకేతమని ఆ పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పేర్కొన్నారు. అంతకు ముందు సభకు హాజరైన మూడు రాష్ట్రాల...
బీజేపీ, ఆర్ఎస్ఎస్ కలిసి దేశాన్ని భ్రష్టు ప్రట్టిస్తున్నాయి: సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా
సాక్షి, ఖమ్మం: దేశం మార్పు కోరుతోందని, వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని తరిమికొట్టాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పిలుపునిచ్చారు. ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలను గవర్నర్లు ఇబ్బందిపెడుతున్నారని, వారిని ప్రధాని నరేంద్ర...
సాక్షి, ఖమ్మం: ఏటా రెండు కోట్ల ఉద్యోగాలిస్తామని, ప్రతి ఒక్కరి ఖాతాలో రూ.15 లక్షలు వేస్తామని, నిత్యావసర వస్తువులు సామాన్యులకు అందుబాటులోకి తెస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన బీజేపీ భారతీయ అబద్ధాల పార్టీగా...
సాక్షి, ఖమ్మం: బీజేపీ, ఆర్ఎస్ఎస్ రెండూ కలిసి భారత రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తున్నాయని సీపీఐ జాతీయ కార్యదర్శి డి.రాజా మండిపడ్డారు. బుధవారం ఖమ్మంలో నిర్వహించిన బీఆర్ఎస్ ఆవిర్భావ సభలో ఆయన ప్రసంగించారు. ‘తెలంగాణ సాయుధ...
సాక్షి, ఖమ్మం: దేశంలో బీజేపీ, ఆర్ఎస్ఎస్లు జాతీయ సంపదను కొల్లగొట్టి, పరిపాలనను అస్తవ్యస్తం చేస్తున్నాయని కేరళ సీఎం పినరయి విజయన్ మండిపడ్డారు. జాతీయ విధానానికి స్వస్తి పలికి ప్రైవేట్ శక్తులను పెంచి పోషిస్తున్నాయని.. దేశంలో...
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: ఖమ్మంలో బీఆర్ఎస్ బహిరంగ సభను విజయవంతం చేసేందుకు అధికార పార్టీకి చెందిన నేతలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. సభ ఏర్పాట్లను మంత్రి హరీష్ రావుతో పాటుగా ఉమ్మడి ఖమ్మం జిల్లాకు...