ADVERTISEMENT
Free sand
ఉచితం ముసుగులో అడుగడుగునా ఉల్లంఘనలు.. ప్రభుత్వానికి ఒక్క రూపాయి ఆదాయం రాకపోయినా కూటమి పార్టీల నేతల జేబులు మాత్రం నిండుతున్నాయి.. మరోవైపు రెట్టింపు ధర చెల్లించి ప్రజలు ఇసుకను కొనుక్కోవాల్సి వస్తోంది.. కాదు, కూడదంటే...
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇసుక ధర పెరిగింది: బొత్స
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఉచిత ఇసుక అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే సామాన్య వినియోగదారులకు తక్కువ ధరకు ఇసుక లభించేలా చర్యలు చేపట్టనుంది. గనులు, ఖనిజాభివృద్ధి శాఖపై సోమవారం ముఖ్యమంత్రి...
కొత్తపేట: ఉచిత ఇసుక మాటున టీడీపీ నేతల అండదండలతో జరుగుతున్న ఇసుక, మట్టి అక్రమ తవ్వకాలను వెంటనే అరికట్టాలని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట, కపిలేశ్వరపురం మండలాల సరిహద్దు ప్రాంతమైన నారాయణలంక...
ఆలమూరు: రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న ఉచిత ఇసుక విధానం దుర్వినియోగమవుతోందని.. పేదలకు దక్కాల్సిన ఇసుకను కూటమి నేతలు దోచుకుపోతున్నారని కొత్తపేట మాజీ ఎమ్మెల్యే, ప్రభుత్వ మాజీ విప్ చిర్ల జగ్గిరెడ్డి మండిపడ్డారు. డాక్టర్ బీఆర్...
సాక్షి, అమరావతి : ఉచిత ఇసుక పథకంలో ప్రభుత్వం మరో కొత్త మెలిక పెట్టింది. వినియోగదారులే రీచ్లకు కార్మికులను తీసుకెళ్లి, తవ్వించుకుని లోడ్ చేయించుకోవాలని తెలిపింది. అలా తవ్వించుకోలేకపోతే అక్కడ ప్రభుత్వం నియమించిన ప్రైవేటు...
ఇసుక పేరిట దోపిడీకి ఎంత దారుణంగా స్కెచ్ గీశారంటే... అందరూ దసరా పండుగ హడావుడిలో ఉండగా 108 రీచ్లకు టెండర్లు పిలిచారు. బిడ్ల దాఖలుకు కేవలం రెండు రోజులే గడువు ఇచ్చారు. రెండు రోజుల్లో...
సాక్షి, అమరావతి: సీఎం చంద్రబాబు రాష్ట్రంలోని ఖనిజ సంపద దోపిడీకి మాస్టర్ స్కెచ్ వేశారని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నేత టీజేఆర్ సుధాకర్బాబు మండిపడ్డారు. ఎమ్మెల్యే నుంచి ముఖ్యమంత్రి వరకు ఇసుక దోపిడీని వ్యవస్థీకృతం...
కూటమి నిర్వాకాలపై ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీటాస్త్రాలు
ఉచిత ఇసుక హామీని చంద్రబాబు సర్కార్ గాలికొదిలేసింది
సాక్షి, అమరావతి: ఒకవైపు ఉచిత ఇసుక అంటూనే... మరోవైపు రకరకాల చార్జీలను ప్రజలపై మోపుతోంది టీడీపీ ప్రభుత్వం. ఉచిత ఇసుక విధానంలో రవాణా చార్జీలు రాష్ట్రమంతా ఒకేలా ఉండేలా జీవో జారీ చేసింది. కిలో...
ఇసుక ఉచితం... ఉచితం... ఉచితం... అంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. కానీ ఎక్కడ ఉచితంగా ఇస్తున్నారు...? ఎవరికి ఇస్తున్నారు...? ఎప్పుడు ఇస్తున్నారు...? ఎవరైనా చెప్పగలరా..? అని సామాన్యులు అడిగితే మాత్రం ఎవరూ సమాధానం...
సాక్షి, విశాఖపట్నం: ఉచితం పేరుతో చంద్రబాబు సర్కార్ ఇసుక దోపిడీకి తెరలేపింది. ఉచితంగా ఇసుక ఇస్తామంటూ డబ్బులు వసూలు చేయడంపై ప్రజలు మండిపడుతున్నారు. సీఎం చంద్రబాబు మోసం చేశారంటున్న ప్రజలు.. ఇదేమి ఉచిత ఇసుక...
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు ఉచితంగా ఇసుక సరఫరా చేస్తామని టీడీపీ సర్కారు చెబుతున్న మాటలు మాయ నాటకాలని తేలిపోయింది! ఉచిత ఇసుక విధానాన్ని సోమవారం నుంచి అమల్లోకి తెస్తున్నట్లు ఆర్భాటంగా ప్రకటించినా స్టాక్...