ADVERTISEMENT
Document writers
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దస్తావేజు లేఖరుల సంక్షేమ సంఘం ప్రతినిధులు బుధవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో కలిశారు. ఏపీ రిజిస్ట్రేషన్స్ అండ్ స్టాంప్స్...
సాక్షి, అమరావతి: రిజిస్ట్రేషన్ల వ్యవస్థ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా డాక్యుమెంట్ రైటర్ల సమ్మె నేపథ్యంలో రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ నేరుగా బెదిరింపులకు దిగారు. సబ్ రిజిస్ట్రార్లకు ఫోన్లు చేసి ఎట్టి పరిస్థితుల్లోనూ రిజిస్ట్రేషన్లు...