ADVERTISEMENT
Jagananna Vasathi Deevena
సాక్షి, అమరావతి: ‘మీరు.. పరీక్షలు రాయాలంటే ముందు ఫీజు కట్టండి. చివరి సంవత్సరం పాసైన వాళ్లకు సర్టిఫికెట్లు ఇవ్వాలంటే ఫీజులు మొత్తం చెల్లించాల్సిందే. మెస్, హాస్టల్ చార్జీలు కడితేనే గదులు కేటాయిస్తాం. ప్రభుత్వం ఇచ్చేవరకు...
రాష్ట్రంలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న 9.44 లక్షల మంది విద్యార్థులకు అక్టోబరు–డిసెంబరు–2023 త్రైమాసికానికి సంబంధించిన జగనన్న విద్యా దీవెన కింద రూ.708.68 కోట్లను విడుదల చేసే కార్యక్రమంలో భాగంగా సీఎం జగన్ కృష్ణా జిల్లా...
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ‘జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన’ పథకాలు చింతలేని ఉన్నత విద్యను అందిస్తున్నాయి. ఐటీఐ నుంచి ఐఐటీ, వైద్య విద్య వరకు పూర్తి ఫీజురీయింబర్స్మెంట్ కల్పిస్తూ ప్రభుత్వం అండగా నిలుస్తోంది...
మా అమ్మగారు నా చిన్నతనంలోనే చనిపోయారు. జగనన్న విద్యాదీవెన,వసతి దీవెన పథకాలతో చదువుకోగలుగుతున్నాను.
ప్రతి పేద విద్యార్థి ఉన్నత చదువులు చదివేందుకు జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన పథకాలు వరం..!
పేద విద్యార్థులు ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉన్నత విద్యను అభ్యసించేందుకు వైఎస్ జగన్ అండగా నిలుస్తున్నారు
చిత్తూరు జిల్లా, నగరిలో జగనన్న విద్యాదీవెన కార్యక్రమం. తల్లిదండ్రుల పేదరికం పిల్లల పెద్ద చదువులకు అడ్డు రాకూడదనే పూర్తి ఫీజుల మొత్తాన్ని మనందరి ప్రభుత్వం భరిస్తుందన్న సీఎం వైయస్ జగన్. ఈ సందర్భంగా ఏర్పాటు...
రాష్ట్రంలో ప్రతి కుటుంబం నుంచి ఒక ఇంజినీర్, డాక్టర్, కలెక్టర్ రావాలని మనందరి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటున్నా పర్వాలేదు, పిల్లలను బడులకు, కాలేజీలకు పంపించండి. ప్రతి పిల్లాడిని...
ప్రతి ఒక్కరూ ఉన్నత విద్య చదవాలని విద్యాదీవెన, వసతి దీవెన పథకాలను తీసుకువచ్చాం. విదేశాల్లో ఉన్నత విద్యకు అయ్యే ఖర్చు ₹1కోటి 25 లక్షల వరకు పూర్తిగా చెల్లిస్తున్న ప్రభుత్వం మనదే. కేవలం ఈ...
కాలేజీ యాజమాన్యాలను ప్రశ్నించే హక్కు మీ చేతుల్లో పెడుతున్నాను. ఏవైనా వసతులు బాగోలేకున్నా, బోధన బాగోలేకున్నా, పిల్లలకు ఇస్తున్న పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ కాక అధిక ఫీజులు డిమాండ్ చేసినా వెంటనే 1902కు ఫోన్...
పెద్ద చదువులు చదువుతున్న పిల్లలకు తోడుగా ఉంటూ కేవలం జగనన్న విద్యాదీవెన, జగనన్న వసతి దీవెన పథకాల ద్వారా ఈ నాలుగేళ్లలోనే ₹15,600 కోట్లు ఇచ్చాం. ఫీజులు మొత్తం నేరుగా కాలేజీలకే ఇవ్వకుండా పిల్లల...
సాక్షి ప్రతినిధి, అనంతపురం: ‘మనం చదువుకునేది ఉద్యోగం కోసం మాత్రమే కాదు.. ప్రపంచంతో పోటీపడే అత్యుత్తమ చదువులే మన లక్ష్యం. విద్య ఒక కుటుంబం స్థితిగతులను, సామాజిక అసమానతలను రూపుమాపుతుంది. పేదరికం సంకెళ్లను తెంచాలంటే...
చదువుల కోసం ఏ ఒక్కరూ అప్పుల పాలయ్యే పరిస్థితి రాకూడదు: సీఎం జగన్
సాక్షి, అనంతపురం జిల్లా: ‘అన్నా నమస్తే, మా నాన్న టైలరింగ్ చేస్తారు.. మా అమ్మ గృహిణి, మాది ధర్మవరం.. అన్నా మీరు అంటుంటారు ఒక దీపం ఒక గదికి వెలుగులు ఇస్తుంది కానీ చదువుల...
సాక్షి, అనంతపురం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హెలికాప్టర్లో సాంకేతిక లోపం ఏర్పడింది. నార్పల నుంచి పుట్టపర్తికి హెలికాప్టర్లో వెళ్లాల్సిన సీఎం.. రోడ్డు మార్గం ద్వారా బయలుదేరారు. కాగా, ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ జగన్ తొలిసారి...
ఇదీ కదా సీఎం జగన్ విజన్.. ప్రత్యక సాక్షి ఈ అమ్మాయే
అనంతపురం: జగనన్న వసతి దీవెన నిధుల జమ కార్యక్రమం (ఫొటోలు)
సాక్షి, అనంతపురం: పేదరిక సంకెళ్లను తెంచుకోవాలంటే అది చదువనే అస్త్రంతోనే సాధ్యమవుతుందన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. జగనన్న వసతి దీవెన నిధుల విడుదల కార్యక్రమంలో భాగంగా.. బుధవారం అనంతపురం జిల్లా నార్సలలో ఏర్పాటు...
CM Jagan Anantapur District Tour Updates: ► బటన్ నొక్కి రూ.912.71 కోట్లు నిధులు విడుదల చేసిన సీఎం జగన్. ► సీఎం జగన్ మాట్లాడుతూ.. దేవుడి దయతో ఈరోజు మరో మంచి...
సాక్షి, అమరావతి: చెప్పిన మాట మేరకు సంక్షేమ క్యాలెండర్లో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం జగనన్న వసతి దీవెన అమలు చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 9,55,662 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.912.71...
సాక్షి, అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మన బడి నాడు-నేడు, జగనన్న విద్యా కానుక, జగనన్న గోరుముద్ద, జగనన్న అమ్మ ఒడి, పాఠ్యాంశ సంస్కరణలు, మరుగుదొడ్ల నిర్వహణ నిధి (టీఎమ్ఎఫ్), పాఠశాల నిర్వహణ...
శ్రీకాకుళం పాతబస్టాండ్: సామాన్యుడికి ఉన్నత చదువు చేరువవుతోంది. బుర్ర నిండా తెలివితేటలు ఉన్నా జేబు నిండా డబ్బు లేకపోవడంతో నిన్నటి తరంలో చాలా మంది ఉన్నత చదువులకు దూరమయ్యారు. కుటుంబ ఆర్థిక స్థితిగతుల మూలాన...