ADVERTISEMENT
Grama Volunteer
సాక్షి,విశాఖపట్నం: ఎన్నికలకు ముందు పవన్ కల్యాణ్, చంద్రబాబు రాష్ట్రంలో 30 వేల మందికిపైగా మహిళలు మాయమయ్యారని ప్రచారం చేశారని వైఎస్సార్సీపీ అధికారప్రతినిధి, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి గుర్తుచేశారు. ఈ మేరకు శనివారం(నవంబర్ 16) వరుదు...
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పేదేదో స్పష్టంగా చెప్పేస్తారు. తన మనసులో ఉన్నమాట దాచుకోరు. చల్లకొచ్చి ముంత దాచే వ్యవహారం ఆయనతో కాదు. వలంటీర్ల అభినందన సభలో ఆయన తన మనోగతాన్ని చాలా...
వాళ్లు ఎండావానచలిని లెక్క చేయరు. తమ పరిధిలోని యాభై మందికి ఓర్పు.. ఓదార్పులే కాదు, సాయం చేసిన సందర్భాలనేకం. వ్యయప్రయాసలకు ఓర్చుకుని లబ్ధిదారుల కోసం బహుదూరం ప్రయాణించిన సందర్భాలూ.. గ్రామస్తుల కోసం సాహసాలు చేసిన...
ప్రభుత్వం సమర్థంగా పనిచేస్తే... దాని ఫలితాలు జనానికి అందాలి. పేదల సంక్షేమానికి పథకాలు పెడితే... అవి నేరుగా వారిని చేరాలి. ప్రభుత్వం ఓ కార్యక్రమం తలపెడితే... జనమంతా భాగస్వాములవ్వాలి. ఇదిగో... ఈ లక్ష్యాల సాధనకు...