ADVERTISEMENT
Greater Visakhapatnam Municipal Corporation
కొమ్మాది: గ్రేటర్ విశాఖపట్నం 8వ వార్డు పరిధిలోని ఎండాడలో ఐదు ఎకరాల విస్తీర్ణంలో హైకోర్టు న్యాయమూర్తుల అతిథి గృహ నిర్మాణాలకు రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్సింగ్ ఠాకూర్ శనివారం శంకుస్థాపన చేశారు...