ADVERTISEMENT
Jashodaben
చార్మినార్ (హైదరాబాద్): ప్రధాని నరేంద్ర మోదీ సతీమణి జశోదబెన్ గురువారం పాత బస్తీని సందర్శించి పలు దేవాలయాల్లో పూజ లు నిర్వహించారు. ముందుగా చార్మినార్లోని భాగ్యలక్ష్మి దేవాలయాన్ని సందర్శించిన ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు...