ADVERTISEMENT
disaster areas
సాక్షి, ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ రేపు(శనివారం) వయనాడ్కు వెళ్లనున్నారు. ఈ సందర్భంగా వయనాడ్లో కొండచరియలు విరిగిపడిన ప్రాంతంలో ఏరియల్ సర్వే చేయనున్న ప్రధాని మోదీ. అనంతరం, బాధితులు ఆశ్రయం పొందుతున్న సహాయక శిబిరాలను...
Updates.. 👉వయనాడ్లో మెప్పాడీలోని రిలీఫ్ క్యాంపులో సీపీఎం, కాంగ్రెస్, ఐయూఎంఎల్కు చెందిన డీవైఎఫ్ఐ, యూత్ కాంగ్రెస్, యూత్ లీగ్ వాలంటీర్లు సహాయక చర్యల్లో పాల్గొన్నారు. Volunteers from DYFI,SFI, Youth Congress , Youth...
అగ్రరాజ్యం అమెరికాకు పెను ప్రమాదం ముంచుకొస్తోంది. దేశవ్యాప్తంగా ఎక్కడ పడితే అక్కడ నేలపై పుట్టుకొస్తున్న మైళ్ల కొద్దీ పొడవైన భారీ పగుళ్లు వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. పొంచి ఉన్న పెను ఉత్పాతాలకు ఇది బహుశా...