ADVERTISEMENT
Hitaishi
ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం మీడియా అకృత్య ఆగడాలకు అంతులేకుండా పోతోంది. టీడీపీ కన్నా వీరికి ఎక్కువ ప్రస్టేషన్ వస్తోంది. ముఖ్యమంత్రి జగన్కు వ్యతిరేకంగా ఏదో ఒక కథనం రాయాలా అన్న ఆతృతలో ఉచ్చనీచాలు మర్చిపోతున్నారు. టీడీపీ...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పీడ్ పెంచారు. ఆయన ధాటిగా మాట్లాడటమే కాదు.. ప్రతిపక్షాన్ని సెంటిమెంటు ఆయుధంతో దెబ్బ కొడుతున్నారు. ప్రతిపక్షం బలహీనతను ఆయన నొక్కి మరీ ప్రశ్నిస్తున్నారు. మరో వైపు ప్రతిపక్ష...
ఆంద్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీకి అధికార ప్రతినిధిగానే కాకుండా, వర్కింగ్ అద్యక్ష బాద్యత కూడా ఈనాడు మీడియా అధినేత రామోజీరావు తీసుకున్నట్లుగా ఉంది. అచ్చంగా ఒక రాజకీయ పార్టీ మాదిరి వ్యవహరిస్తుండడమే కాకుండా, తెలుగుదేశం పార్టీని...
అఖిల భారత కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు, కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సోనియాగాంధీ అధ్యక్షపదవి నుంచి దిగిపోయిన కారణంగా ఇన్నింగ్స్ ముగిసిందని ప్రకటించినా, లేక ఇతర కారణాలతో రాజకీయాల నుంచి విరమించుకుంటున్నట్లు ప్రకటించినా, ఎలాగైనా దేశ...
ఆంధ్రప్రదేశ్లో కొత్త పరిశ్రమలు రాకుండా అడ్డుకోవడానికి ఈనాడు మీడియా ప్రయత్నాలు గట్టిగానే చేస్తోంది. ఏపీ అభివృద్దికి పెద్ద శత్రువుగా ఈ మీడియా మారిందంటే ఆశ్చర్యం కాదు. ఒక వైపు రాష్ట్రానికి కొత్త పెట్టుబడులు, పరిశ్రమలు...
ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు రోజురోజుకు చిత్రాచిత్రంగా, పట్టరాని అసహనంతో మాట్లాడుతున్నట్లుగా ఉంది. కృష్ణా జిల్లా గన్నవరంలో పర్యటించిన సందర్భంగా మాట్లాడిన విషయాలు గమనిస్తే ఆయన ఏదో తేడాగా వ్యవహరిస్తున్నారన్న అనుమానం సహజంగానే...
కుట్రలు, కుతంత్రాలు ఏదో ఒక రోజు బటయపడతాయని అంటారు. అబద్దాలు ఆడేవారు ఎప్పుడో ఒకప్పుడు దొరికిపోతారన్నది నానుడి. సరిగ్గా ఈనాడు మీడియా పరిస్థితి అలాగే ఉందని చెప్పాలి. గత నాలుగేళ్లుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై...
ఆంద్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీకి ఏమీ తోచడం లేదు.పెద్దగా పని ఉండడం లేదు. అప్పుడప్పుడూ గుడులనో, గోపురాలనో హడావుడి చేస్తేనన్నా పార్టీ ఉనికి నిలబడుతుందని అనుకున్నారేమో తెలియదు కానీ, తాజాగా ఒక కారికేచర్ ఆధారంగా...
ఆంధ్రప్రదేశ్ శాసనమండలికి వైఎస్సార్సీపీ తన అభ్యర్థులను ఎంపిక చేసిన తీరు వర్తమాన రాజకీయంలో ఒక మాస్టర్ స్ట్రోక్లా అనిపిస్తోంది. మొత్తం 18 స్థానాలకు అభ్యర్దులను ఎంపిక చేయడం ద్వారా పార్టీ ఎంత సమర్ధవంతంగా పనిచేస్తున్నదో...
అద్దెకు వచ్చినవారు ఎప్పుడూ అదే అద్దె ఇంటిలో ఉంటారా? రాజకీయాలలో కూడా ఇలాగే అద్దె ఇళ్ల మాదిరి కొన్ని పార్టీలు ఉపయోగపడుతుంటాయి. బీజేపీ ఏపీ శాఖ మాజీ అధ్యక్షుడు, ఆ పార్టీ జాతీయ కార్యవర్గ...
ఆంధ్ర ప్రదేశ్లో రాజకీయాలు రోజురోజుకు దిగజారుతున్నాయి. పదిమందికి చట్టం గురించి, ప్రభుత్వ నిబంధనల గురించి, వాటిని పాటించవలసిన అవసరం గురించి చెప్పవలసిన మాజీ ముఖ్యమంత్రే ఉల్లంఘిస్తున్నారు. గతంలో పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసి, ప్రస్తుతం ప్రతిపక్ష...
ఏపీ మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు బాగా ఫ్రస్టేషన్ లో కనిపిస్తున్నారు. ఆయన తాను ఏమి మాట్లాడుతున్నారో తనకే అర్ధం అవడంలేదనిపిస్తుంది. ఆయన కొన్ని డైలాగుల వీడియోలు వింటే ఆశ్చర్యం కలుగుతుంది. అమెరికాలో...
ఒకప్పుడు విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు అంటూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. పలువురు ప్రాణాలు కూడా కోల్పోయారు. ఆ తర్వాత కానీ.. విశాఖలో ఉక్కు ప్యాక్టరీ ఏర్పాటు కాలేదు. ఇప్పుడు...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వపరంగానే కాదు.. పార్టీ పరంగా కూడా వినూత్న కార్యక్రమాలు రూపొందిస్తున్నారు. వాటిని అమలు చేస్తున్నారు. పార్టీ పరంగా గృహ సారధులు పేరుతో...
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు శాసనసభలో చేసిన ప్రసంగం సహజంగానే ఎవరినైనా ఆకట్టుకుంటుంది. ఆయన తెలివిగా రాష్ట్ర ప్రభుత్వం, బడ్జెట్ పై కన్నా, కేంద్రంపైన, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పనితీరుపైన అధికంగా మాట్లాడినట్లు అనిపిస్తుంది...
తెలంగాణలో నేతలు ఒకరిని మించి ఒకరు పోటీ పడి డైలాగులు విసురుతున్నారు. తాజాగా బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు కూడా వివాదస్పదమే. ఆయన సచివాలయ గుమ్మటాలను కూల్చివేస్తామని ప్రకటించారు. బీజేపీ అధికారంలోకి...
తెలుగు రాష్ట్రాలలో జరుగుతున్న పాదయాత్రలు ఎంతవరకు ఫలితాలు ఇస్తాయన్నది చర్చనీయాంశంగా ఉంది. పాదయాత్రలను సఫలం చేయడం కోసం, ప్రజలను , కనీసం తమ పార్టీ కార్యకర్తలను ఉత్సాహపరచడం కోసం వారు చేస్తున్న తీవ్ర వ్యాఖ్యలు...
ఎప్పుడు అవకాశం వస్తే అప్పుడు రాష్ట్రంపై విషం కక్కుతున్న ఈనాడు, తదితర టీడీపీ మీడియా సంస్థలు ఎలా అబద్దాలు ఆడుతున్నాయో కేంద్ర ప్రభుత్వ సమాచారం వెల్లడి చేసింది. ఈ మూడున్నరేళ్లలో బహుశా ఈనాడు పత్రిక...
తెలుగుదేశం హిందుపూర్ శాసనసభ్యుడు, ప్రముఖ నటుడు బాలకృష్ణ, జనసేన అధినేత, మరో ప్రముఖ నటుడు పవన్ కళ్యాణ్అ న్స్టాపబుల్ అంటూ ఏమైనా మాట్లాడుకోనివ్వండి. ఆపకుండా నవ్వుకోనివ్వండి. ఎవరికి అభ్యంతరం లేదు. కాని మధ్యలో ప్రజలను...
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటులో రెండు ప్రశ్నలకు గట్టి జవాబే ఇచ్చినట్లనిపిస్తుంది. ఆ పార్టీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి రాజ్యసభలో చేసిన ప్రసంగం ఆ విషయాన్ని స్పష్టం చేసింది. ప్రత్యేక హోదా అంశంతో పాటు...
తెలంగాణ మున్సిపల్ , ఐటీ శాఖల మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు ముఖ్యమంత్రి పదవిని చేపట్టడానికి సమయం మరికాస్త దగ్గరగా ఉన్నట్లు అనిపిస్తుంది. శాసనసభలో ఆయన గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు...
తెలుగుదేశం హిందుపూర్ శాసనసభ్యుడు , ప్రముఖ నటుడు బాలకృష్ణ.. జనసేన అధినేత , మరో ప్రముఖ నటుడు పవన్ కళ్యాణ్లు అన్ స్టాపబుల్ అంటూ ఏమైనా మాట్లాడుకోనివ్వండి. ఆపకుండా నవ్వుకోనివ్వండి. ఎవరికి అభ్యంతరం లేదు...
తెలుగుదేశం శాసనమండలి సభ్యుడు, మాజీ మంత్రి నారా లోకేష్ ఒక వ్యాఖ్య చేస్తూ నెల్లూరు నుంచే వైస్సార్సీపీ పతనం ప్రారంభమైందని అన్నారు. ఇది వినడానికి టీడీపీ వారికి బాగానే ఉన్నట్లు అనిపిస్తున్నా.. అదే సూత్రం...
ఢిల్లీలో జరిగిన ఏపీ ఇన్వెస్టర్స్ గ్లోబల్ మీట్ సన్నాహక సదస్సులో ముఖ్యమంత్రి జగన్ చేసిన స్పీచ్ కాని, అక్కడ పలువురు ప్రముఖులు వ్యక్తం చేసిన అభిప్రాయాలు కాని గమనిస్తే ఏపీకి ఆశాజనక పరిస్థితులు ఏర్పడుతున్నాయనిపిస్తుంది...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎంత పట్టుదలతో ఉంటారో మరోసారి రుజువైంది. తెలుగు రాష్ట్రాలలో హైదరాబాద్ తర్వాత అతి పెద్ద నగరం అయిన విశాఖపట్నాన్ని రాజధానిగా ఎంపిక చేసుకోవడం ద్వారా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని వేగవంతం...
సాక్షి ప్రత్యేకం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వినుకొండలో చేసిన ప్రసంగం ధాటిగా సాగింది. చేదోడు స్కీమ్ కింద లబ్దిదారులకు ఆర్ధిక సాయం అందించేందుకు ఏర్పాటు చేసిన ఈ సభలో ఆయన కొన్ని కొత్త...
తెలుగుదేశం నేత, మాజీ మంత్రి, శాసనమండలి సభ్యుడు నారా లోకేష్ తన పాదయాత్రలో చేస్తున్న ప్రసంగాలలో కొత్త కోణాలు కనిపిస్తున్నాయి. ఆయన ఒక స్పీచ్ ఇస్తూ టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు దేవుడని, టీడీపీ...
తెలంగాణలో గవర్నర్ తమిళసైకి, ముఖ్యమంత్రి కేసీఆర్కు మధ్య ఏర్పడిన విభేదాలు.. చివరికి రిపబ్లిక్ దినోత్సంపై కూడా ప్రతిబింబిండం దురదృష్టకరం. రాజకీయాలకు,వివాదాలకు అతీతంగా ఉండవలసిన ఈ ఉత్సవం మొత్తం గందరగోళంగా మారింది. రిపబ్లిక్ డే జరపాలని...
జనసేన అధినేత పవన్ కళ్యాణ్లో రోజురోజుకు అసహనం పెరిగిపోతోంది. ఆయన తాను ఒక రాష్ట్ర స్థాయి నాయకుడనన్న సంగతిమర్చి పోయి ఏది పడితే అది మాట్లాడుతున్నారు. ఏపీలో ఉత్తరాంద్ర, రాయలసీమకు చెందిన కొందరు తమకు...