ADVERTISEMENT
Karanam dharma sree
చంద్రబాబు పాలనంతా అబద్దాలు.. మోసాలు.. పాలనపై కరణం ధర్మ శ్రీ ఫైర్
సాక్షి, అనకాపల్లి: ముఖ్యమంత్రి చంద్రబాబు మాయ మాటలు చెప్పి ప్రజలను మోసం చేశాడని ఆరోపించారు వైఎస్సార్సీపీ నేతలు. ఎనిమిది నెలల్లోనే సూపర్ సిక్స్ హామీలను అమలు చేయలేనని బాబు చేతులెత్తేశాడని వ్యాఖ్యలు చేశారు. అలాగే...
సాక్షి, అనకాపల్లి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలోనే రాష్ట్రంలో సామాజిక న్యాయం జరిగిందని వైఎస్సార్సీపీ కీలక నేతలు అన్నారు. మంగళవారం జిల్లాలోని చోడవరం నియోజకవర్గంలో జరిగిన సామాజిక బస్సు యాత్ర తదనంతర బహిరంగ సభలో...
పి.సత్యారెడ్డి లీడ్ రోల్లో నటించి, జనం ఎంటర్టైన్మెంట్స్పై స్వీయ దర్శకత్వంలో నిర్మిం చిన చిత్రం ‘ఉక్కు సత్యాగ్రహం’. శుక్రవారం సత్యారెడ్డి పుట్టినరోజుని పురస్కరించుకుని ఈ సినిమా ట్రైలర్, పాటల విడుదల వేడుక హైదరాబాద్లో నిర్వహించారు...