ADVERTISEMENT
Inorbit mall
భాగ్యనగరవాసులకు ఆనంద ప్రతిబింబాలు అందించాలనే థీమ్తో ఇనార్బిట్ మాల్ రిఫ్లెక్షన్ ఆఫ్ జాయ్ అనే డిజిటల్ ప్రచారాన్ని ప్రారంభించింది. ఈ ప్రచారంలో భాగంగా మాల్లో ఆకర్షణీయమైన అలంకరణలు, సృజనాత్మక వర్క్షాప్లు, సాంస్కృతిక ప్రదర్శనలు, ఇంటరాక్టివ్...
విశాఖపట్నంలోని ఇనార్బిట్ మాల్ కొద్దిరోజుల్లో ఓపెన్ కానుంది . విశాఖ నగరానికి సరికొత్త అట్రాక్షన్ ఇనార్బిట్ మాల్ కానుంది . ఇనార్బిట్ మాల్ నిర్మాణం పనులు పూర్తి చేసేందుకు ఆ యాజమాన్యం చకచకా...
రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు అద్భుతం. ₹600 కోట్లతో నిర్మిస్తున్న ఇనార్బిట్ మాల్ ప్రజల షాపింగ్ అవసరాలు తీర్చడమే కాకుండా ఆహ్లాదకరమైన, వినోదాత్మక ప్రదేశంగా అందరినీ ఆకట్టుకుని అలరిస్తుంది - రజనీష్...
13 ఎకరాల్లో మాల్ను నిర్మించాక.. రానున్న రోజుల్లో ఫేజ్-2 కింద మిగిలిన 4 ఎకరాల్లో ఐటీ స్పేస్ ఏర్పాటు చేయనున్నారు. అంతర్జాతీయ స్థాయి కన్వెన్షన్ సెంటర్ను నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందించారు. వీటన్నింటి ద్వారా ఉద్యోగావకాశాలు...
విశాఖలోని కైలాసపురం వద్ద ₹600 కోట్లతో రహేజా గ్రూప్ నిర్మిస్తున్న దేశంలోనే అతిపెద్ద ఇనార్బిట్ మాల్
విశాఖలోని కైలాసపురం వద్ద ₹600 కోట్లతో రహేజా గ్రూప్ నిర్మిస్తున్న దేశంలోనే అతిపెద్ద ఇనార్బిట్ మాల్ నిర్మాణానికి సీఎం వైయస్ జగన్ శంకుస్థాపన చేశారు. విశాఖ అభివృద్ధిలో ఇది ఆణిముత్యంలా నిలిచిపోయే ప్రాజెక్టు, దీనిద్వారా...
రాష్ట్రంలోని నాయకత్వం వాణిజ్య, వ్యాపార, పారిశ్రామికాభివృద్ధికి పూర్తి సహాయ సహకారాలందిస్తోంది. ఇనార్బిట్ మాల్తో మరింత అభివృద్ధికి బాటలు పడాలని ఆకాంక్షిస్తున్నా. ఇక్కడ త్వరలో నిర్మించబోయే ఐటీ స్పేస్ ద్వారా ఐటీ రంగం అభివృద్ధి కార్యక్రమాలను...
సాక్షి, విశాఖ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు. తమకు కష్టం వచ్చిందని సీఎం జగన్ను కలిసిన బాధితులకు తానున్నానంటూ భరోసా కల్పించారు. మంగళవారం విశాఖ పర్యటనలో భాగంగా సీఎం జగన్ ఇనార్బిట్మాల్కు...
సాక్షి, విశాఖ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈరోజు(మంగళవారం)విశాఖ పర్యటన సందర్భంగా అక్కడ రూ.600 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న రహేజా గ్రూప్స్ ఇనార్బిట్ మాల్కు భూమి పూజ చేశారు. విశాఖపట్నం కైలాసపురంలో నిర్మిస్తున్న ఇనార్బిట్ మాల్...
Updates: ► ఏయూ నుంచి విశాఖ ఎయిర్పోర్ట్కు బయల్దేరిన సీఎం వైఎస్ జగన్. ► ఆంధ్ర యూనివర్సిటీలో నూతన భవనాలను ప్రారంభించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. సుమారు రూ.100 కోట్ల వ్యయంతో వీటిని నిర్మించారు...
కైలాసపురం వద్ద ఇనార్భిట్ మాల్ కు భూమిపూజ చేయనున్న సీఎం
సాక్షి, తాడేపల్లి: కె రహేజా గ్రూపు ప్రెసిడెంట్ నీల్ రహేజా మంగళవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిశారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి ఆయనతో పాటు ఇనార్బిట్ మాల్స్ సీఈఓ రజనీష్...