ADVERTISEMENT
Defence Department
విశాఖ సిటీ: హిందుస్తాన్ షిప్యార్డ్ లిమిటెడ్(హెచ్ఎస్ఎల్) సరికొత్త మైలురాయిని అందుకుంది. తొమ్మిదేళ్లుగా లాభాల బాటలో పయనిస్తున్న హెచ్ఎస్ఎల్ మినీ రత్నగా ఆవిర్భవించింది. నాలుగు దశాబ్దాల పాటు ఆర్థిక ఒడిదుడుకులతో సతమతమైన హెచ్ఎస్ఎల్కు మహానేత వైఎస్...
న్యూఢిల్లీ: భారత్- చైనా సరిహద్దు వివాదం నేపథ్యంలో డ్రాగన్ కంట్రీకి గట్టి వార్నింగ్ ఇచ్చారు రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ . భారత్ ఇప్పటి వరకు ఏ దేశంపై దాడి చేయలేదని తెలిపిన కేంద్ర...
గచ్చిబౌలి: వందలు.. వేలు.. లక్షలు కాదు.. ఏకంగా కోట్లాది మందికి సంబంధించిన వ్యక్తిగత సమాచారం చోరీకి గురైంది. రక్షణ శాఖ సహా వివిధ ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు చెందిన లక్షలాది మంది ప్రభుత్వాధికారులు, ఉద్యోగుల...
కంటోన్మెంట్ బోర్డుల ఎన్నికల తేదీ ప్రకటించిన రక్షణశాఖ