ADVERTISEMENT
HP
భారతదేశంలో హెచ్పీ ఒమెన్ 16ను లాంచ్ చేస్తూ తన గేమింగ్ ల్యాప్టాప్ లైనప్ను విస్తరించింది. ఈ లేటెస్ట్ ఏఐ గేమింగ్ ల్యాప్టాప్ ఎన్వీడియా గెఫోర్స్ 12జీబీ ఆర్టీఎక్స్తో జత చేసిన.. ఐటెల్ కోర్ అల్ట్రా...
హెచ్పీ తన తదుపరి తరం ఏఐ ఆధారిత ల్యాప్టాప్లను మార్కెట్లో విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. కొత్తగా ప్రవేశపెట్టిన హెచ్పీ ఎలైట్ బుక్, ప్రోబుక్, ఓమ్నీబుక్లను విభిన్న వ్యాపారాలు, వినియోగదారుల అభివృద్ధి చెందుతున్న అవసరాలను తీర్చడానికి...
హెచ్పీ తన ఫ్లాగ్షిప్ గేమింగ్ ల్యాప్టాప్ ‘ఓమెన్ మాక్స్ 16’ని భారత్లో లాంచ్ చేసింది. ఇది కంపెనీ అత్యంత శక్తివంతమైన గేమింగ్ ల్యాప్టాప్. అత్యాధునిక ఏఐ-ఆధారిత ఫీచర్లు, బ్లాక్వెల్ ఆర్కిటెక్చర్తో కూడిన సరికొత్త ఎన్విడియా...
టెక్నాలజీ అందుబాటులోకి వస్తున్న కొద్దీ కొత్త ఆవిష్కరణలు పుట్టుకొస్తున్నాయి. టెక్ యుగంలో ల్యాప్టాప్లకు ప్రత్యేక స్థానం ఉంది. ఈ రంగంలో సేవలందిస్తున్న హెచ్పీ(HP) కంపెనీ కొత్త ఆవిష్కరణలకు వేదికగా నిలిచిన కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ షో(CES)-2025లో...
డ్రీమ్హాక్ ఇండియాలో ఒమెన్ ఇంటెల్ క్యాంపస్ క్వెస్ట్ సీజన్ 2 గ్రాండ్ ఫినాలేను హెచ్పీ ప్రకటించింది. గత మూడు నెలలుగా.. భారతదేశం అంతటా 1,600 జట్లకు చెందిన 8,000 మంది ప్లేయర్స్ వివిధ రౌండ్లలో...
హెచ్పీ భారతదేశంలో తన మొదటి 2 ఇన్ 1 ఏఐ బేస్డ్ 'ఓమ్నీబుక్ అల్ట్రా ఫ్లిప్' అనే కొత్త ల్యాప్టాప్ లాంచ్ చేసింది. ఇది ఇంటెల్ లూనార్ లేక ప్రాసెసర్ కోర్ అల్ట్రా సిరీస్...
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ కూడిన టెక్నాలజీతోనే ఆర్థిక వృద్ధి సాధ్యం. ఇది అత్యధిక మంది భారతీయులు నమ్ముతున్న మాట. సాంప్రదాయకంగా ఆర్థిక వ్యవస్థకు దూరంగా ఉన్న జనాభాను ఏకీకృతం చేయడంలో 89 శాతం మంది భారతీయులు...
హ్యూలెట్ ప్యాకర్డ్ ఎంటర్ప్రైజ్ (హెచ్పీఈ) తాజాగా దేశవ్యాప్తంగా ‘మేడ్ ఇన్ ఇండియా’ సర్వర్లను ప్రారంభించినట్లు ప్రకటించింది. ఈ సర్వర్లను మనేసర్లోని వీవీడీఎన్ టెక్నాలజీస్ భాగస్వామ్యంతో తయారుచేసినట్లు చెప్పింది. గత ఏడాది జూలైలో హెచ్పీఈ, వీవీడీఎన్...
అమెరికన్ కంప్యూటర్స్ తయారీ సంస్థ 'హెచ్పీ' ఇటీవల భారతీయ మార్కెట్లో కొత్త 'ఎన్వీ మూవ్' (Envy Move) ఆల్ ఇన్ వన్ పీసీ లాంచ్ చేసింది. ఈ పీసీను మనతోపాటు తీసుకెళ్లడానికి అనుగుణంగా ఉండేందుకు...
ప్రముఖ కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ హెచ్పీ సరికొత్త గేమింగ్ ల్యాప్ట్యాప్లను ఆవిష్కరించింది. లాస్ వెగాస్లో జరిగిన కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో (CES 2024)లో తమ OMEN, HyperX సబ్-బ్రాండ్ల కింద కొత్త గేమింగ్ పోర్ట్ఫోలియోను...
న్యూఢిల్లీ: దేశీయంగా ఐటీ హార్డ్వేర్ తయారీని ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన ఉత్పాదకత ఆధారిత ప్రోత్సాహక (పీఎల్ఐ) స్కీము కింద 27 సంస్థలు ఎంపికయ్యాయి. అనుమతి పొందిన వాటిలో డెల్, హెచ్పీ, ఫ్లెక్స్ట్రానిక్స్, ఫాక్స్కాన్ మొదలైన కంపెనీలు...
అనుభవం నేర్పిన పాఠాలు అద్భుత విజయాలను సొంతం చేస్తాయి. రెండు దశాబ్దాలకు పైగా ఎన్నో కార్పొరేట్ కంపెనీలలో పని చేసిన ఇప్సితా దాస్గుప్తా ఎన్నో విలువైన పాఠాలను నేర్చుకుంది. అమెరికాలో యాపిల్ సర్వీసెస్లో సీనియర్...
న్యూఢిల్లీ: హెచ్పీ సంస్థ రీఫర్బిష్డ్ (మరమ్మతులు చేసి పునర్వినియోగానికి అనుకూలంగా మార్చిన) ల్యాప్టాప్లను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. స్టార్టప్లు, ఫ్రీలాన్సర్లు, విద్యార్థులు, సూక్ష్మ, చిన్న వ్యాపార సంస్థలకు అందుబాటు ధరలకే ల్యాప్టాప్లు అందించే లక్ష్యంతో వీటిని...
న్యూఢిల్లీ: టెక్ దిగ్గజం గూగుల్, పీసీల తయారీ సంస్థ హెచ్పీ కలిసి భారత్లో క్రోమ్బుక్స్ ఉత్పత్తిని ప్రారంభించాయి. భారత్లో తొలిసారిగా తయారుచేస్తున్న క్రోమ్బుక్స్తో దేశీ విద్యార్థులకు చౌకగా, సురక్షితమైన విధంగా కంప్యూటింగ్ అందుబాటులోకి రాగలదని...
గ్లోబల్ టెక్ దిగ్గజం గూగుల్, కంప్యూటర్ల తయారీ సంస్థ హెచ్పీ భాగస్వామ్యంలో హెచ్పీ సాయంతో క్రోమ్బుక్ తయారీ ప్రారంభమైంది. ఈ సందర్భంగా తొలిసారి భారత్లో క్రోమ్బుక్లు తయారు చేసేందుకు హెచ్పీతో భాగస్వామ్యం కుదుర్చుకున్నాం. తద్వారా...
న్యూఢిల్లీ: భారత్లోనే క్రోమ్బుక్స్ను ఉత్పత్తి చేసే దిశగా టెక్ దిగ్గజం గూగుల్తో కంప్యూటర్ల తయారీ సంస్థ హెచ్పీ చేతులు కలిపింది. అక్టోబర్ 2 నుంచి వీటిని చెన్నైకి దగ్గర్లోని తమ ఫ్లెక్స్ ఫెసిలిటీలో వీటి...
ల్యాప్టాప్లు,కంప్యూటర్ల దిగుమతులపై కేంద్రం నిర్ణయం చైనా కంపెనీలతో సహా ,ఆపిల్, శాంసంగ్,హెచ్పీ లాంటి దిగ్గజ కంపెనీలకు షాకిచ్చింది. ముఖ్యంగా ఫెస్టివల్ సీజన్ సమీపిస్తున్న తరుణంలో చైనా లైసెన్సు లేకుండానే చిన్న టాబ్లెట్ల నుంచి ఆల్...
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రపంచంలో తొలి 45 అంగుళాల సూపర్ అల్ట్రావైడ్ డ్యూయల్ క్యూహెచ్డీ కర్వ్డ్ డిస్ప్లేను టెక్నాలజీ సంస్థ హెచ్పీ భారత మార్కెట్లో విడుదల చేసింది. ప్రారంభ ధర రూ.1,26,631 ఉంది. అలాగే...
న్యూఢిల్లీ: వ్యక్తిగత కంప్యూటర్ల (పీసీలు) మార్కెట్ కోలుకుంటోందని, వచ్చే ఆరు నెలల్లో పీసీలకు అధిక డిమాండ్ వస్తుందని అంచనా వేస్తున్నట్టు హెచ్పీ ఇండియా తెలిపింది. కరోనా నాటితో పోలిస్తే పర్సనల్ కంప్యూటర్ల సంఖ్య పెరిగినట్టు...
ప్రముఖ టెక్నాలజీ సంస్థ హెచ్పీ అతి తక్కువ ధరకే క్రోమ్బుక్ ల్యాప్ట్యాప్ను విడుదల చేసింది.హెచ్పీ క్రోమ్ బుక్ 15.6 అని పిలిచే క్రోమ్బుక్లో సెలెరాన్ N4500 ఆధారిత ప్రాసెసర్ ఉండగా.. మార్కెట్లో లభ్యమవుతున్న ఈ...
సాక్షి, ముంబై: ప్రముఖ ఎలక్ట్రానిక్స్ కంపెనీ హెచ్పీ అత్యంత శక్తివంతమైన గేమింగ్ ల్యాప్టాప్ను ఇండియాలో ఆవిష్కరించింది. ప్రీమియం సెగ్మెంట్లో ఒమెన్ 17 పేరుతో తీసుకొచ్చిన ఈ కొత్త గేమింగ్ ల్యాప్టాప్లో సరికొత్త 13వ జెన్...
స్మార్ట్ఫోన్లు అందుబాటులోకి వచ్చాక ఫొటోగ్రఫీ తేలికైంది. అయితే, స్మార్ట్ఫోన్లో ముచ్చటగా తీసుకున్న ఫొటోలను ముద్రించుకోవాలంటే మాత్రం స్టూడియోలు, కలర్ ల్యాబ్లకు వెళ్లాల్సిందే! అంత శ్రమ లేకుండా సత్వరమే ఫొటోలు ముద్రించగల ఫొటో ప్రింటర్ను కంప్యూటర్ల...