ADVERTISEMENT
degree admissions
విద్యాశాఖ మొద్దునిద్ర.. డిగ్రీ అడ్మిషన్ ప్రాసెస్ ను పట్టించుకోని కూటమి సర్కార్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని సంప్రదాయ డిగ్రీ ప్రవేశాల పరిస్థితి డోలాయమానంలో ఉంది. ఇంటర్ ఫలితాలు వచ్చి వంద రోజులు దాటినా డిగ్రీ ప్రవేశాల్లో జాప్యం కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా డిగ్రీ విద్యా విధానంలోని మార్పులను...
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సంప్రదాయ డిగ్రీ విద్య ప్రవేశాల్లో గందరగోళం నెలకొంది. విద్యా సంవత్సరం ప్రారంభమై.. జూన్ నెల ముగిసిపోతున్నా ప్రవేశాల నిర్వహణపై స్పష్టత కొరవడింది. ఉన్నత విద్యా మండలి, ఉన్నత విద్యాశాఖ మధ్య...
సాక్షి, హైదరాబాద్: ఈ నెలాఖరు నుంచే డిగ్రీ క్లాసులు ప్రారంభించాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. ఏటా కౌన్సెలింగ్ ప్రక్రియ ఆలస్యం కావడంతో డిగ్రీ క్లాసులు ఆగస్టు చివరివారం లేదా సెప్టెంబర్ మొదటి వారంలో ప్రారంభమయ్యేవి...
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో డిగ్రీ కోర్సుల్లో 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రవేశాలకు ఉన్నత విద్యామండలి సోమవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆర్ట్స్, సైన్స్, సోషల్సైన్సెస్, కామర్స్, మేనేజ్మెంట్, కంప్యూటర్ అప్లికేషన్స్ అండ్ సోషల్వర్క్...
ప్రవేశాలకు నేడు నోటిఫికేషన్ మొత్తం సీట్లు దాదాపు 3.20 లక్షలు గత ఏడాది జూన్ 19నే ప్రక్రియ ప్రారంభం సాక్షి, అమరావతి: రాష్ట్రంలో డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు సంబంధించి ఉన్నత విద్యా మండలి సోమవారం...
సాక్షి, హైదరాబాద్: డిగ్రీలో తక్షణ ఉపాధి అవకాశాలు ఉన్న కోర్సులకే విద్యార్థులు అత్యధిక ప్రాధాన్యమిస్తున్నారు. ముఖ్యంగా బీకాంతోపాటు బీఎస్సీ లైఫ్సైన్స్ వైపు మొగ్గుచూపుతున్నారు. ఉన్నత విద్యా మండలి శుక్రవారం విడుదల చేసిన 2023 దోస్త్...
సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది నుంచి డిగ్రీలో కొత్తగా బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ కోర్సును ప్రవేశపెడుతున్నట్టు కాలేజీ విద్య కమిషనర్ నవీన్ మిత్తల్ ప్రకటించారు. ఇది ఇంజనీరింగ్లో సీఎస్సీ కోర్సుకు సమానమని తెలిపారు. గురువారం...
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పలు విశ్వవిద్యాలయాల పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాల ప్రక్రియ మొదలైంది. ఈ మేరకు డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్, తెలంగాణ (దోస్త్)–2023 నోటిఫికేషన్ను కళాశాల విద్య కమిషనర్ నవీన్...